-
Glory of Tulsi: హిందూ మతంలో తులసి సూచించే సంకేతాలు
హిందూ మతంలో తులసి మొక్క ప్రాముఖ్యతను గొప్పగా వివరిస్తారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. హిందూ కుటుంబాలలో తులసిని ఇతర దేవతల వలె పూజిస్తారు.
-
Punjab Flyover Fire: పంజాబ్లో భారీ ప్రమాదం
పంజాబ్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. లూథియానాలోని ఫ్లైఓవర్పై ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడటంతో మంటలు చెలరేగినట్లు స్థానికులు చెప్తున
-
Adani Group: సీఎం రేవంత్ తో భేటీ ఆయిన అదానీ గ్రూప్
అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ కుమారుడు, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ సీఈవో కరణ్ అదానీ ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
-
-
-
SA vs IND 2nd Test: 55 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్
కేప్టౌన్లోని న్యూలాండ్స్ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. సిరీస్ను 1-1తో సమం చేయాలనే ఉద్దేశంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట
-
Kaleshwaram Inquiry: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ వారంలోనే న్యాయ విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఈ వారంలో న్యాయ విచారణ ప్రారంభిస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
-
MS Dhoni: పాకిస్తాన్లో ఫుడ్ రుచి బాగుంటుంది: ధోనీ
ధోని ఇచ్చిన సలహాను ఓ అభిమాని తిరస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ధోనీ తన క్రికెట్ కెరీర్లో చాలా సార్లు పాకిస్
-
IND vs SA 2nd Test: రెండో టెస్ట్ పై కన్నేసిన ఇరు జట్లు
భారత్ సౌతాఫ్రికా జట్ల మధ్య చివరి టెస్టు జనవరి 3 నుంచి కేప్టౌన్ వేదకిగా జరగనుంది. తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 32 ప
-
-
Karnataka: కర్ణాటకలో మిస్సింగ్ కేసుల కలకలం
కర్ణాటకలో మిస్సింగ్ కేసులు దినదినాన పెరుగుతున్నాయి. గత ఐదేళ్లుగా తప్పిపోయిన 1,200 మంది చిన్నారుల జాడ ఇంకా తెలియరాలేదు. అందులో 347 మంది బాలురు మరియు 853 మంది బాలికలు ఉన్నారు.
-
Priyanka Gandhi; పెరుగుతున్న ధరలపై కేంద్రాన్ని ప్రశ్నించిన ప్రియాంక
దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణంపై ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గత 19 నెలల్లో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 29 శాతం తగ్గింది.
-
TS SSC Exam Date 2024: 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 3 నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యాశాఖ శనివారం విడుదల చేసిన ప్రె