-
Saudi Arabia: 2023లో సౌదీ అరేబియాలో 170 మందికి ఉరి
2023 సంవత్సరంలో సౌదీ అరేబియాలో 170 మందిని ఉరితీశారు. డిసెంబరు ఒక నెలలో అత్యధిక సంఖ్యలో ఉరిశిక్షలు నమోదయ్యాయి. ఈ నెలలో 38 మంది వ్యక్తులను ఉరితీశారు.
-
Naa Saami Ranga: 32 కోట్లకు నా సామి రంగ నాన్ థియేట్రికల్ రైట్స్
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం నా సామి రంగ. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు.
-
Virat Kohli: జంగ్కుక్ను అధిగమించిన కోహ్లీ
కోహ్లీకి సరితూగే ఆటగాడు దరిదాపుల్లో కూడా లేడంటే అతిశయోక్తే కాదు.టాలెంట్ ఉండాలే కానీ ఎప్పుడొచ్చామని కాదని కోహ్లీ మరోసారి ప్రూవ్ చేశాడు.
-
-
-
Telangana: ముస్లిం యువతను ఒవైసీ రెచ్చగొడుతున్నాడు: బండి
ఈ నెల 22న జరగనున్న రామ మందిర విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన
-
Pakistan: పాకిస్థాన్ గోధుమ పెంపుపై నిరసనలు
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి గురించి అందరికి తెలిసిందే. పొరుగు దేశంలో ద్రవ్యోల్బణం పరిస్థితి రొట్టె కోసం పాకులాడే పరిస్థితికి దిగజారింది. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ అ
-
Hyderabad: మైనర్ బాలిక ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తి అరెస్ట్
యువతులను బెదిరించి వారి నగ్న చిత్రాలు, వీడియోలు సేకరించిన మేడ్చల్కు చెందిన జిష్ణు కీర్తన్ రెడ్డి అనే వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 14 ఏళ్
-
Hyderabad: పట్టుబడ్డ రూ.33.12 లక్షల విలువైన బంగారం
కువైట్ నుంచి బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తరలించేందుకు యత్నించిన ఓ ప్రయాణికుడిని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
-
-
Papaya Health Benefits: చలికాలంలో బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
చలికాలంలో చాలా రకాల పండ్లు మార్కెట్లో సులభంగా దొరుకుతాయి. మార్కెట్లో లభించే ఈ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లలో బొప్పాయి ఒకటి. దీనిని తినడం ద్వారా
-
ICC Test Ranking: టాప్-10లోకి దూసుకొచ్చిన విరాట్ కోహ్లీ
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ టాప్-10లోకి దూసుకొచ్చాడు . నాలుగు స్థానాలు ఎగబాకి 9వ స్థానానికి చేరుకున్నాడు. మార్చి 2022 తర్వాత టాప్-10
-
Telangana: తెలంగాణలో 26 మంది ఐఏఎస్ల బదిలీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతుంది. తాజాగా రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కల్పిస్తూ