-
Nitish Kumar Oath Ceremony: 9వ సారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం
మొత్తానికి బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నిన్న, మొన్నటి వరకు బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలను ఏకం చేసిన నితీష్ కుమార్ ఈ రోజు బీహార్ ముఖ్యమంత్రిగా ప్
-
Buying Used Phones: సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ కొంటున్నారా?
పాత స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. అయితే ఒక్కోసారి ఇందులో నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడూ గుడ్డిగా పాత ఫోన్ కూడదు.
-
Hyderabad: మాజీ ఎమ్మెల్యే కొడుకు పారిపోవడానికి సహకరించిన బోధన్ సీఐ అరెస్ట్
హైదరాబాద్ లో జరిగిన ఓ కారు ప్రమాదంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే అమీర్ షకీల్ కుమారుడు రహీల్ అలియాస్ సోహైల్ ప్రధాన నిందితుడు. కారు ప్రమాదం అనంతరం సోహైల్ పరారయ్యాడు.
-
-
-
Naga Chaitanya: నాగ చైతన్య తండేల్ రిలీజ్ తేదీ ఎప్పడు?
క్రేజీ కాంబినేషన్లో మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్గా రూపుదిద్దుకుంటున్నది తండేల్. లవ్ స్టోరీ తర్వాత సాయి పల్లవి, నాగ చైతన్య నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డా
-
Bihar Politics: నితీష్ కుమార్ బిహారీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
బీహార్లో ఈరోజు సాయంత్రం 5 గంటలకు సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీష్ కుమార్తో పాటు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా కూడా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం
-
Bihar Politics: రసవత్తరంగా బీహార్ రాజకీయాలు.. ఆర్జేడీ దారెటు?
రాజకీయాల్లో తిరుగుబాట్లతో పేరొందిన నితీష్ కుమార్ మరోసారి బీహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. ఈ రోజు జనవరి 28న సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో నితీష్ మహాకూటమి
-
Hyderabad: ఫలక్నుమాలో అక్రమ మందుల దుకాణంపై దాడులు
హైదరాబాద్లోని ఫలక్నుమాలో అక్రమంగా మందులు విక్రయ దుకాణం వెలుగు చూసింది. తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు హైదరాబాద్లోని ఫలక్నుమాలో అక్రమంగా
-
-
Mayawati: భారత కూటమిలోకి మాయావతి ?
ఈడీ, సీబీఐలకు భయపడి విపక్ష నేతలను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేబినెట్ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్ అన్నారు.
-
Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీ న్యాయ యాత్ర పునఃప్రారంభం
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర పునఃప్రారంభం అయింది. రెండు రోజుల విరామం తర్వాత ఆదివారం పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లా నుండి తిరిగి యాత్ర మొదలైంది.
-
YSRCP Siddham: వైఎస్సార్సీపీ బస్సు క్లీనర్ లక్ష్మణరావు మృతి
కార్యకర్తలను వైఎస్సార్సీపీ బహిరంగ సభకు తీసుకెళుతుండగా బస్సు క్లీనర్ అదుపు తప్పి బస్సు చక్రాల కింద పడి మృతి చెందాడు. భీమిలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి