-
Ram Mandir: అయోధ్యలో ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్
అయోధ్య రామ మందిరం అనేది కోట్లాది భారతీయ హిందువుల కల. ఐదు దశాబ్దాలుగా దీని కోసం పోరాటం జరిగింది. ఈ పోరాటంలో ఎంతో మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తానికి ప్రధాని
-
MP Shocker: కొడుకు ఆత్మహత్య.. అది భరించలేక తల్లిదండ్రులు సూసైడ్
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో హృదయ విదారకమైన కేసు వెలుగులోకి వచ్చింది. నగరంలోని హురవలి ప్రాంతంలో తమ ఒక్కగానొక్క 17 ఏళ్ల కుమారుడు ఆత్మహత్య చేసుకున్న చేసుకోవడంతో అది
-
Face Roller: ముఖానికి ఫేస్ రోలర్ ప్రయోజనాలు .. ఎలా వాడాలి అంటే..
అందం గురించి శ్రద్ద తీసుకోవడంలో యువత ముందంజలో ఉంది. ఉన్న ముఖాన్ని మరింత అందంగా కనిపించేలా ఎన్నో రకాల కాస్మొటిక్స్ ప్రొడక్ట్స్ ని వాడుతున్నారు. ఈ మధ్య పేస్ రోలర్ పేరు
-
-
-
Land Scam Case: ఢిల్లీలో హేమంత్ సోరెన్ను విచారిస్తున్న ఈడీ
జార్ఖండ్లోని భూ కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ విచారిస్తోంది. అంతకుముందు ఈడీ అధికారులు సీఎం హేమంత్ కు తొమ్మది సార్లు సమన్లు పంపారు. 7 సార్లు సమన్లను భేఖాత
-
Top News Today: టుడే టాప్ న్యూస్ తెలుగు
మాల్దీవుల పార్లమెంట్లో సభ్యులు పరస్పరం పిడిగుద్దులు గుద్దుకున్నారు. అధికార కూటమి పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్, మాల్దీవుల ప్రగతిశీలక పార్టీ ఎంపిలు, ప్రతిపక్ష మాల్దీవ
-
IND vs ENG 1st Test: నాలుగు తప్పులతో చేజారిన విజయం… భారత్ ఓటమికి కారణాలివే
ఇంగ్లాండ్ తో అయిదు టెస్టుల సిరీస్ ను భారత్ ఓటమితో ప్రాంభించింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం సాధించి మరీ పరాజయం పాలయింది.
-
CM Jagan: సీఎం జగన్ టార్గెట్ ఉత్తరాంధ్ర.. ఏలూరులో సిద్ధం 2
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎన్నికలకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే విశాఖపట్నం వేదిక సీఎం ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఇక ప్రభుత్వ అభివృద్ద
-
-
Telangana: ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ బహిరంగ సభ అప్పుడే..
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఫిబ్రవరి 2న లోక్సభ ఎన్నికల కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
-
Telangana: కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. చివరికి ట్విస్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిసిన విషయం తెలిసిందే. జనవరి 28న ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ తో భేటీ అయ్యాడు.దీంతో అతను కాంగ్రెస్ లోక
-
Turkey: టర్కీలో చర్చిపై సాయుధ దాడి.. ఒకరు మృతి
టర్కీలోని అతిపెద్ద నగరం ఇస్తాంబుల్లో సాయుధ దాడి జరిగింది. ఇస్తాంబుల్లోని ఇటాలియన్ చర్చిపై జరిగిన సాయుధ దాడిలో ఒకరు మరణించారు