-
Hyderabad: ఏసీబీ కస్టడీకి హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఈరోజు ఉదయం చంచల్గూడ జైలుకు చేరుకున్న ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.
-
IND vs ENG 2nd Test: రెండో టెస్టులో రోహితే కీలకం
సొంత గడ్డపై హైదరాబాద్ వేదికగా తొలి టెస్ట్ ముగిసింది. తొలి ఇన్నింగ్లో 436 పరుగులు చేసి, భారీ ఆధిక్యతను సాధించినా రెండో ఇన్నింగ్లో బ్యాటర్ల తడబాటుకు గురయ్యారు.
-
Pawan Kalyan: పవన్ తో త్రివిక్రమ్ చర్చలు అందుకేనా?
త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీ జనాలకే కాదు.. కామన్
-
-
-
Telangana: అక్రమ ఆరోపణలపై కాంగ్రెస్ మౌనం ఎందుకు: రఘునందన్
గత హయాంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని
-
Hemant Soren: జార్ఖండ్ ప్రభుత్వం కొనసాగుతుంది: కాంగ్రెస్
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కష్టాలు తగ్గేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో రాజకీయ గందరగోళం నెలకొంది. భూ కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్ను ప్రశ్నించేందుకు ఈడీ
-
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..ముగ్గురు సైనికులు మృతి
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మంగళవారం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, 14 మంది సైనికులు గా
-
Srimanthudu: శ్రీమంతుడు విషయంలో అసలేం జరిగింది?
మహేశ్బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన శ్రీమంతుడు 2015లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర కథ విషయంలో కొద్దీ రోజులుగా అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ
-
-
Realtor Suicide: అప్పుల బాధతో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
రియల్ ఎస్టేట్ ద్వారా వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల కాలంలో రియల్ బిజినెస్ లో నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు వెలుగు చూశాయి
-
Telangana Budget Session 2024: ఫిబ్రవరి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, కుల గణన కీలకం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది . ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవ
-
Hyderabad: రన్నింగ్ ట్రైన్ ఎక్కితే ఇలాగే జరుగుతుంది
కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి అదుపు తప్పి రైలు ప్లాట్ఫాం మధ్యలో పడిపోయాడు . సిబ్బంది గమనించి రైలును నిలిపివేశారు.ఈ ఘటన వికారాబాద్ రైల్వేస్టేషన్