-
Hyderabad: హైదరాబాద్ అభివృద్ధి కోసం అండమాన్ నికోబార్ బృందం
హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. అండమాన్ నికోబార్ పో
-
Anakapalle Ticket: అనకాపల్లిలో జనసేనకు తలనొప్పి
అనకాపల్లి టికెట్ విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి తలనొప్పి మొదలైందా అంటే అవుననే చెప్తున్నారు. ఈ నియోజక వర్గం నుంచి ఇద్దరు జనసేన నేతలు బరిలోకి దిగేందుకు సిద్ద
-
IND vs ENG: రాజ్కోట్లో జైస్వాల్ విధ్వంసం.. పట్టుబిగించిన భారత్
రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పట్టుబిగించింది. బౌలర్ల జోరుకు జైస్వాల్ విధ్వంసకర సెంచరీ తోడవడంతో ఇప్పటికే భారీ ఆధిక్యం సాధించి మ్యాచ్ ను శాసించే
-
-
-
Kothagudem: కొత్తగూడెంలో ఐదుగురు నక్సల్స్ అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలం పూసపల్లి గ్రామం అడవుల్లో ఐదుగురు సీపీఐ నక్సల్స్ను పోలీసులు అరెస్టు చేశారు అడవుల్లో సాయుధ నక్సల్స్ సమావేశం జరుగుతోం
-
Ranji Trophy: గేర్ మార్చిన పుజారా… మరో శతకం కొట్టిన వెటరన్ బ్యాటర్
సెలెక్టర్లు పట్టించుకోకున్నా భారత వెటరన్ బ్యాటర్ చటేశ్వర పుజారా మాత్రం తన బ్యాట్ తోనే సమాధానం చెబుతున్నాడు. వరుస సెంచరీలతో సూపర్ ఫామ్లో ఉన్న పుజారా రంజీట్రోఫీలో సౌ
-
Suhani Bhatnagar: దంగల్ ఫేమ్ మృతి, 19 ఏళ్లకే తిరిగిరాని లోకానికి
రీసెంట్గా చాలామంది స్టార్స్ ని పోగొట్టుకున్న ఫిలిం ఇండస్ట్రీ తాజాగా మరో స్టార్ ని పోగొట్టుకుంది. అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ దంగల్ చిత్రంలో నటించిన సుహాని భట్నాగర
-
ZIM vs IND T20: జింబాబ్వే టూర్కు కెప్టెన్గా రహానే
ఈ ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ ఆడాల్సి ఉంది. ఈ టోర్నీకి సీనియర్ ఆటగాడు అజింక్యా రహానేకి చోటు దక్కలేదు. అయితే ఐపీఎల్లో రహానే ప
-
-
Tamil Nadu: తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, 10 మంది మృతి
తమిళనాడులోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది చనిపోయారని ప్రాధమిక సమాచారం. తమిళనాడు విరుదునగర్ సమీపంలోని ముత్తుసామి పురంలో విజయ్కు చెందిన బాణాసంచ
-
Cotton Candy: తమిళనాడులో పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం
పీచు మిఠాయిలో క్యాన్సర్కు కారణమయ్యే రసాయనాలు ఉన్నాయని ఆహార భద్రత అధికారులు నిర్ధారించిన రెండు రోజుల తర్వాత తమిళనాడు ప్రభుత్వం దూది మిఠాయి విక్రయాలపై నిషేధం విధిం
-
Bird Flu: నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా రెండు గ్రామాల్లో అనేక కోళ్లు మృత్యువాత పడడంతో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. చనిపోయిన కోళ్ల నమూ