-
IND vs ENG: రాజ్ కోట్ టెస్ట్లో రో..హిట్
రాజ్ కోట్ టెస్ట్లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కుర్రాళ్ళు విఫలమైన చోట తన పెద్దరికాన్ని చూపించాడు. రవీంద్ర జడేజాతో కలిసి హిట్ మ్యాన్ ఇంగ్లాండ్ బౌలింగ్ దళా
-
DK Shivakumar: డీకే శివకుమార్పై ఎఫ్ఐఆర్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్పై కర్ణాటక లోకాయుక్త ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు లోకాయుక్త అధికారి తెలిపారు. సిద్ధరామయ్య నేతృత్వ
-
DK Gaekwad: భారత మాజీ కెప్టెన్ గైక్వాడ్ (95) కన్నుమూత
భారత మాజీ సారథి దత్తాజీరో కృష్ణారావు గైక్వాడ్ (95) కన్నుమూశారు. ఈయన భారతీయ క్రికెటర్లలో అత్యంత వృద్ధుడిగా గుర్తింపు పొందాడు.గైక్వాడ్ ఫస్ట్-క్లాస్ క్రికెట్లో బరోడాకు
-
-
-
CM Revanth Reddy: సీబీఐ విచారిస్తే కేసీఆర్ సేఫ్: సీఎం రేవంత్ రెడ్డి
భాజపా అజ్ఞాతం నుంచి బయటపడాలని, మేడిగడ్డపై తన వైఖరిని స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మేడిగడ్డ విచారణను సీబీఐకి అప్పగించడంలో కాంగ్రెస్ ప్ర
-
TSRTC Joint Director: TSRTC జాయింట్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అపూర్వ రావు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టిఎస్ఆర్టిసి జాయింట్ డైరెక్టర్గా ఐపిఎస్ అపూర్వరావు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని బస్భవన్లోని తన కార్యాలయంలో ఆమె ఛా
-
Sonia Gandhi: రాజస్థాన్ బరిలో సోనియా గాంధీ
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రానున్న రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆమె జైపూర్కు వెళ్లనున
-
UPI in UAE: UAE లో UPI సేవలు: ప్రధాని మోడీ
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు త్వరలో యుఎఇలో అందుబాటులోకి తీసుకురాబోతున్నామని మోడీ పేర్కొన్నారు.
-
-
Telangana: రేవంత్ మేడిగడ్డపై రాజకీయ డ్రామా: కిషన్ రెడ్డి
దెబ్బతిన్న మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై సమగ్ర విచారణకు సీబీఐ సిద్ధమంటూ రాజకీయ డ్రామా అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి
-
AUS vs WI 3rd T20: రఫ్ఫాడించిన రస్సెల్… పెర్త్ లో ఆసీస్ బౌలర్లకు చుక్కలు
ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20లో ఆండ్రూ రసెల్ విధ్వంసం సృష్టించాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 29 బంతుల్లో 71 పరుగులు సాధించాడు. నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లతో ఆసీస
-
BRS alliance BJP: లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు రెడీ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో బీఆర్ఎస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. బిజెపితో పొత్తు కోసం తమ పార్టీలోని ఒక వర్గం నాయకులు ఒత్తిడి తెస్తుండటంతో బిఆ