-
Droupadi Murmu : విద్యార్థుల ఆత్మీయతకు కన్నీటిపర్యంతమైన రాష్ట్రపతి
అంధుల పాఠశాలలో చదువుతున్న పలు వయసుల చిన్నారులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ హృద్యమైన గీతాలను ఆలపించారు. వారి గానం వినగానే రాష్ట్రపతి భావోద్వేగానికి లోన
-
Pawan Kalyan : అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తప్పవు : డిప్యూటీ సీఎం
ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు ఏవైనా కూడా ప్రభుత్వం సహించదని, అలాంటి చర్యలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి
-
Bonalu Festival : బోనాల పండుగకు సిద్ధమవుతున్న భాగ్యనగరం..అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష
మంత్రి పొన్నం ప్రభాకర్ బోనాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్, తాగునీరు, వైద్య సహ
-
-
-
Arogya Andhra Pradesh : విజయవాడ బెరంపార్క్లో పడవలపై యోగా.. ప్రపంచ రికార్డు సృష్టించిన విభిన్న కార్యక్రమం
ఈ రికార్డు కార్యక్రమానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను జూన్ 20న నిర్వహించిన ప్రత్యేక వేడుకలో అందజేశారు. వరల్డ్ రికార్డ్ యూనియన్ ప్రతినిధి అలీషా రేనాల్డ్స్ ఈ కార్యక్ర
-
Election Commission : ఎన్నికల వీడియోల దుర్వినియోగంపై రాష్ట్రాలకు ఈసీ సూచన
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 45 రోజుల్లోగా ఎలాంటి చట్టపరమైన ఫిర్యాదులు రాకపోతే, ఆ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని రకాల దృశ్య రికార్డింగ్లను తొలగించవచ్చని ఈస
-
Birthday Wishes : రాష్ట్రపతి ముర్ము జీవితం కోట్లాది మందికి స్ఫూర్తి : ప్రధాని మోడీ
మోడీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ..రాష్ట్రపతి ముర్ము గారి జీవితం, ఆమె నిబద్ధత, సేవా దృక్పథం దేశంలోని కోట్లాది మందికి స్ఫూర్తిదాయకం. ప్రజాసేవ, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్
-
Air India : ఎయిరిండియాలో వరుస సమస్యలు.. 8 విమాన సర్వీసులు రద్దు
ఎయిరిండియాలో నిర్వహణ వ్యవస్థ లోపించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని ప్రభావంగా విమానాల ఆలస్యాలు, రద్దులు సాధారణమైపోతున్నాయి. తాజాగా శుక్రవారం (జూన్ 20) ఎయిరి
-
-
PM Modi : నేడు విశాఖకు ప్రధాని మోడీ రాక.. పూర్తి షెడ్యూల్ ఇదే!
, ప్రధాని మోడీ నేడు ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నుంచి సాయంత్రం ప్రత్యేక విమానంలో బయలుదేరి, సుమారు సాయంత్రం 6.40కి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంట
-
Yogandhra 2025 : విశాఖ యోగా వేడుక ప్రపంచానికి ఒక సందేశం – కేంద్ర ఆయుష్ శాఖ కార్యదర్శి రాజేష్
కేంద్ర ఆయుష్ శాఖ కార్యదర్శి రాజేష్ కోతే చౌధరి గురువారం విశాఖలో ఏర్పాట్లను సమీక్షించారు. ఇందుకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో కలిసి విశ్లేషణలు చేపట్టారు. ఈ సందర్భం
-
TG : గోదావరిలో 968 టీఎంసీలు తెలంగాణ హక్కు..వెయ్యి టీఎంసీలు కావాలని చంద్రబాబును అడగటం ఏంటి?: హరీశ్రావు
అఖిలపక్ష ఎంపీల సమావేశం అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు గోదావరిలో 968 టీఎంసీలు నీటి హక్కు. అయినప్పటికీ, సీఎం రేవంత్రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును వెయ్యి