-
Reliance Intelligence : భారత్లో కృత్రిమ మేధ..’రిలయన్స్ ఇంటెలిజెన్స్’ రూపంలో కొత్త విప్లవం: ముకేశ్ అంబానీ
భారతదేశంలో ఈ ఏఐ విప్లవాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ మరో కీలక ప్రకటన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ తరఫున,
-
Ram Setu : రామసేతుకు జాతీయ వారసత్వ కట్టడంగా గుర్తింపు డిమాండ్ పై సుప్రీంకోర్టులో కీలక ముందడుగు
సుబ్రహ్మణ్యస్వామి తన పిటిషన్లో రామసేతువు మతపరమైన, చారిత్రక ప్రాధాన్యతను గుర్తించి, దాని పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ స్
-
Minister Lokesh : 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి లోకేశ్
ఇది ఒక సాదారణ గమ్యం కాదు. ప్రతి రంగం కలసి పనిచేసే ఒక సామూహిక ఉద్యమం కావాలి. ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెంట్లు కేవలం లెక్కలు చూసే వ్యక్తులు కాకుండా, ఆర్థిక విజ్ఞానానికి మా
-
-
-
AP : ఏపీని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు పటిష్ఠ ప్రణాళిక: సీఎం చంద్రబాబు
రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో రూ. లక్ష కోట్లు మేర పెట్టుబడులను రాష్ట్రంలోకి రప్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఇప్పటికే దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 9 శాతం
-
Subhas Chandra Bose : నేతాజీ అస్థికలు భారతదేశానికి రప్పించండి..ప్రధాని మోడీకి అనితా బోస్ భావోద్వేగ విజ్ఞప్తి
అనితా బోస్ ప్రధానమంత్రిని ప్రత్యక్షంగా కలిసే అవకాశాన్ని ఆశిస్తూ, తండ్రి అస్థికల అంశానికి తక్షణ పరిష్కారం కోరారు. జర్మనీలో నివసిస్తున్న అనితా బోస్ వయసు ప్రస్తుతం 82 సం
-
South Korea : సౌత్ కొరియాలో అద్భుత ఘటన ..సంవత్సరానికి రెండుసార్లు సముద్రం చీలిపోతూ బ్రిడ్జిలా మారుతుంది!
సముద్రం సరిగ్గా రెండు భాగాలుగా చీలి, మధ్యలో ఒక భూమి తడి భూమిలా పైకి తేలి, ఒక సహజ బ్రిడ్జిలా ఏర్పడుతుంది. ఇది "జిందో మిరాకిల్ సీ రోడ్"గా ప్రపంచానికి ప్రసిద్ధి చెందింది. ఈ
-
Milad-un-Nabi celebration : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఒవైసీ సోదరులు..కీలక విజ్ఞప్తులు సమర్పణ
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ప్రముఖ మసీదులు, దర్గాలను విద్యుదీపాలతో అంగరంగ వైభవంగా అలంకరించేందుకు అవసరమైన విద్యుత్ సరఫరాను ఉచితంగా చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భ
-
-
AP : పిన్నెల్లి సోదరులకు హైకోర్టులో ఎదురుదెబ్బ..ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఆగస్టు 21న జరిగిన విచారణ అనంతరం న్యాయమూర్తి జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు నేడు (శుక్రవారం) కీలక తీర్పు వెల్లడిస్తూ వారి బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు.
-
Urjit Patel : ఉర్జిత్ పటేల్కు అంతర్జాతీయ గౌరవం..IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియామకం
ఆయన నియామకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని నియామకల కమిటీ ఆమోదించింది. ఉర్జిత్ పటేల్ మూడేళ్ల కాలానికి ఈ హోదాలో కొనసాగనున్నారు. లేదా ఆయన బాధ్యతలు స్వీకరి
-
Bank Holidays : సెప్టెంబర్లో బ్యాంకులకు భారీగా సెలవులు..బ్రాంచీలకు వెళ్లే వారు తప్పక గమనించాలి!
ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన సెలవుల క్యాలెండర్లో వెల్లడించింది. అయితే, ఈ సెలవులు ప్రతి రాష్ట్రంలో ఒకే విధంగా ఉండవు. వివిధ రాష్ట్
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma