-
Cloudburst : జమ్మూకశ్మీర్ క్లౌడ్ బరస్ట్ .. 46కు చేరిన మృతుల సంఖ్య
మృతుల్లో ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బందిగా గుర్తించబడ్డారు. ఈ ఘటనతో ప్రతి సంవత్సరం జరిగే మచైల్ మాతా యాత్రను అధికారులు తక్షణమే నిలిపివేశారు. ఈ యాత్రకు ప్రారంభ బిందువైన చషో
-
AP Free Bus Scheme : ఏపీలో నేటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ‘స్త్రీ శక్తి’కి శ్రీకారం
ఈ పథకం కింద రాష్ట్రంలోని మహిళలు, యువతులు మరియు థర్డ్ జెండర్ వ్యక్తులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని పొందనున్నారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.62
-
PM Modi : స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా భారీ ఉపాధి పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
ఈ పథకం దేశంలో ఉద్యోగ అవకాశాలు పెంపొందించడమే కాకుండా, తొలి ఉద్యోగంలో అడుగుపెట్టే యువతకు ప్రత్యక్ష ఆర్థిక మద్దతు అందించనుంది. ప్రైవేటు రంగంలో తొలిసారి ఉద్యోగం పొందిన
-
-
-
79th Independence Day : జాతీయజెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా స్టేడియంలో భారీ ఎత్తున ప్రజలు, విద్యార్థులు హాజరై దేశభక్తి తారాస్థాయికి చేరిన వేడుకలకు సాక్షిగా నిలిచారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య
-
Balakrishna : పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది: ఎమ్మెల్యే బాలకృష్ణ
గతంలో పులివెందులలో ఎన్నికలు అసలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేవి కావని, ఓటు వేయడమే కాదు, నామినేషన్ వేయడానికే అభ్యర్థులు భయపడే పరిస్థితి ఉండేదని బాలయ్య గుర్తు చేశారు. అయ
-
Cloudburst : జమ్మూకశ్మీర్లో ‘క్లౌడ్ బరస్ట్’.. 10 మంది మృతి
ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిన మాచైల్ మాతా (చండీ) ఆలయానికి యాత్ర ప్రారంభించే బేస్ క్యాంప్. భక్తులు ఇక్కడే వాహనాలు నిలిపి, అక్కడి నుంచే నడక ప్రయాణం మొదలుపెడతారు. ఈ సందర్భ
-
Pakistan : ఆపరేషన్ సిందూర్ ఎఫ్క్ట్..పాకిస్థాన్ రాకెట్ ఫోర్స్ ఏర్పాటు
ఈ రాకెట్ ఫోర్స్ ద్వారా దేశ సైనిక శక్తిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ దళాన్ని తయారు చేస్తామని, భవిష్యత్తు య
-
-
Pulivendula : ఎన్నికల కౌంటింగ్లో ఆసక్తికర ఘటన..30 ఏళ్ల తర్వాత ఓటేశా బ్యాలెట్ బాక్స్లో ఓటరు మెసేజ్..!
ఆ స్లిప్లో ఓటింగ్లో పాల్గొన్న ఓ గోప్యమైన వ్యక్తి చేతితో రాసిన సందేశం ఉంది. "30 ఏళ్ల తర్వాత ఓటు వేశాను. చాలా ఆనందంగా ఉంది. ఇన్ని ఏళ్లుగా ఇక్కడ స్వేచ్ఛగా ఓటేయలేకపోయాం" అన
-
Pulivendula : 30 ఏళ్ల తర్వాత చరిత్రను తిరగరాశాం: సీఎం చంద్రబాబు
ఈ విజయం పులివెందుల ప్రాంత రాజకీయ దృశ్యాన్ని పూర్తిగా మార్చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్గా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అతి పటిష్
-
EC : ఓటర్ల జాబితాలో అవకతవకలు అనడం కాదు..ఆధారాలతో రావాలి: రాహుల్ గాంధీకి ఈసీ కౌంటర్
ఎవరైనా రెండుసార్లు ఓటు వేశారు అనీ, ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని అనుకుంటే, తగిన ఆధారాలతో పాటు లిఖితపూర్వక అఫిడవిట్ సమర్పించాలి. ఆధారాలు లేకుండా ఓటు చోరీ ఓ