-
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ పర్యటన
ఎన్నికల నిర్వహణలో బీఎల్వోల పాత్ర అత్యంత కీలకమైనదని పేర్కొంటూ, ఓటర్ల జాబితాల ఖచ్చితత్వం, కొత్త ఓటర్ల నమోదు, పారదర్శక ప్రక్రియల అమలుపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
-
రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ఈ పర్యటనలో భాగంగా రేపు శుక్రవారం రోజున ఆయన వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ రంగాల ప్రాజ
-
భారత్లోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ట్రూకాలర్ కొత్త ఫీచర్
ఈ కొత్త ఏఐ ఫీచర్, వాయిస్ మెసేజ్లను వెంటనే టెక్ట్స్గా మార్చే (ట్రాన్స్క్రిప్షన్) సౌకర్యాన్ని అందిస్తోంది. ముఖ్యంగా పెరుగుతున్న స్పామ్ కాల్స్ సమస్యకు సమర్థవంతమైన ప
-
-
-
‘వీబీ జీ రామ్ జీ’ బిల్లుకు లోక్సభ ఆమోదం
‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్’ (VB-జీ రామ్ జీ) అనే పేరుతో రూపొందించిన ఈ బిల్లుకు గురువారం లోక్సభలో ఆమోదం లభించింది.
-
తిరిగి సాధారణ స్థితికి ఇండిగో కార్యకలాపాలు.. సీఈఓ ప్రకటన
ప్రస్తుతం రోజుకు 2,200 విమాన సర్వీసులను పునరుద్ధరించడం విజయవంతమైందని. ఇటీవల ఎదురైన అంతరాయాలు మరియు సర్వీస్లోని అంతరాలను సంస్థ పూర్తిగా అధిగమించిందని స్పష్టంచేశారు.
-
మళ్లీ పోలీసుల కస్టడీలోకి ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు రవి
రవిపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. వీటిలో నాలుగు కేసులకు సంబంధించిన విచారణ కోసం ఒక్కో కేసుకు మూడు రోజుల చొప్పున, మొత్తం 12 రోజుల పాటు పోలీసులు రవిని విచారించడానికి అను
-
భారత విమానాలపై నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్
పాకిస్తాన్ తన గగనతలాన్ని భారతీయ విమానయాన సంస్థలకు మూసివేసే ఆంక్షలను జనవరి 23, 2026 వరకు పొడిగించినట్లు తెలిపింది. ఈ ఆంక్షలు, రెండు దేశాల మధ్య వాణిజ్య, సైనిక మరియు సాంకేతిక
-
-
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు : మంత్రి లోకేశ్ ట్వీట్
దేశంలో ప్రముఖ ఆర్థిక పత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ప్రతి సంవత్సరం వ్యాపార మరియు పారిశ్రామిక రంగంలో గౌరవనీయులైన వ్యక్తులను అవార్డులు ఇస్తుంది. ఈ ఏడాది ఆవార్డు ముఖ్యమంత్ర
-
ఢిల్లీలో పాత వాహనాలపై ఉక్కుపాదం..భారీ జరిమానాలతో హెచ్చరిక
ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు అధికారులు మరింత కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పాత వాహనాల విషయంలో ఎలాంటి సడలింపులు ఇవ్వబోమని స్పష్
-
విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో అమలవుతున్న ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ఇంటర్మీడియట్ వరకు విస్తరించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ ఈ కార్య
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma