-
India China : ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్-చైనా సరిహద్దు వాణిజ్య మార్గాలు పునఃప్రారంభం
2020లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ మార్గాలను మూసివేశారు. ఆ తర్వాత గల్వాన్ ఘర్షణ వంటి పరిణామాల వల్ల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఇరు దేశాల మధ్య ఆర్మీ స్థా
-
New Bill : అవినీతిపరులకు చెక్..ప్రధాని మోడీ మద్దతుతో కొత్త బిల్లు..విపక్షాల నిరసనపై ఘాటు స్పందన
ఈ బిల్లుపై కాంగ్రెస్, ఆర్జేడీ తదితర ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయని మోడీ ఆరోపించారు. వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే ఆ
-
BJP : సచివాలయం ముట్టడి పిలుపుతో నగరంలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు
దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తు చర్యగా పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు, కార్పొరేటర్లను అరెస్టు చేశారు. కొందరిని గృహనిర్బంధం చేశారు. సుమారు వందలాది మంది పార్
-
-
-
Roja : ఈవీఎంల ట్యాంపరింగ్తోనే కూటమికి గెలుపు : రోజా ఆరోపణలు
వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది అనేది అనివార్యం. ప్రజలు మమ్మల్ని మళ్లీ నమ్ముతారు. అప్పుడే ‘జగన్ 2.0’ పరిపాలన ఎలా ఉంటుందో ఈ కూటమి నాయకులకు తెలుస్తుంది. ప్రజల కోసం పని
-
Parliament : మరోసారి పార్లమెంట్లో భద్రతా వైఫల్యం.. గోడ దూకి లోపలికి వెళ్లిన ఆగంతుకుడు..!
చొరబాటుదారుడు రైలు భవన్ వైపు నుంచి గోడ దూకి, కొత్త పార్లమెంట్ భవనం ప్రధాన ప్రవేశ ద్వారం అయిన గరుడ గేట్ వద్దకు చేరుకున్నాడు. అయితే, అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తంగా స
-
Street Dogs : జంతు ప్రేమికుల గెలుపు..వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఉత్తర్వుల సవరణ
విధి కుక్కలను పట్టుకున్న తర్వాత, వాటికి అవసరమైన టీకాలు ఇవ్వాలని, డీవార్మింగ్ చేయాలని స్పష్టంగా పేర్కొంది. టీకాల కార్యక్రమం పూర్తయిన అనంతరం, కుక్కలను తిరిగి అదే ప్రాం
-
Toll Plaza : ఆర్మీ జవాన్పై దాడి ఘటన..మారిన వైఖరి, మర్యాదగా వ్యవహరిస్తున్న టోల్గేట్ సిబ్బంది..
ఈ ఘటన అనంతరం మారిన పరిణామాలు గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టోల్ప్లాజాలన్నింటిలోనూ సిబ్బంది తాలూకు వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ప్రత్యేకించి సైనిక వాహనాలు చూసి
-
-
OpenAI : భారత్లో ఓపెన్ఏఐ దృష్టి.. ఢిల్లీలో తొలి కార్యాలయం
ఈ కార్యాలయం ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని సమాచారం. ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ ఈ సందర్భంగా స్పందిస్తూ..భారత్ వంటి దేశంలో ఏఐ విస్తరణకు అసాధారణమైన అవకాశాలున్నాయ
-
South Central Railway : రైలు ప్రయాణికులకు అలర్ట్… ప్యాసింజర్ రైళ్లకు కీలక మార్పులు..!
రైళ్ల కొత్త నంబర్లు, కోచ్లు, మరియు టైమింగ్ల్లో వచ్చిన మార్పులను ప్రయాణికులు గమనించాలని, తమ ప్రయాణాన్ని అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చే
-
Kaleshwaram Project : జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఏదైనా చర్యలు తీసుకుంటారా?: హైకోర్టు
కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఏర్పాటు, పని తీరు సబబుగా లేదని, పద్ధతులు పాటించలేద