-
AP Assembly : ఏపీ అసెంబ్లీ కమిటీలకు చైర్మన్ల నియామకం..
మూడు ఫైనాన్షియల్ కమిటీలకు ఛైర్మన్లను నియమిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నోటిఫికేషన్ జారీ చేశారు. ఫైనాన్షియల్ కమిటీల నియామకం పూర్తైనట్లు స్పీకర్ కార్యాలయం ప్రకటన వ
-
Old Tax Regime : పాత పన్ను విధానం రద్దు పై స్పందించిన నిర్మలా సీతారామన్
పాత పన్ను విధానం రద్దు చేయాలన్న ప్రతిపాదన తమ వద్ద లేదన్నారు. పన్ను ఫైలింగ్ విధానం సరళంగా ఉండాలనే ఉద్దేశంతో కొత్త పన్ను విధానం తీసుకొచ్చినట్లు చెప్పారు.
-
Prayagraj : మహా కుంభమేళాలో పాల్గొన్న భూటాన్ రాజు..
భూటాన్ రాజు ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో కలిసి ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. ఆ తర్వాత గంగా హారతిలో పాల్గొన్నారు.
-
-
-
Census Report : అసెంబ్లీలో కులగణన నివేదికను ప్రవేశపెట్టిన సీఎం రేవంత్రెడ్డి
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నివేదికలోని అంశాలను వివరించారు. రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కులగణన సర్వే చేయాలని ఫిబ్రవరి 2024లో నిర్ణయం తీసుకున్నాం అన్నారు.
-
Caste Census : కులగణన ప్రక్రియతో దేశ వ్యాప్తంగా ప్రధాని పై ఒత్తిడి: సీఎం రేవంత్ రెడ్డి
అన్ని రాష్ట్రాల్లో కూడా కులగణన చేయాలని డిమాండ్ రాబోతుందని తెలిపారు. ఈ నిర్ణయంతో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుందని సీఎం అన్నారు.
-
Telangana Cabinet : సమగ్ర కులగణన నివేదికకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం
అసెంబ్లీ హాల్లో సుమారు 2 గంటలపాటు క్యాబినెట్ భేటీ కొనసాగింది. ఈ నివేదికలను మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపనున్నారు.
-
BRS : బీఆర్ఎస్ పార్టీ విప్లను ప్రకటించిన కేసీఆర్
ఈ మేరకు శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ను, శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ విప్గా కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్
-
-
Prayagraj : మహా కుంభమేళాకు వెళ్లనున్న ప్రధాని ..షెడ్యూల్ ఇదేనా..?
బుధవారం ఉదయం 10 గంటలకు ప్రధాని ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 10.45 గంటలకు అరైల్ ఘాట్కు వెళ్తారు. ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమే
-
Ambulances : ఏపీ ప్రభుత్వానికి సోనూసూద్ అంబులెన్స్లు..
తనను కలిసేందుకు వచ్చిన సోనూసూద్ను యోగక్షేమాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్త
-
Ashwini Vaishnaw : సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు..
కాజీపేటలో రైల్వేప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణకు రూ.41,677 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 1326కి.మీ కవచ్ టెక్నాలజీ పని