-
Encounter : తెలంగాణ సరిహద్దులో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి
కర్రెగుట్టను టార్గెట్గా చేసుకుని 1,500 మందితో డీఆర్జీ బస్తర్ ఫైటర్ కోబ్రా , సీఆర్పీఎఫ్ , ఎస్టీఎఫ్ సైనికులు భారీ కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. సుమారు 3 వేలమంది
-
Earthquake : టర్కీలో 6.2 తీవ్రతతో భూకంపం
ఇస్తాంబుల్ సిటీకి ఉత్తరం వైపు 80 కిలోమీటర్ల దూరంలోని సిలివ్రి ప్రాంతంలో ఉందని.. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రకట
-
Herbalife India : స్లీప్ ఎన్హాన్స్ ను ఆవిష్కరించిన హెర్బాలైఫ్ ఇండియా
భారతదేశం లో నిద్ర రుగ్మతలు ప్రబలంగా ఉన్న సమయంలో, హడావుడి జీవనశైలి, డిజిటల్ పరధ్యానాలు, పెరుగుతున్న ఒత్తిడి స్థాయిల సందర్భంలో ఈ ఆవిష్కరణ చోటు చేసుకుంది.
-
-
-
HDFC Bank Parivartan : 22 రాష్ట్రాలలో 61,500 కి పైగా సౌర వీధి దీపాలు
భారతదేశం అంతటా 2025 నాటికి 1,000 కి పైగా గ్రామాలకు స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు బ్యాంక్ చర్యలు చేపట్టింది. వినూత్న సౌరశక్తితో ప
-
Daifuku : హైదరాబాద్లో అధునాతన డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా ప్రారంభం
ఇంట్రాలాజిస్టిక్స్ మరియు మెటీరియల్ హ్యాండ్లింగ్ ఆటోమేషన్లో ప్రపంచ అగ్రగామి , జపాన్కు చెందిన డైఫుకు కో. లిమిటెడ్ అనుబంధ సంస్థ , డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా ప్
-
Terrorists : జమ్మూ కాశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు..భద్రతా సంస్థలు వెల్లడి!
పహల్గాం ఉగ్రదాడికి తమదే బాధ్యత అని లష్కరే తోయిబా అనుబంధ విభాగం 'ద రెసిస్టెన్స్ ఫ్రంట్' వెల్లడించింది. వారిలో 18 మంది జైషే మహమ్మద్, 35 మంది లష్కరే ముఠాలకు చెందినవారని వాటి
-
Terrorist Attack : ఉగ్రవాద చర్యలు సమాజంపై మాయని మచ్చ : సీఎం చంద్రబాబు
ఉగ్రవాదం, హింస ద్వారా లక్ష్యాలేమీ సాధించలేరని చరిత్ర చెప్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాద చర్యలు సమాజంపై మాయని మచ్చ అని సీఎం అన్నారు. ఈ దారుణమైన చర్యకు బాధ్యులైన వారిపై క
-
-
Terrorists Sketch : పహల్గాం కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
ఉగ్రదాడిలో పాల్గొని కాల్పులు జరిపినట్లు అనుమానించబడుతున్న ముగ్గురు ఉగ్రవాదుల పేర్లు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా అని అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్లో ఉన్న
-
JD Vance : తాజ్ మహల్ను సందర్శించిన జేడీ వాన్స్ కుటుంబం
. తాజ్ మహల్ వద్ద సందడి చేసిన జేడీ వాన్స్ కుటుంబం, భార్య, పిల్లలతో సరదాగా కాలక్షేపం చేశారు. భారత్ పర్యటనలో ఆగ్రాకు వచ్చి తాజ్ మహల్ సందర్శించనున్నట్లు వారు ముందుగానే షెడ్
-
Amit Shah : శ్రీనగర్కు కేంద్ర హోంమంత్రి అమిత్షా
అనంతరం ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి ఉగ్రదాడికి సంబంధించి పలు కీలక విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘతుకానికి పాల్పడిన వారు తీవ్ర పరిణామాలను చవిచూస్తు
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma