-
Share Market : ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గితేనే మార్కెట్లో మార్పు
ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐటీ, ఆటోమొబైల్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు లాభాల్లోకి ఎగిశాయి.
-
Axiom-4 : జూన్ 22న చేపట్టాల్సిన యాక్సియమ్-4 మిషన్ మరోసారి వాయిదా
యాక్సియమ్-4 మిషన్ మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) అధికారికంగా వెల్లడించింది.
-
Iran-Israel : పశ్చిమాసియాలో రణరంగం.. మొదటిసారి క్లస్టర్ బాంబులను వాడిన ఇరాన్
పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. ఇజ్రాయెల్పై ఇరాన్ మెరుపుదాడికి దిగింది. ఈ దాడిలో ఇరాన్ మొదటిసారిగా క్లస్టర్ బాంబులను ఉపయోగించినట్లు సమాచారం.
-
-
-
Life Style : అతిగా జిమ్ చేయడం వలన శరీరానికి ఎంత డ్యామేజ్ జరుగుతుందో తెలుసా!
ఆరోగ్యంగా ఉండటానికి ఫిట్నెస్ చాలా ముఖ్యం. అయితే, అతిగా జిమ్ చేయడం వల్ల ప్రయోజనాలకు బదులుగా హాని కలుగుతుంది.
-
Life Style : వాకింగ్ చేస్తే హైబీపీ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుందా..? ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
వాకింగ్ చేయడం వల్ల రక్తపోటు తగ్గి, గుండె స్పందన మెరుగవుతుంది. క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అధిక రక్తపోటు (హైబీపీ) గణనీయంగా తగ్గుతుంది.
-
Harish Rao : బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్.. రేవంత్ రెడ్డికి బేసిన్ల మీద లేదు..
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బేసిన్లపై సరిగ్గా అవగాహన లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి,
-
Iran-Israel: ఖొమేనీని వదిలిపెట్టబోం.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నిత్యం పెరుగుతున్న నేపథ్యంలో, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
-
-
Karnataka: కర్ణాటక క్యాబినెట్ కీలక నిర్ణయం.. ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్
కర్ణాటక ప్రభుత్వం ముస్లింలకు గృహనిర్మాణంలో రిజర్వేషన్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
-
Stress: ఒత్తిడి భరించలేకపోతున్నారా? ఇలా చేస్తే సులువుగా భయటపడొచ్చు!
ఆధునిక జీవితంలో ఒత్తిడి అనేది మానవ జీవితంలో ఒక భాగం అయ్యింది. అది మన దైనందిన కార్యకలాపాలను, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది.
-
TATA : అహ్మదాబాద్ విమానం ప్రమాదంపై టాటా చైర్మన్ కీలక వ్యాఖ్యలు
అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన దురదృష్టకర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో, టాటా సన్స్ , ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చ