-
Earthquake : ఉత్తర ఇరాన్లో 5.1 తీవ్రతతో భూకంపం
ఇరాన్లో జూన్ 20న సంభవించిన భూకంపం పలు అనుమానాలకు దారితీసింది. ఈ భూప్రకంపనల వెనుక ఆ దేశం రహస్యంగా అణుపరీక్షలు నిర్వహించి ఉండవచ్చన్న వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశ
-
Fire Break: పహాడీషరీఫ్లో భారీ అగ్నిప్రమాదం..
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి వాదియే ముస్తఫా కాలనీలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
-
Rishabh Pant: రిషభ్ పంత్ సెంచరీ సంచలనం.. ధోనీ రికార్డు బద్దలు, ఇంగ్లాండ్పై మెరుపులు
ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తన శైలిలో చెలరేగి శతకం నమోదు చేశాడు.
-
-
-
Chevireddy Bhaskar Reddy : ఛాతీ నొప్పితో విజయవాడ ఆసుపత్రికి చెవిరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోగ్యం విషమించడంతో జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు.
-
Buy Back Fraud : హైదరాబాద్లో వెలుగు చూసిన మరో భారీ మోసం.. బై బ్యాక్ పేరుతో రూ.500 కోట్లు లూటీ
పెట్టుబడి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. హై రిటర్న్స్ పేరిట బై బ్యాక్ పాలసీ ద్వారా కొన్ని నెలల్లోనే డబ్బును రెట్టింపు చేసి తిరిగి ఇస్తామంటూ మోసగాళ్లు వసూళ్లక
-
Oil Foods : ఆయిల్ ఫుడ్స్ అధికంగా తింటున్నారా? మీ బాడీలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో ఇలా తెలుసుకోండి!
ఆయిల్ ఫుడ్స్ అంటే చాలా మందికి ఇష్టపడుతుంటారు. పకోడీలు, సమోసాలు, పూరీలు, బజ్జీలు - ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. రుచికి బాగున్నప్పటికీ, వీటిని అధికంగా తీసుకోవడం వ
-
Health : ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవడం లేదా? ఇలా చేస్తే త్వరగా ఆస్పత్రి పాలు కావొచ్చు!
ప్రోటీన్ మన శరీరానికి అత్యంత కీలకమైన పోషకం.కండరాల నిర్మాణం నుంచి ఎంజైమ్ల ఉత్పత్తి వరకు, శరీరంలోని ప్రతి కణజాలం, ప్రక్రియకు ప్రోటీన్ అవసరం.
-
-
Tragedy : ఇంత దారుణమా..? మురుగు కాల్వ కోసం తవ్విన గొయ్యిలో కొడల్ని పూడ్చిన అత్తింటివారు
అదనపు కట్నం కోసం భర్త, అత్త, మామ, బంధువులతో కలిసి ఓ యువతిని హత్య చేసి ఆమె మృతదేహాన్ని మురుగు కాల్వ కోసం తవ్విన గొయ్యిలో పూడ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
-
Iran-Israel : ఇరాన్ అణు కేంద్రాలే టార్గెట్ గా ఇజ్రాయెల్ క్షిపణి దాడులు
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న వేళ, ఇజ్రాయెల్ వైమానిక దళాలు ఖొండాబ్ అణు పరిశోధన కేంద్రానికి సమీప ప్రాంతాన్ని గాల్లోంచి మట్టుబెట్టినట్లు కథనాలు చెబుత
-
Rakul Preet Singh: ‘ఫిట్ ఇండియా కపుల్’ అవార్డు అందుకున్న రకుల్ప్రీత్ సింగ్ దంపతులు
ప్రఖ్యాత సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్, అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా తన భర్తతో కలిసి 'ఫిట్ ఇండియా కపుల్' అవార్డు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.