-
Dhaka Jet Crash : బంగ్లాదేశ్లో వాయుసేన శిక్షణ జెట్ కుప్పకూలింది – 27 మంది మృతి, 25 మంది విద్యార్థులు
Dhaka Jet Crash : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో చోటుచేసుకున్న విమాన ప్రమాదం దేశాన్ని విషాదంలో ముంచేసింది. వాయుసేనకు చెందిన F-7 BGI శిక్షణ విమానం సోమవారం మధ్యాహ్నం ఢాకా ఉత్తరా ప్రాంతంల
-
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో రాశి ఖన్నా.. లుక్ కూడా అదుర్స్
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది మళ్లీ ఆనందం నింపే సమయం. పవన్ కళ్యాణ్ సినిమా ఫెస్టివల్ మొదలవ్వబోతుంది.
-
Jairam Ramesh : ధన్ఖడ్ రాజీనామాపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
Jairam Ramesh : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాపై కాంగ్రెస్ నేత, సీనియర్ నాయకుడు జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
-
-
-
Salman Bhutt : ప్రపంచ కప్, ఒలింపిక్స్లో కూడా పాక్తో ఆడమని హామీ ఇవ్వాలి
Salman Bhutt : భారత్ – పాకిస్థాన్ క్రికెట్ సంబంధాలపై మరోసారి వివాదం చెలరేగింది. మొన్న (ఆదివారం) జరగాల్సిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) లో భారత జట్టు పా
-
EV Bikes : విద్యార్థులు, ఉద్యోగుల కోసం 5 మోడళ్లలో సరికొత్త ఈవీ స్కూటర్లు..బడ్జెట్ ధరల్లో మీకోసం
EV Bikes : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. పెట్రోల్ ధరల పెరుగుదల, పర్యావరణ స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో, EV స్కూటర్లకు డిమాండ్ విపరీతంగా పెర
-
Smuggled Gold : చిన్న చిన్న దుకాణాల్లో బంగారం కొంటున్నారా? కేసుల్లో ఇరుక్కునే చాన్స్ జాగ్రత్త!
Smuggled Gold : చిన్న చిన్న దుకాణాల్లో ముఖ్యంగా రశీదులు (bills) సరిగా ఇవ్వని చోట్ల బంగారం కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
-
UPI payments : కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి అమల్లోకి యూపీఐ కొత్త నిబంధనలు
UPI payments : ఆగస్టు 1, 2025 నుండి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లో కొన్ని కీలక మార్పులు రాబోతున్నాయి. ఈ కొత్త నిబంధనలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తీసుకువస్తో
-
-
VS Achuthanandan : కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్(101) కన్నుమూత
VS Achuthanandan : కేరళ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ ఉద్యమానికి అజరామరమైన నాయకుడు వి.ఎస్. అచ్చుతానందన్ ఇక లేరు. 101 ఏళ్ల వయసులో ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు.
-
NEET : నీట్ యూజీ-2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు షురూ..
NEET : దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. నీట్ యూజీ 2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 21 నుంచ
-
AP News : ల్యాండ్ పూలింగ్పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
AP News : ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి , మున్సిపల్ వ్యవహారాల మంత్రి పొంగూరు నారాయణ అమరావతి అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు.