-
U19 Asia Cup 2024 Final: అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో బంగ్లాదేశ్ విజయం
U19 Asia Cup 2024 Final: అండర్-19 ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించడం ద్వారా వరుసగా రెండోసారి టైటిల్ను కైవస
-
Air Show : ట్యాంక్ బండ్పై ముగిసిన ఎయిర్ షో.. ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు
Air Show : ఈ నేపథ్యంలోనే నేడు ప్రజాపాలన విజయోత్సవాలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా, ఆదివారం హూస్సేన్సాగర్ వద్ద ఎయిర్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్
-
Sama Ram Mohan Reddy: వంచన కేసీఆర్ కుటుంబం పెటెంట్… వారు తప్ప ఎవరూ చేయలేరు
Sama Rammohan Reddy : ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. చార్జీషీట్లు విడుదల చేసి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్న
-
-
-
Syria : తారాస్థాయికి సిరియాలో అంతర్యుద్ధం.. మరణాల మధ్య విద్యార్థులు చదువులు..
Syria : సిరియాలో 50 ఏళ్ల అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ కుటుంబ పాలన ముగిసినప్పటికీ.. దాదాపు దశాబ్దన్నర కాలంగా కొనసాగుతున్న అంతర్యుద్ధం ఇక్కడి విద్యావ్యవస్థను పూర్తిగా ధ్వంసం
-
Sharad Pawar : ఎన్నికల పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది
Sharad Pawar : మహారాష్ట్రలోని మర్కడ్వాడి గ్రామంలో బ్యాలెట్ పేపర్పై ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ ఉంది. ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు ఈవీఎంలను టార్గెట్ చేస్తున్నాయి. ఎన్స
-
Vasireddy Padma : వాసిరెడ్డి పద్మకు టీడీపీ ఏం హామీ ఇచ్చింది..?
Vasireddy Padma : వాసిరెడ్డి పద్మ చేర్చుకోవడంపై పార్టీ కేడర్లో తీవ్ర నిరాశ నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే.. మహిళా కమిషన్ చైర్పర్సన్గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు నో
-
CM Revanth Reddy : తొలి ఏడాది వ్యవసాయ రుణమాఫీ, ఉపాధి కల్పనలో రికార్డ్ సృష్టించాం
CM Revanth Reddy : 21 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం ద్వారా 25 లక్షల మంది రైతుల వ్యవసాయ రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కనీస మద్దతు ధర (ఎంఎస్
-
-
Jagadish Reddy : ఇది తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్య
Jagadish Reddy : నల్గొండలో మీడియాతో మాట్లాడిన జగదీశ్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను, తెలంగాణ తల్లి రూపు మార్పును తీవ్రంగా ఎండగట్టారు. తాము ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి వ
-
BRS: కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చార్జ్షీట్.. కేటీఆర్ డుమ్మా..
BRS: 'ఎడతెగని వంచన' అంటూ బీఆర్ఎస్ చార్జ్ షీట్ను ఆదివారం విడుదల చేసింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు ఈ చార్జ్ షీట్ను ఆవిష్కరించారు.
-
UPI : ఇతర దేశాలకు మోడల్గా భారతదేశం యూపీఐ
UPI : వివిధ నిపుణులు రూపొందించిన అధ్యయన నివేదిక ప్రకారం భారతదేశంలో యూపీఐ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ చాలా విజయవంతమైంది. భారతదేశం యొక్క UPI వ్యవస్థ ఇతర దేశాలకు కూడా ఒక నమూనా