-
DK Shivakumar : ఆర్సీబీ గెలుపు కర్ణాటక ప్రజల గర్వాన్ని పెంచింది
DK Shivakumar : 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికిస్తూ ఐపీఎల్ ట్రోఫీని ఎట్టకేలకు రాయల ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కైవసం చేసుకున్న నేపథ్యంలో, బెంగళూరు నగరం సంబరాల జోరులో మునిగిపోయింది.
-
Damodara Raja Narasimha : ఫుడ్ పాయిజన్పై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది
Damodara Raja Narasimha : తెలంగాణ అవతరణ దినోత్సవమైన జూన్ 2న ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు.
-
Nara Lokesh : అభివృద్ధి, ప్రజాస్వామ్యం విజయానికి ప్రతీకగా కూటమి పాలనకి ఏడాది
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తైన నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
-
-
-
Massive Accident : మధ్యప్రదేశ్ ఝాబువాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి..
Massive Accident : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝాబువా జిల్లాలో మంగళవారం అర్థరాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది.
-
Virat Kohli: 18 ఏళ్ల నిరీక్షణకు ఇది ఫలితం.. ట్రోఫీ గెలిచిన తర్వాత కోహ్లీ తొలి పోస్ట్
Virat Kohli: అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన రోమాంచక ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన చిరకాల కలను నెరవేర్చుకుంది.
-
Morgan Stanley: 2030 నాటికి భారత్లో క్విక్ కామర్స్ మార్కెట్ $57 బిలియన్లకు చేరనుంది
Morgan Stanley: భారత్లో చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న ఆన్లైన్ ఆర్డర్లపై ఆధారపడి, క్విక్ కామర్స్ (QC) విభాగం అద్భుతమైన విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది.
-
Virat Kohli: జెర్సీ నంబర్ నుంచి ట్రోఫీ వరకు విరాట్ కోహ్లీకి నెంబర్ 18కి మధ్య మ్యాజిక్..!
Virat Kohli: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కెరీర్ను పరిశీలిస్తే, ఒక విశేషమైన విషయం స్పష్టంగా కనిపిస్తుంది.. అదే "18" అనే సంఖ్యతో అతడికున్న అనుబంధం.
-
-
RCB: ఆర్సీబీ విజయంపై విజయ్ మాల్యా ఎమోషనల్ పోస్ట్
RCB: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన 18 ఏళ్ల కలను నెరవేర్చింది. 2008లో ప్రారంభమైన ఈ ఫ్రాంచైజీ తొలిసారి ట్రోఫీని గెలుచుకొని చరిత్ర సృష్టించింది.
-
Tragedy: కోరాపుట్ జిల్లా ఆసుపత్రిలో విషాదం.. నర్సు ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికే రోగులు మృతి
Tragedy: ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా కేంద్రంలోని సహీద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మంగళవారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చికిత్స పొందుతున్న ఐద
-
IPL 2025 : ఆర్సీబీకి మద్దతుగా రంగంలోకి కన్నడ సర్కార్
IPL 2025 : ఐపీఎల్ 2025లో మరో మహా సమరం జరుగనుంది. 17 ఏళ్లుగా టైటిల్ అందుకోలేని ఆర్సీబీ ఈ సారి మాత్రం ఎలాగైనా ట్రోఫీ చేజిక్కించుకోవాలని గట్టి పట్టుదలతో బరిలోకి దిగుతోంది.