-
Man Ate Spoons: స్పూన్లు, టూత్ బ్రష్లు మింగిన వ్యక్తి: రిహాబ్ సెంటర్పై కోపంతో అర్థంలేని పని
సచిన్కు మత్తు పదార్థాలపై వ్యసనం ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యులు అతడిని గజియాబాద్లోని రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్చారు.
-
Parijata: పారిజాత పూల రహస్యం: ఈ పుష్పాలను ఎవరు కోయకూడదో ఎందుకు తెలుసా?
పారిజాత వృక్షం స్వర్గంలో శ్రీ మహావిష్ణువు కోసం ఉన్నది. శ్రీకృష్ణుడు సత్యభామ కోరిక మేరకు భూమిపైకి తీసుకొచ్చాడు.
-
SKY: పహల్గాం వ్యాఖ్యలపై ఐసీసీ వార్నింగ్ లేదా జరిమానా ప్రమాదంలో సూర్యకుమార్
ఈ వ్యాఖ్యలు రాజకీయ స్వరూపంలో పరిగణించబడతాయని భావించిన ICC, సూర్యకుమార్కు విచారణ నోటీసు జారీ చేసింది.
-
-
-
Denmark: డెన్మార్క్లో డ్రోన్ల కలకలం – విమానాశ్రయాల వద్ద అలర్ట్
డ్రోన్ల కదలికలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెన్మార్క్ రక్షణ మంత్రి ట్రోయిల్స్ లుండ్ పోల్సెన్ స్పందిస్తూ, ఇది తలపెట్టిన చర్యగా అనిపి
-
Tirumala: తిరుమల భక్తులకు శుభవార్త!
అంతేకాకుండా ఈ భవన సముదాయంలో కల్యాణకట్ట, భోజనశాలలు కూడా నిర్మించారు. కల్యాణకట్టలో ఒకేసారి 80 మంది తలనీలాలు సమర్పించుకోవచ్చు. భోజనశాలల్లో 1,400 మంది ఒకేసారి భోజనం చేయవచ్చు.
-
TS DGP: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు
ప్రజలు సామాజిక మాధ్యమాలను బాధ్యతగా వినియోగించాలని, అప్రాధానమైన, బాధ్యతలేని పోస్టులు పెట్టొద్దని డీజీపీ సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హ
-
Chandrababu Naidu: అసెంబ్లీకి గైర్హాజరైన ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్
గురువారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన సమయంలో సభలో కేవలం 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు
-
-
Brain Eating AMoeba: కేరళలో బ్రెయిన్ తినే అమీబా కలకలం
ఈ వ్యాధి వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపించదు. కానీ అపరిశుభ్రంగా ఉన్న నిల్వ నీటిలో ఈ అమీబా ఎక్కువగా ఉంటుంది.
-
Ind Beat Bangladesh: బంగ్లాదేశ్పై భారత్ విజయం, ఆసియా కప్ ఫైనల్లో చోటు
ఈ విజయం తర్వాత టీం ఇండియా ఆసియా కప్ ఫైనల్కు చేరుకుంది.
-
CM in Tirumala: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
రాత్రి 7:30 గంటల ప్రాంతంలో, చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి బేడీ ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు.