-
AP : పైశాచికానందం….భార్యతో కలిసున్న ప్రైవేట్ వీడియోలు లీక్ చేసిన భర్త…!!
భార్యతో ఏకాంతంగా ఉన్న ఫొటోలను స్నేహితులతో పంచుకున్నాడో ఓ ప్రబుద్దుడు. దీంతో అడ్డంగా బుక్కాయ్యాడు. తన బెడ్రూం కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు చిత్రీకరించడమే కాకుండా…
-
Bihar : బీహార్ లో ఘోరప్రమాదం…జనంపైకి దూసుకెళ్లిన కారు..18మందికి తీవ్రగాయాలు..!!
బీహార్ లోని సరన్ లో ఘోరప్రమాదం జరిగింది. వేగం వచ్చిన కారు అదుపు తప్పి జనాలపై కి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 18మందితీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్ర
-
Drinking water: నిలబడి నీళ్లు తాగుతున్నారా? కిడ్నీలు దెబ్బతింటాయి జాగ్రత్త..!!
కాలం ఏదైనా సరే…దాహం తీర్చుకోవడానికి నీరు తాగాల్సిందే. శరీరానికి కావాల్సినంత నీరు అందించకుంటే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. నీరు శరీరాన్ని హైడ్రేట్
-
-
-
MP : ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడలేకపోవడంతో మనస్తాపం చెంది…17ఏళ్ల బాలిక సూసైడ్..!!
మధ్యప్రదేవ్ లోని ఇండోర్ లో 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. తాను ఇంగ్లీష్ లో అనర్గళం మాట్లాడలేపోతున్నాని మనస్తాపంతో సూసైడ్ చేసుకుంది. న్యూ గౌరీనగర్ కాలనీలో శుక్రవారం
-
Vastu Tips : వాస్తు ప్రకారం ఇంట్లో ఈ విగ్రహాలు ఉంచితే అదృష్టం తలుపు తడుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉన్న వస్తువు సానుకూల ప్రతికూల శక్తిని కలిగి ఉంటుంది. అందుకే వాస్తు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచిన
-
kim jong un : ప్రపంచంలో అత్యంత బలమైన అణుశక్తిగా ఎదగడమే ఉత్తర కొరియా లక్ష్యం..!!
ప్రపంచంలోని అత్యంత బలమైన అణుశక్తిని సొంతం చేసుకోవడమే ఉత్తర కొరియా అంతిమ లక్ష్యమని కిమ్ జోంగ్ ఉన్ స్పష్టం చేశారు. ప్రపంచంలోని అత్యంత బలమైన వ్యూహాత్మక ఆయుధంగా హ్వాసాం
-
Earthquake in Russia: రష్యాలో భూకంపం. రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదు..!!
రష్యాలోని సెవెరో కురిల్స్క్ పట్టణంలో ఆదివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదు అయ్యింది. usgs ప్రకారం భూకంపం లోతు సుమారు 67.8కిలోమీటర్లు ఉన్నట్లు
-
-
Sabarimala 18 steps : శబరిమల 18 మెట్ల అర్థం, ప్రాముఖ్యత, మహిమ గురించి తెలుసా..!!
దక్షిణ భారతదేశంలోని ప్రముఖదేవాలయాల్లో శబరిమల కూడా ఒకటి. కోట్లాది మంది భక్తుల పూజలందుకుంటున్నారు అయ్యప్ప స్వామి. మకరజ్యోతి వెలిగించిన దర్శనం కూడా ప్రతి ఒక్కరికి శుద
-
Gujarat Elections : సహోద్యోగులపై కాల్పులు..ఇద్దరు CRPFజవాన్లు మృతి, మరో ఇద్దరికి గాయాలు..!!
త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించగా…మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన పోరు బందరులో
-
Chhattisgarh : ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్…నలుగురు నక్సల్స్ మృతి..!!
ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ నలుగురు నక్సల్స్ మృతి చెందారు. నక్సల్స్ కు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో నలుగురిని కాల్చి చంప
- Telugu News
- ⁄Author
- ⁄Hashtag U