-
Vizag is a Key Center For Trade: వాణిజ్యానికి విశాఖ కీలక కేంద్రం – ప్రధాని నరేంద్ర మోడీ
విశాఖపట్నం వాణిజ్యానికి కీలక కేంద్రమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. విశాఖపట్నంలో రూ. 10,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. �
-
Jagan Agenda Before Modi: మోడీ ఎదుటే `జగన్ ఎజెండా` కుండబద్దలు
వైసీపీ ఎజెండా ఏమిటో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎదుట సీఎం జగన్మోహన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర ప్రయోజనాలే మా ఎజెండా అంటూ పరోక్షంగా బీజేపీకి జలక
-
AP CM: 33వేల ఉద్యోగాలు రెడీ – జగన్
రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 33వేల మందికి ఉద్యోగాలను ఇస్తాయని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంచనా వేశారు. స్థానిక రైతులు పండించిన పంటకు గి�
-
-
-
Nizam College: లేడీస్ కు నిజాం కాలేజి హాస్టల్ లో 50శాతం వసతి
కొత్తగా నిర్మించిన హాస్టల్ భవనంలో 50 శాతం యూజీ విద్యార్థినులు, 50 శాతం పీజీ విద్యార్థినులను కేటాయించాలని నిజాం కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) అధికారులను కమిషనరేట్ �
-
Letter to PM: కాళేశ్వరం స్కామ్ పై పోస్టర్ విడుదల, మోడీకి షర్మిల లేఖ
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (కేఎల్ఐపీ)లో జరిగిన భారీ అవినీతిపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎరువ�
-
Hyderabad: మోడీ కోసం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో నగర పోలీసులు శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బేగంపేట విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్�
-
Telangana: బాలికలకు మరుగుదొడ్లులేని బంగారు తెలంగాణ
బంగారు తెలంగాణ వ్యాప్తంగా బాలికలకు మరుగుదొడ్లులేని స్కూల్స్ 20శాతం పైగా ఉన్నాయని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (UDISE) తేల్చింది. భారత ద�
-
-
Rajiv Gandhi Assassination: రాజీవ్ హత్య దోషులకు `సుప్రీం` ఊరట
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఇతర కేసుల్లో అవసరంలేని ఖైదీలం�
-
Vande Bharat in South India: దక్షిణ భారత్ కు తొలి `వందే భారత్`
దక్షిణ భారత దేశానికి తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ వచ్చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జెండా ఊపి దాన్ని ప్రారంభించారు. చెన్నై నుండి బెంగళూరు మీదుగా (497 కి.�
-
Lokesh Yatra: పాదయాత్రకు యువకెరటం రెడీ
తెలుగుదేశం పార్టీ భవిష్యత్, లోకేష్ జాతకాన్ని మార్చేసే ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది జనవరి 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు శ్రీ�