-
Shocking: మంత్రిపై పసుపు చల్లాడు, ఆపై సీఎంకూ వార్నింగ్ ఇచ్చాడు!
మహారాష్ట్ర మంత్రి ఓ వ్యక్తి చుక్కలు చూపాడు. పసుపు చల్లి నిరసన వ్యక్తం చేశాడు.
-
IND Vs PAK: భారత్, పాక్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి, ACC కీలక నిర్ణయం!
ఆసియా కప్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యే అవకాశం ఉంది. దీంతో ACC కీలక నిర్ణయం తీసుకుంది.
-
Revanth Reddy: హోంగార్డు రవీందర్ది ఆత్మహత్య కాదు, కేసీఆర్ చేసిన హత్య: రేవంత్ రెడ్డి
రవీందర్ది ఆత్మహత్య కాదని... ప్రభుత్వం చేసిన హత్య అని రేవంత్ రెడ్డి అన్నారు.
-
-
-
Medical Colleges: తెలంగాణలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభానికి సిద్ధం!
వర్చువల్ మోడ్లో తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 15న ప్రారంభించనున్నారు.
-
Vizag@IT: ఐటీ హబ్గా విశాఖపట్నం, క్యూ కడుతున్న దిగ్గజ కంపెనీలు!
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత హైదరాబాద్ తర్వాత ఐటీ అభివృద్ధికి విశాఖపట్నం ప్రాధాన్యం సంతరించుకుంది.
-
Sandhya Reddy Karri: ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్గా తెలంగాణ మహిళ
ఆకాశంలో సగం, అవకాశాల్లోనూ సగం అని నిరూపించుకుంటున్నారు మన తెలంగాణ మహిళలు.
-
Mahesh Babu: యూట్యూబ్ రికార్డులను బద్దలు కొట్టిన మహేశ్, శ్రీమంతుడు మూవీకి 200 M+ వ్యూస్
శ్రీమంతుడు ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించాడు. యూట్యూబ్లో 200 M+ వీక్షణలు సాధించిన తొలి తెలుగు పూర్తి సినిమాగా నిలిచింది.
-
-
Hyderabad: దాగుడుమూతలు ఆడుతూ టెర్రస్ పై నుంచి పడి బాలుడి మృతి
టెర్రస్పై స్నేహితులతో ఆడుకుంటున్న 13 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు.
-
Kakatiya University: చట్టబద్ధంగానే విద్యార్థుల అరెస్టులు : కమిషనర్ రంగనాథ్
కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు కొట్టారన్న ప్రచారంలో నిజం లేదని ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు.
-
Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమ బంగారం పట్టివేత
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 56.63 లక్షల విలువైన 933 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఓ ప్రయాణికుడిని విమానాశ్రయ సిబ్బందిని గురువారం అరెస్