-
Varun Tej-Lavanya: హనీమూన్ కు వెళ్లిన వరుణ్, లావణ్య జంట.. చక్కర్లు కొడుతున్న ఫొటో
వరుణ్ తేజ్ ప్రస్తుతం రాబోయే చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో బిజీగా ఉన్నాడు.
-
Kishan Reddy: తెలంగాణలో ప్రజా తీర్పును గౌరవిస్తాం, పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతాం!
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు.
-
KTR: ప్రతిపక్ష పార్టీ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిద్దాం: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్
ప్రజలు మనకు అందించిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామని కేటీఆర్ అన్నారు.
-
-
-
Allu Aravind: కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తాం: నిర్మాత అల్లు అరవింద్
తెలంగాణలో జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీని సాధించుకున్న విషయం తెలిసిందే.
-
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్, పర్యాటక ప్రాంతాలకు నో పర్మిషన్
వర్షం వల్ల తిరుమలలో పర్యాటక ప్రాంతాలకు భక్తులను అనుమతించడం లేదు.
-
AP News: మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దు
AP News: మిగ్జాం తుపాను గంటకు 14కి.మీ వేగంతో ముందుకు కదులుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుపాను బంగాళాఖాతంలో వాయవ్య దిశగా కదులుతున్నట్లు వెల్లడించింది.
-
Jagga Reddy: ప్రజాతీర్పును గౌరవిస్తా.. ఓటమిపై జగ్గారెడ్డి రియాక్షన్
కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్అయిన జగ్గారెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.
-
-
PM Modi: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి: ప్రధాని మోడీ
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మూడింట బీజేపీ విజయం సాధించింది.
-
Dengue Deaths: భారత్ ను భయపెట్టిస్తున్న డెంగ్యూ, అత్యధిక కేసుల నమోదులో మనదేశం
2023 లో అత్యధికంగా నమోదైన డెంగ్యూ కేసులు, మరణాలు కలిగిన టాప్ 20 దేశాలలో భారతదేశం ఒకటి.
-
Telangana Polls: ఏ బిడ్డా.. ఇది నా అడ్డా, అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలు వీళ్లే!
2023 తెలంగాణా ఎన్నికలలో కాంగ్రెస్ నిర్ణయాత్మక విజయం సాధించింది.