-
Drinking water: భోజనం తర్వాత వెంటనే దాహం వేస్తే ఏం చేయాలి
చాలామంది ఈరోజుల్లో మంచి ఆహార అలవాట్లను పాటిస్తున్నా కొన్ని తప్పులను తెలియకుండా చేస్తున్నారు. భోజనం వేళకి ఎలా తినాలో అలాగే మంచినీటిని కూడా ఒక క్రమపద్ధతిలో తాగితే ఆర
-
Hanuman: ఆకట్టుకుంటున్న హను-మాన్ మూవీ, మరిన్ని థియేటర్లు పెరిగే ఛాన్స్!
Hanuman: హను-మాన్ మూవీ ఈరోజు అధికారికంగా ప్రీమియర్ అయిన పాన్-ఇండియన్ చిత్రం. గత రాత్రి దేశవ్యాప్తంగా నిర్వహించిన సుమారు 1000 చెల్లింపు ప్రీమియర్ షోలలో ఈ చిత్రం గణనీయమైన ప్రీ-
-
Siddaramaiah: జనవరి 22 తర్వాత అయోధ్యకు వెళ్లి పూజలుచేస్తాం: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
Siddaramaiah: జనవరి 22 తర్వాత అయోధ్యకు వెళ్లి పూజలు చేస్తానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. శుక్రవారం షిమోగా విమానాశ్రయంలో సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్యల
-
-
-
KTR: ప్రజలు తప్పు చేశారనడం సరైంది కాదు, పార్టీ నేతలకు కేటీఆర్ హితబోధ
KTR: తమను వోడించి తెలంగాణ ప్రజలు తప్పుచేశారని కొంతమంది బిఆర్ ఎస్ నేతలు అక్కడక్కడా మాట్లాడుతున్నట్టు తన ద్రుష్టికి వచ్చిందని, అట్లా ప్రజలను తప్పుపట్టడం సరైంది కాదని పా
-
Nayanthara: నటి నయనతారపై పోలీస్ కేసు, కారణమిదే
Nayanthara: నయనతార అన్నపూరణి మూవీ లో నటించిన విషయం తెలిసిందే. ఆమె తో పాటు అన్నపూరణి మూవీకి చెందిన మరో ఏడుగురిపై బజరంగ్ దళ్ కార్యకర్తలు ఓషివారా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశ
-
Sankranti: సొంతూళ్లకు వెళ్తున్న సిటీజనం.. వాహనాలతో హైవేపై రద్దీ!
Sankranti: శుక్రవారం నుంచి పండగ సెలవులు కావడంతో ప్రజలు నగరం నుంచి పల్లెబాట పట్టారు. సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై
-
Sreeleela: అభిమానులను ఫిదా చేస్తున్న శ్రీలీల నిర్ణయం, ఎందుకో తెలుసా
శ్రీలీల.. ఒక యువ నటి, అత్యంత ప్రజాదరణ పొందిన బిజీగా ఉన్న నటి. ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన గుంటూరు కారంలో ఆమె మహేష్ బాబు ప్రేమ పాత్రలో నటిస్తుంది. పెద్ద మొత్తంలో డబ్బు అ
-
-
Harish Rao: కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు : మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao: గజ్వేల్ నియోజకవర్గం మనోహరాబాద్ మండలంలోని జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్
-
Telangana: ధరణి పోర్టల్ పై కీలక చర్చ, 40-50 ప్రధాన సమస్యలు గుర్తింపు
Telangana: తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ ధరణి పోర్టల్, ఇతర భూపరిపాలన విషయాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో పని చేస్తోంది. భూమి రిజిస్ట్రేషన్ మరియ
-
CM Revanth: సీఎం రేవంత్ తో మైక్రాన్ కంపెనీ సీఈవో భేటీ
CM Revanth: ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్స్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప