-
Urea : రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన మంత్రి తుమ్మల
Urea : నేడు లేదా రేపు రాష్ట్రానికి 21 వేల టన్నుల యూరియా రానుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తెలిపారు
-
Crop Loss: తెలంగాణ లో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం
Crop Loss: ముఖ్యంగా వాగుల పరివాహక ప్రాంతాలు, లోతట్టు పొలాలు నీటమునిగిపోవడంతో రైతుల కష్టం వృథా అవుతోంది. వరి, పత్తి, కంది, వేరుసెనగ వంటి ప్రధాన పంటలు ఎక్కువగా నష్టపోయాయి.
-
Bar License Lottery : నేడు ఏపీలో బార్ల లైసెన్స్ లాటరీ
Bar License Lottery : ఈ లాటరీ విధానం పారదర్శకతను పెంచేందుకు ఉద్దేశించింది. బార్ల లైసెన్స్లను దరఖాస్తుల ఆధారంగా కాకుండా, లాటరీ ద్వారా కేటాయించడం ద్వారా అక్రమాలకు తావు లేకుండా చూ
-
-
-
Telangana Local Body Elections : స్థానిక ఎన్నికలపై ఇవాళ తుది నిర్ణయం!
Telangana Local Body Elections : ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే, సెప్టెంబర్ మొదటి వారంలోనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది
-
Jigris : కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా జిగ్రీస్ ఫస్ట్ సాంగ్ విడుదల
Jigris : తాజాగా విడుదలైన మొదటి పాట 'తిరిగే భూమి'కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటను యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లాంచ్ చేశారు.
-
Double Decker Bus : విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించిన చంద్రబాబు
Double Decker Bus : 'హాప్ ఆన్ హాప్ ఆఫ్' ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు 16 కిలోమీటర్ల మేర ప్రయాణించనున్నాయి. పర్యాటకులు కేవలం రూ. 250 చెల్లించి రోజంతా
-
TG Assembly Session : రేపటి నుంచి అసెంబ్లీ.. కేసీఆర్ వస్తారా?
TG Assembly Session : ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావడం ద్వారా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. రేపటి అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున కేసీఆర్ వస్తారో లేదో అన
-
-
Kotamreddy Sridhar Reddy : TDP MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర?
Kotamreddy Sridhar Reddy : నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యేగా గెలుపొందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy)ని హతమార్చేందుకు కుట్ర పన్నినట్లు ఒక వీడి
-
RIL AGM 2025 : రిలయన్స్ జియో కొత్త ఆవిష్కరణలు
RIL AGM 2025 : రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) వినూత్నమైన టెక్నాలజీ ఉత్పత్తులను ప్రకటించింది. ఆకాశ్ అంబానీ పరిచయం చేసిన “జియో ఫ్రేమ్స్” అనే స్మార్ట్ ఐవ
-
Rushikonda Palace : రాలుతున్న పెచ్చులు చూసి షాక్ కు గురైన పవన్
Rushikonda Palace : ఈ పర్యటనలో భాగంగా భవనం లోపల ఉప ముఖ్యమంత్రి ఉన్న సమయంలో సీలింగ్ పలకలు కూలిపోవడం కలకలం సృష్టించింది