Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
చైనాతో డీల్ కుదిర్చుకుంటే చర్యలు తప్పవని కెనడా కు ట్రంప్ వార్నింగ్
ట్రంప్ తన 'అమెరికా ఫస్ట్' విధానంలో భాగంగా సరిహద్దు దేశాలైన కెనడా, మెక్సికోలు చైనాతో సాన్నిహిత్యం పెంచుకోవడాన్ని సహించడం లేదు. చైనా తన సరుకులను కెనడా ద్వారా అమెరికాకు
-
బడ్జెట్ సమావేశాల్లో జమిలి, అమరావతి బిల్లులు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేస్తూ కేంద్రం బిల్లును తీసుకువచ
-
చిరంజీవి-బాబీ మూవీ టైటిల్ ఇదేనా?
మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో మరో భారీ ప్రాజెక్ట్ సిద్ధమవుతుండటంతో టాలీవుడ్లో ఆసక్తి నెలకొంది. గతంలో 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బ
-
-
-
స్కామ్ లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేసారంటూ హరీష్ రావు సూటి ప్రశ్న
నైనీ బొగ్గు గని టెండర్ల ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందని, ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువుల హస్తం ఉందనేది హరీశ్ రావు ప్రధాన ఆరోపణ. గతంలో పిలిచిన టెండర్లను అక
-
రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతినే – చంద్రబాబు
రాజకీయాల్లో పెరిగిపోతున్న అనైతికతపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పద్ధతి లేని రాజకీయాలు, వ్యక్తిగత దూషణలు మరియు సమాజాన్ని తప్పుదోవ పట్టించే ధోరణులు పెరిగాయని, వీట
-
రాత్రికి రాత్రే బ్రిడ్జిని మాయం చేసిన దొంగలు
ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంత బరువున్న మెటీరియల్ను రవాణా చేయడానికి వారు లారీల
-
ఏపీలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాలు- మంత్రి సత్యకుమార్
ఆంధ్రప్రదేశ్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశా
-
-
వచ్చేస్తున్నా విజయ్-రష్మిక కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్
'శ్యామ్ సింగరాయ్' వంటి విభిన్న చిత్రంతో మెప్పించిన రాహుల్ సాంకృత్యాయన్, ఈసారి 1854-1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనలను కథా వస్తువుగా ఎంచుకున్నారు. ఇది కేవలం ఒక
-
కొంపలు ముంచిందే కేటీఆర్ అలాంటిది అతడ్నే సాక్షిగా పిలిస్తే ఎలా ? బండి సంజయ్
"తెలంగాణ ప్రజల ప్రైవసీని దెబ్బతీసి, కొంపలు ముంచిన ఈ వ్యవహారం చూస్తుంటే మా రక్తం మరుగుతోంది" అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకురావడం వల్
-
సుంకాలు తగ్గింపుతో త్వరలో బంగారం ధరలు భారీగా తగ్గబోతున్నాయా ?
గత బడ్జెట్లో కేంద్రం దిగుమతి సుంకాన్ని 15 శాతం నుండి 6 శాతానికి తగ్గించినా, పెరిగిన ధరల వల్ల స్మగ్లింగ్ ముప్పు మళ్లీ పెరిగింది. ప్రస్తుతం ఒక కిలో బంగారం స్మగ్లింగ్ చేస