Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
కేంద్ర బడ్జెట్ పైనే ఏపీ ఆశలు
నీటిపారుదల మరియు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. రాజస్థాన్లో సుమారు రూ. 40,000 కోట్లతో నదుల అనుసంధానం చేపడుతున్న తరహాలోనే,
-
కదం తొక్కిన బ్యాంకు ఉద్యోగులు, మరి వీరి డిమాండ్స్ నెరవేరుతాయా ?
ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించకపోతే రాబోయే రోజుల్లో నిరవధిక సమ్మెకు వెళ్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఒకవైపు డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటికీ,
-
రూ.400 కోట్లతో వెళ్తున్న కంటెయినర్లను కొట్టేసిన దొంగలు ! అసలు ఎలా సాధ్యం ?
తరలిస్తున్న నగదు రద్దు చేయబడిన పాత రూ. 2,000 నోట్లని పోలీసులు అనుమానిస్తుండటం. ఒకవేళ అది నిజమైతే, చెల్లుబాటులో లేని అంత భారీ సొమ్మును ఎక్కడికి, ఎవరి కోసం తరలిస్తున్నారనేద
-
-
-
విజయ్ కి మరో బిగ్ షాక్ ! ఏంటి ఇలా జరుగుతుందంటూ ఫ్యాన్స్ ఆవేదన !!
ప్రస్తుతం విజయ్ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, హైకోర్టు ఇచ్చే తుది తీర్పు వచ్చే వరకు వేచి చూడటం, లేదా డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టు మ
-
మేడారం సమ్మక్క సారలమ్మ చరిత్ర తెలిస్తే అస్సలు నమ్మలేరు !!
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, అది అన్యాయంపై ఎదిరించిన వీరవనితల పోరాట స్ఫూర్తి. ములుగు జ
-
లోకేష్ ను మాస్ లీడర్ గా చేసిన యువగళానికి మూడేళ్లు
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచిన 'యువగళం' పాదయాత్ర ప్రారంభమై నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిప
-
బీజేపీ – కాంగ్రెస్ మధ్య ‘పట్కా’ వివాదం
వేడుకల సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు 'మూడో వరుస' లో సీట్లు కేటాయించడంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్త
-
-
కాస్టింగ్ కౌచ్ పై చిరంజీవి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన లేడీ సింగర్
"నేను ఎవరినీ నన్ను వేధించమని అడగలేదు, కానీ లిరిసిస్ట్ వైరముత్తు నన్ను వేధించారు" అని తన వ్యక్తిగత అనుభవాన్ని ఉదాహరణగా చూపుతూ, పరిశ్రమ అందరికీ సమానంగా ఉండే 'అద్దం' కాదని
-
మేడారంలో ‘మావోరి’ (Maori) తెగ ‘హాకా’ డాన్స్, ఆశ్చర్యంలో భక్తులు
తాజాగా ఈ జాతరలో విదేశీ ప్రతినిధుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. న్యూజిలాండ్కు చెందిన 'మావోరి' (Maori) తెగ ప్రతినిధులు మేడారం చేరుకుని అమ్మవార్లను దర్శించుకోవడం జాత
-
ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?
సాక్షులా? నిందితులా? అనే సందేహం ప్రజల్లో బలంగా ఉంది. ప్రస్తుతానికి విచారణకు హాజరవుతున్న రాజకీయ నేతలను సిట్ ప్రాథమికంగా 'సాక్షులు' గానే పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.