Andhra Pradesh
-
Liquor : మద్యం విషయంలో పరిమితి పెట్టాలని ఏపీ హైకోర్టు లో పిర్యాదు
Liquor : ఒక వ్యక్తి నెలకు ఎంత మద్యం కొనుగోలు చేయాలో పరిమితి పెట్టాలని ఆమె కోరారు. ఆధార్ కార్డు ద్వారా ట్రాకింగ్ చేస్తూ, ఒక వ్యక్తి ఎన్ని బాటిళ్లు కొనుగోలు చేసాడనేది యాప్ ద్వారా ప్రభుత్వం తెలుసుకోగలుగుతుంది
Date : 24-04-2025 - 4:27 IST -
CM Chandrababu : పాత విధానాల స్థానంలో నూతన సాంకేతికత : సీఎం చంద్రబాబు
ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపైనా ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. 30 ఏళ్లనాడు చేసిన ప్రయత్నంతో నేడు ఏపీ టెక్నాలజీలో కీలకంగా ముందుందని ప్రస్తావించారు. మన ప్రభుత్వ వ్యవస్థల్లో మేథాసంపత్తి ఉన్నవారు ఉన్నప్పటికీ ఇంకా పాత విధానాలు అనుసరిస్తున్నారని, పాలనలో తీరు మారాలన్నారు.
Date : 24-04-2025 - 4:22 IST -
Pawan Kalyan : చిన్న కోరికను కూడా తీర్చుకోలేకపోతున్న డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan : మంగళగిరిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జరిగిన అధికారిక కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలు అందర్నీ ఆకర్షించాయి
Date : 24-04-2025 - 4:00 IST -
Duvvada Srinivas : సస్సెన్షన్ కు కొత్త అర్ధం చెప్పిన దువ్వాడ
Duvvada Srinivas : దువ్వాడపై సస్పెన్షన్ వేటుకు అసలు కారణం ఏంటన్నదనిపై వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ను ఓ ఇంటర్వ్యూలో పొగడటమే దానికి కారణమని విశ్లేషణలొస్తున్నాయి
Date : 24-04-2025 - 3:14 IST -
Pahalgam Terror Attack : ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం
వారి కుటుంబాలకు సీఎం చంద్రబాబు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ వాసి జె.ఎస్. చంద్రమౌళి భౌతికకాయాన్నిచంద్రబాబు నివాళులర్పించారు.
Date : 24-04-2025 - 1:36 IST -
Former Minister Rajini: వైసీపీ మాజీ మంత్రికి మరో బిగ్ షాక్!
ఏపీ మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపిని ఏసీబీ అధికారులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు.
Date : 24-04-2025 - 10:30 IST -
Veeraiah Chowdary : వీరయ్య చౌదరి ని హత్య చేయడానికి కారణం అదేనా..? పోలీస్ విచారణలో సంచలన విషయాలు ?
Veeraiah Chowdary : ఈ కేసుకు సంబంధించి గుంటూరు జిల్లా పొన్నూరులో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని రేషన్ బియ్యం అక్రమ రవాణా మాఫియాతో సంబంధాలు ఉన్నవారిగా గుర్తించినట్లు తెలుస్తోంది
Date : 23-04-2025 - 8:43 IST -
Veeraiah Chowdary : వీరయ్య చౌదరి శరీరంపై కత్తిపోట్లు చూసి చంద్రబాబు కన్నీరు
Veeraiah Chowdary : ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలు గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు
Date : 23-04-2025 - 7:53 IST -
YS Jagan : ఎన్నికల వ్యూహకర్తతో జగన్ భేటీ.. ఫ్యూచర్ ప్లాన్పై కసరత్తు
రిషి రాజ్ సింగ్ ఇచ్చిన కొన్ని ఐడియాలను మళ్లీ క్షేత్రస్థాయిలో అమలు చేసే దిశగా జగన్(YS Jagan) అడుగులు వేస్తున్నారట.
Date : 23-04-2025 - 7:38 IST -
Terrorist Attack : ఉగ్రవాద చర్యలు సమాజంపై మాయని మచ్చ : సీఎం చంద్రబాబు
ఉగ్రవాదం, హింస ద్వారా లక్ష్యాలేమీ సాధించలేరని చరిత్ర చెప్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాద చర్యలు సమాజంపై మాయని మచ్చ అని సీఎం అన్నారు. ఈ దారుణమైన చర్యకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.
Date : 23-04-2025 - 4:18 IST -
NTR Statue: ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’లా అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం
ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(NTR Statue) పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Date : 23-04-2025 - 1:58 IST -
600 Marks: ఏపీ పదో తరగతి ఫలితాల్లో సంచలనం.. 600కు 600 మార్కులు!
కాకినాడలోని భాష్యం స్కూల్లో చదువుతున్న నేహాంజని అన్ని సబ్జెక్టుల్లో (తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్) పరిపూర్ణ స్కోరు (100/100) సాధించింది. ఈ ఘనత ఆమె కఠోర శ్రమ, అంకితభావం, మరియు స్కూల్ బోధనా సిబ్బంది మద్దతును ప్రతిబింబిస్తుంది.
Date : 23-04-2025 - 1:17 IST -
Ursa Organization: వైసీపీ అవాస్తవాలను ఖండించిన ఉర్సా సంస్థ!
ఉర్సా క్లస్టర్స్ తమ సంస్థపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను నిరాధారమైనవిగా ఖండించింది. రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకొస్తున్న తమ ప్రయత్నాలను అడ్డుకునేందుకు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించింది.
Date : 23-04-2025 - 12:56 IST -
Sathya Sai Centenary: పుట్టపర్తి సత్యసాయి శత జయంతికి రూ.100 నాణెం
సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాలు(Sathya Sai Centenary) నవంబర్ 23 నాటికి పూర్తవుతాయి.
Date : 23-04-2025 - 12:51 IST -
AP SSC 10th Results 2025: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ చెక్ చేసుకోండిలా!
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు 2025 ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు విడుదలయ్యాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా విడుదల చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
Date : 23-04-2025 - 10:37 IST -
Terrorist Attack: ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు మృతి.. వారి వివరాలివే!
జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు మరణించినట్లు సమాచారం. ఈ దాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు కూడా మృతిచెందినట్లు కథనాలు వస్తున్నాయి.
Date : 23-04-2025 - 9:05 IST -
Annamalai : ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై.. కేంద్రమంత్రి పదవి కూడా!
తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ హోదాలో అన్నామలై(Annamalai) దాదాపు నాలుగేళ్ల పాటు సేవలు అందించారు.
Date : 22-04-2025 - 10:10 IST -
TDP Leader Murder : టీడీపీ నేత, అధికార ప్రతినిధి వీరయ్య చౌదరి దారుణ హత్య..!
TDP Leader Murder : ఆయన తన ఆఫీసు పద్మ టవర్స్లో ఉన్న సమయంలో ముగ్గురు దుండగులు అకస్మాత్తుగా లోపలికి ప్రవేశించి కత్తులతో అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు
Date : 22-04-2025 - 10:04 IST -
Raj Kasireddy : రాజ్ కసిరెడ్డి విచారణ పూర్తి.. ఏం అడిగారు ? ఏం చెప్పాడు ?
పోలీసులు ఉన్నారని తెలియగానే రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy) విమానశ్రయం నుంచి బయటకు రాకుండా లోపలే దాక్కున్నట్లు గుర్తించారు.
Date : 22-04-2025 - 7:55 IST -
GVMC Mayor Election : 28న జీవీఎంసీ మేయర్ పదవికి ఎన్నిక.. నూతన మేయర్ ఎవరంటే?
ఈనెల 28వ తేదీన ఉదయం 11గంటలకు జీవీఎంసీ కొత్త మేయర్ ఎన్నిక నిర్వహించాలని ఈసీ ఆదేశించింది.
Date : 22-04-2025 - 7:34 IST