HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Andhra Pradesh

Andhra Pradesh

  • ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నయ్..!

    ఏపీలో కరోనా సెకండ్ వేవ్ క్రమక్రమంగా తగ్గుతోంది. వ్యాక్సినేషన్ లో భాగంగా ప్రజలు రెండు డోసులు తీసుకోవడం పాటు పలు జాగ్రత్తలు పాటిస్తుండటంతో తక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి.

    Date : 11-10-2021 - 1:34 IST
  • ఏపీ టు తెలంగాణ.. స్థానికేతర ఉద్యోగులకు గుడ్ న్యూస్!

    తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన సమయంలో తెలంగాణ ఉద్యోగులు ఏపీలో, ఏపీ ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారు. వాళ్లంతా వివిధ ప్రభుత్వపరమైన హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటైనప్పటికీ అలాగే తమ విధులను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

    Date : 08-10-2021 - 3:20 IST
  • నేను బతికే ఉన్నా.. నా భూమి నాకు ఇప్పించండి!

    అతనో రైతు, వయస్సు 55. ఉన్న ఊళ్లో  ఎలాంటి ఆదాయ మార్గాలు లేకపోవడంతో పొట్టచేత పట్టుకొని వేరే ఊరికి వెళ్లాడు. అదే అతనికి శాపమైంది. కొన్నాళ్లకు తిరిగివచ్చేసరికి అతని పేరు ఉన్న అరఎకరం  భూమి వేరొకరి పేరు మీదు రిజిష్ట్రేషన్ అయ్యింది.

    Date : 07-10-2021 - 5:00 IST
  • విద్యార్థులకు టీచర్ల కొరత.. చదువులు సాగెదెట్లా?

    ప్రతి తరగతికి లెక్కకు మించి విద్యార్థులు.. మెరుగైన స్కూల్ బిల్డింగ్స్. కావాల్సిన పాఠ్య పుస్తకాలు.. ఇలా అన్ని అసౌకర్యాలు ఉన్న పాఠశాలలకు టీచర్లే లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా ఉంటుంది అని చెప్పక తప్పదు.

    Date : 07-10-2021 - 2:58 IST
  • వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు రాహుల్ మద్దతు

    త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తారని, ఉక్కు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా వైజాగ్ ను సందర్శిస్తారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు.

    Date : 07-10-2021 - 2:05 IST
  • సీఎం జగన్.. రైతుల పక్షపాతి

    రైతుల సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందని, రైతులు ఆనందంగా ఉండటం చూడలేక టీడీపీ నేతలకు కడుపు మంట మొదలైందని, అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు.

    Date : 07-10-2021 - 11:45 IST
  • తిరుమల వెళ్తున్నారా.. అయితే వ్యాక్సినేషన్ మస్ట్!

    ఇప్పుడిప్పుడు కొవిడ్ ప్రభావం తగ్గుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పడిపోతోంది. ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన జనాలు పర్యాటక ప్రదేశాలు, వివిధ  ప్రాంతాలను విజిట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నామనే ధీమానో, కరోనా తగ్గిందనే కారణమో కానీ.. జనాలు మళ్లీ గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఆలయాలు కొవిడ్ నిబంధనలను పక్కాగా పాట

    Date : 06-10-2021 - 2:51 IST
  • ఏపీ విద్యార్థినులకు గుడ్ న్యూస్.. శానిటరీ న్యాప్ కిన్స్ ఫ్రీ!

    ఏపీలో రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుసాగుతోంది. ఇప్పటికే ఎయిడెడ్ స్కూళ్ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే తీసుకునేలా చొరవ చూపిన ఆయన, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

    Date : 06-10-2021 - 2:08 IST
  • డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ పై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్.. మ‌త్తు ఫ్రీ ఏపీ కోసం పోలీసుల‌కు ఆదేశం

    ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎట్ట‌కేల‌కు డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ మీద స్పందించారు. వాటి నిరోధానికి ప్ర‌త్యేకంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌ను ఆదేశించారు. కాలేజి యాజ‌మాన్యాలు నిశితంగా విద్యార్థుల క‌ద‌లిక‌ల‌ను ప‌రిశీలించాల‌ని సూచించారు

    Date : 05-10-2021 - 4:06 IST
  • కృష్ణా వాట‌ర్ పై ఏపీ, తెలంగాణ వార్.. జిల్లెడుబండ రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణంపై వివాదం

    ఏపీ, తెలంగాణ మ‌ధ్య నీటి ప్రాజెక్టుల వివాదం కొన‌సాగుతోంది. ఆ క్ర‌మంలో తాజాగా అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం వ‌ద్ద నిర్మిస్తోన్న జిల్లెడుబండ రిజ‌ర్వాయ‌ర్ గురించి కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ రాసింది.

    Date : 05-10-2021 - 3:56 IST
  • వ‌చ్చే జూన్ నాటికి పోల‌వ‌రం ప‌ర‌వ‌ళ్లు.. 2వేలా 33కోట్ల కేంద్ర బకాయికి ఏపీ ఎదురుచూపు

    ఏపీ ట్రీమ్ ప్రాజెక్టు పోల‌వ‌రం ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. కాంక్రీట్ డ్యామ్ 3 ను ఎర్త్ కమ్ రాక్ స్పిల్ వే కు అనుసంధానం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఇదో పెద్ద మైలురాయిగా ఇంజ‌నీర్లు చెబుతున్నారు. వ‌చ్చే ఖ‌రీఫ్ నాటికి తొలి విడ‌త నీటిని విడుద‌ల చేసేందుకు ప్రాజెక్టు సిద్ధం అవుతోంది.

    Date : 05-10-2021 - 3:55 IST
  • అన్న‌దాత‌కు జ‌గ‌నన్న నిర్ల‌క్ష్యం పోటు ..5ల‌క్ష‌ల మంది రైతుల‌కు `పీఎం కిసాన్` ఔట్‌

    జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం,..బ్యాంక‌ర్ల నిర్వాకం.. రైతుల అవ‌గాహ‌న‌లేమి..సాంకేతిక త‌ప్పిదాలు...వెర‌సి కేవ‌లం 29శాతం రైతులు మాత్ర‌మే పీఎం కిసాన్ స‌మ్మాన్ యోజ‌న ప‌థ‌కం కింద సంపూర్ణంగా ల‌బ్దిపొందారు.

    Date : 05-10-2021 - 11:19 IST
  • ఏపీ రాజ‌కీయ చిత్రాన్ని మ‌ర్చే బ‌ద్వేల్ ఉప‌పోరు

    బ‌ద్వేలు ఉప పోరుకు దూరంగా ఉండాల‌ని తెలుగుదేశం పొలిట్ బ్యూరో తీర్మానం చేసింది. రాజ‌కీయ సంప్ర‌దాయాన్ని అనుస‌రించాల‌ని ఆ పార్టీ భావించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మర‌ణిస్తే, ఆ ఎమ్మెల్యే కుటుంబ స‌భ్యులకు ఏక‌గ్రీవంగా ఇచ్చే సంప్ర‌దాయం కొంత కాలంగా కొన‌సాగుతోంది.

    Date : 04-10-2021 - 4:35 IST
  • క్లైమాక్స్ కు జ‌న‌సేన‌, బీజేపీ `పొత్తు` ఆట

    జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య చెడిందా? స‌మ‌న్వ‌యం లోపించిందా? ఆ రెండు పార్టీలు వేర్వేరు ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నాయా? బ‌ద్వేల్ అభ్య‌ర్థిత్వం రూపంలో ఇరు పార్టీలు విడాకులు తీసుకున్న‌ట్టేనా?..అంటే ఔను విడిపోవ‌‌డానికి ఎక్కువ అవ‌కాశాలున్నాయ‌ని ప‌రిణామాలు చెబుతున్నాయి.

    Date : 04-10-2021 - 3:18 IST
  • కోరింగ.. ఇక ఏకో సెన్సిటివ్ జోన్..!

    కోరింగ అభయారణ్యం.. మనదేశంలోని అతిపెద్ద అడవుల్లో ఇదొకటి. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అడవులు గోదావరి నది ముఖద్వారంలోని ఒక భాగంలో ఉన్నాయి. సముద్రతీరానికి చేరువగానూ ఉన్నాయి. ముఖ్యంగా మాడ అడవులకు పెట్టింది పేరు ఇది. ఇక్కడ ఉన్న వాచ్ టవర్ ఒక ప్రత్యేకత. దాన్నిపైనుంచే చూస్తే కోరింగ అడవి మొత్తం కనువిందు చేస్తుంటుంది.

    Date : 04-10-2021 - 2:44 IST
  • బాల్యం బక్క చిక్కుతోంది..!

    మనం తినే ఫుడ్ సరైంది కాదా..? పిల్లలు తీసుకునే ఆహారంలో పోషకాలు మిస్ అవుతున్నాయా.. ఈ తరం పిల్లలు రక్తహీనత, పోషకార సమస్యలతో బాధపడుతున్నారా..? అంటే అవుననే అంటోంది నీతి అయోగ్. ఈ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 11.3 లక్షల మంది చిన్నారులు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు స్పష్టం చేసింది.

    Date : 02-10-2021 - 1:30 IST
  • ఆ ఇద్దరూ.. వైసీపీని ఒంటరిని చేస్తారా..?

    రాజకీయాల్లో శాశ్వాత మిత్రులు, శాశ్వాత శత్రువులు అంటూ అసలు ఉండరు. నిన్న ప్రత్యర్థులుగా ఇవాళ శత్రువులుగా మారొచ్చు. ఇవాళ శత్రువులుగా ఉన్నవాళ్లు మిత్రులుగా మారొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజకీయాల్లో వైరి వర్గాలు, మిత్రపక్షాలుగా.. మిత్ర పక్షాలు వైరి వర్గాలు మారడంలో ఏమాత్రం సందేహాలు ఉండవు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ చిత్రాన్ని చూస్తే పై వాఖ్యలే గుర్తుకువస్తాయేమో..

    Date : 01-10-2021 - 5:35 IST
  • ఏపీ ప్ర‌భుత్వానికి స్టేట్ బ్యాంకు ఝలక్.. 6 వేల 500 కోట్ల ఓవ‌ర్ డ్రాప్ట్ తిర‌స్క‌ర‌ణ

    కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డానికి 6వేల 500కోట్ల అద‌న‌పు నిధుల‌ను అడిగిన ఏపీ ప్ర‌భుత్వానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్ప‌చెల్లు మ‌నిపించింది.

    Date : 01-10-2021 - 3:36 IST
  • జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పింఛన్ ఎక్కడైనా తీసుకునేలా!

    ఏపీలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం పేదల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. పేదల అభ్యున్నతి కోసం నవరత్నాలు లాంటి పథకాలు అమలు చేస్తున్నా.. వాటి ఆచరణ సక్రమంగా లేదనే విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పింఛన్లకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది.

    Date : 01-10-2021 - 1:55 IST
  • ఆంధ్ర‌ప‌దేశ్‌ కాదు..రెడ్డిప్ర‌దేశ్.. కులం కుంప‌ట్లో ప‌వ‌ర్ స్టార్ రాజకీయం

    జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇక నుంచి ఫ‌క్తు రాజ‌కీయ వేత్త‌గా ఉంటాన‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జా సేవ‌కుడిగా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రించాన‌ని త‌న వ్య‌క్తిత్వం గురించి వివరించే ప్ర‌య‌త్నం చేశాడు.

    Date : 30-09-2021 - 3:05 IST
← 1 … 630 631 632 633 634 →


ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd