Andhra Pradesh
-
Jagan Politics: లోకేష్, పవన్ కు జలక్ ఇచ్చేలా జగన్ ఎత్తుగడ
రాజకీయాల్లో ఎపుడూ నిబ్బరం పనికిరాదు. అలాగే ఎదుటి వారిని తేలికగా చూస్తూ తమ ఆట వదిలేయడమూ మంచింది కాదు.
Date : 19-09-2022 - 8:23 IST -
Andhra BJP: ఆంధ్రప్రదేశ్లో రూలింగ్ కాదు ట్రేడింగ్ జరుగుతోంది..సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్లో రూలింగ్ కాదు ట్రేడింగ్ జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.
Date : 18-09-2022 - 7:00 IST -
3 Capitals Agenda: 3 రాజధానులే వైసీపీ ప్రధాన అజెండా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల అంశమే ప్రధాన అజెండాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతోంది.
Date : 18-09-2022 - 5:00 IST -
TDP on AP Fiscal: ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం వ్యర్థ ప్రసంగం… ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి శాసనసభలో చేసిన సుదీర్ఘ ప్రసంగం వ్యర్థ ప్రసంగమే అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు.
Date : 18-09-2022 - 3:52 IST -
Lokesh Padyatra: సంక్రాంతి తరువాత లోకేష్ పాదయాత్ర
సంక్రాంతి తరువాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.
Date : 18-09-2022 - 9:00 IST -
Sujana Chowdary: సుజనా చౌదరి `పీఛే`మూడ్?
తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో బీజేపీలోకి వెళ్లిన పెద్దల టీమ్ మళ్లీ తెలుగుదేశం వైపు చూస్తోందని తెలుస్తోంది.
Date : 18-09-2022 - 8:33 IST -
YSRCP MP In Delhi Liquor Scam : లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ.. నోరుమెదపని సొంతపార్టీ నేతలు..!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీగ లాగితే డొంక కదులుతుంది....
Date : 17-09-2022 - 6:20 IST -
Jagan Govt and 3 Capitals:3 రాజధానుల కోసం `సుప్రీం`కు జగన్ సర్కార్
మూడు రాజధానుల అమలు కోసం సుప్రీం కోర్టును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్రోచ్ అయింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Date : 17-09-2022 - 1:42 IST -
Pawan Kalyan: పవన్ బస్సు యాత్ర ఇప్పట్లో లేనట్టే!
జనసేనాని పవన్ కల్యాణ్ బస్సు యాత్ర షెడ్యూల్ వాయిదా పడింది. అక్టోబర్ 5 వ తేదీ నుంచి ఆయన యాత్ర కొనసాగాలి.
Date : 17-09-2022 - 1:26 IST -
Daggubati : చంద్రబాబు చాణక్యంతో `దగ్గుబాటి` డైలమా
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబునాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబాలు ఒకటవుతున్నాయని ప్రచారం జరిగింది.
Date : 16-09-2022 - 5:34 IST -
AP Assembly : విశాఖ నుంచి పాలన! అసెంబ్లీ చివరి రోజు 3 రాజధానుల బిల్లు?
మూడు రాజధానులపై సమగ్ర బిల్లును జగన్ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. వర్షాకాల సమావేశాల చివరి రోజు బిల్లును ప్రవేశ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
Date : 16-09-2022 - 4:50 IST -
YS Jagan : ఆర్థికంగా ఏపీకి ఢోకాలేదు: అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్
`ఏపీ ఆర్థికంగా చితికిపోయింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనలను దాటి వెళ్లింది. ఇక ఏపీ అంతటా చీకటే. రోడ్లు వేయడానికి డబ్బుల్లేవ్. జీతాలు ఇవ్వడానికి నిధులు లేవు. రాష్ట్రం గురించి ఇక మరచిపోవడమే. ` అంటూ ఇటీవల ఏపీ మీద జరిగిన ప్రచారం.
Date : 16-09-2022 - 4:27 IST -
Liquor Scam : వైసీపీ ఎంపీ ఇంట్లో `లిక్కర్ స్కామ్` లింకు
లిక్కర్ డాన్ గా పేరుగాంచిన ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది.
Date : 16-09-2022 - 2:10 IST -
AP Assembly : అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల బహిష్కరణ
రెండో రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. సభకు అంతరాయం కలిగిస్తున్నారని భావించిన స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రతిపక్ష సభ్యుల్ని ఒక రోజు సస్పెండ్ చేశారు
Date : 16-09-2022 - 2:08 IST -
AP Politics : ఏపీలోకి కేసీఆర్ ఎంట్రీ! అక్టోబర్ 15న `హోదాస్త్రం` షురూ!
ఏపీలోకి ఎంట్రీ ఇస్తోన్న కేసీఆర్ `ప్రత్యేకహోదా` అస్త్రాన్ని ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీల మీద సంధించబోతున్నారు. \
Date : 16-09-2022 - 1:08 IST -
Liquor Scam : `ఢిల్లీ లిక్కర్` కిక్- ఏపీ,తెలంగాణాల్లో మళ్లీ ఈడీ దాడులు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని రాజకీయాన్ని వేడెక్కించింది. ఇటీవల ఎమ్మెల్సీ కవితకు సన్నిహితులుగా ఉండే వాళ్లు కంపెనీలు, ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది.
Date : 16-09-2022 - 1:06 IST -
Mukesh Ambani: టీటీడీకి అంబానీ రూ. 1.5 కోట్ల విరాళం
రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ శుక్రవారం టీటీడీకి రూ.1.5 కోట్లు విరాళంగా ఇచ్చారు.
Date : 16-09-2022 - 11:50 IST -
TDP : సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత గుడ్ న్యూస్..!!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు శుభవార్త చెప్పారు.
Date : 16-09-2022 - 9:40 IST -
Devineni Family : బాబాయ్ వర్సెస్ అబ్బాయ్… “దేవినేని” ఫ్యామిలిలో పొలికల్ హీట్..!
కృష్ణాజిల్లాలో టీడీపీ పూర్వవైభవం తీసుకురావాలని నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైసీపీలో ఉన్న ముగ్గురు కీలక...
Date : 16-09-2022 - 7:45 IST -
CM Jagan: అసెంబ్లీలో 3 రాజధానులపై జగన్ కంఠషోస
పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశాన్ని మరోసారి ఏపీ అసెంబ్లీలో చర్చకు పెట్టారు.
Date : 15-09-2022 - 5:55 IST