Andhra Pradesh
-
Delhi Liquor Scam: వైసీపీ భీష్ముడు! స్కామ్ ల వేట!!
రాజ్యసభ సభ్యుడు, వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి చుట్టూ అపవాదులు అల్లుకుంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన మెడకు చుట్టే ప్రయత్నం టీడీపీ చేస్తూనే ఉంది. కొన్ని ఆధారాలను మీడియా ముఖంగా బయటపెట్టే ప్రయత్నం చేసింది. వాటికి బలం చేకూరేలా అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది.
Published Date - 01:46 PM, Thu - 17 November 22 -
Chandrababu: మీరు గెలిపిస్తే సరే.. లేదంటే ఇదే నా చివరి ఎన్నిక!
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
Published Date - 10:57 AM, Thu - 17 November 22 -
Ponguru Narayana: మాజీమంత్రిని ఆయన నివాసంలోనే విచారించండి.. ఏపీ హైకోర్టు ఆదేశం..!
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పొంగూరు నారాయణను హైదరాబాద్లోని ఆయన నివాసంలో విచారించాలని
Published Date - 10:04 PM, Wed - 16 November 22 -
AP, TS Elections: ఏపీ, తెలంగాణ కు ఒకేసారి ఎన్నికలు! `ముందస్తు` కు జగన్?
ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ మధ్య బలమైన రాజకీయ సంబంధం ఉంది. అన్నదమ్ముల మాదిరిగా ఇచ్చిపుచ్చుకునే సాన్నిహిత్యం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయా పరిణామాల క్రమంలో ఇద్దరూ ఒకేసారి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని సర్వత్రా వినిపిస్తోంది.
Published Date - 01:04 PM, Wed - 16 November 22 -
CBN Kurnool: కర్నూలు టీడీపీ దూకుడు, చంద్రబాబు జోష్!
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను సానుకూలంగా మలుచుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. కర్నూలు వెళ్లిన ఆయన 2019 ఎన్నికల్లో ఇచ్చిన హైకోర్టు బెంచ్ హామీని బలంగా వినిపించనున్నారు. మూడు రోజుల ఆయన పర్యటన సందర్భంగా ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
Published Date - 11:39 AM, Wed - 16 November 22 -
Andhra Pradesh : కాకినాడలో ఘోరరోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..!!
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ట్రాలీని టాటా మ్యాజిక్ ఢీ కొనడంతో ఈ ఘోరం సంభవించింది. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తాడేపల్లిగూడెం నుంచి విశాఖ వెళ్తుండగా ఈ ప్
Published Date - 10:02 AM, Wed - 16 November 22 -
Nara Lokesh: సార్ ప్లీజ్ కేసులు మాఫీ చేయరూ… మోదీ ని జగన్ కలిస్తే ఇదే అడుగుతారు.!!
టీడీపీ సీనియర్ నేత నారాలోకేశ్…సెటైర్లు వేయడంలో కాస్త డెవలప్ అయినట్లే కనిపిస్తోంది. ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా… జగన్ మీద సెటైర్లు వేద్దామా అంటూ ఎదురుచూస్తున్నారు. మొన్న మోదీ ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోదీతో భేటీ అయ్యారు. ఇప్పుడు ఇదే అంశంపై తనదైన స్టైల్లో వ్యాంగ్యాస్త్రాలు విసిరారు లోకేష్. సార్ ప్లీజ్ నా కేసులు మాఫీ చేయరూ… అంటూ ప్రధానిని జగన్ వేడుకోవడ
Published Date - 08:34 AM, Wed - 16 November 22 -
Andhra Pradesh: మరో 30ఏళ్లు మనదే అధికారం…జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
మరో 30ఏళ్లు ఏపీలో అధికారం మనదే అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. రాష్ట్రాన్ని మరో 30ఏళ్లు మన పార్టీయే పాలిస్తుందన్నారు. మంగళవారం వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశమైన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా నాయకులు, నేతలు ప్రజల్లో ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్త
Published Date - 08:22 AM, Wed - 16 November 22 -
Supreme Court: ఎమ్మెల్యే, ఎంపీల కేసులపై `సుప్రీం` ఆరా
సుప్రీం కోర్టు అమికస్ క్యూరీ సలహాను పాటిస్తే దేశంలోని సగం చట్టసభలు ఖాళీ అవుతాయని అంచనా వేయొచ్చు. నేరారోపణలు ఎదుర్కొంటోన్న ప్రజాప్రతినిధులు పార్లమెంట్ నుంచి ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఉన్నారు.
Published Date - 02:46 PM, Tue - 15 November 22 -
AP Factories: డేంజర్ లో ఏపీ పరిశ్రమలు, పైరవీల హవా!
ఏపీలో పారిశ్రామిక ప్రమాదాల వెనుక ఉద్యోగుల నియామకం ప్రక్రియలోని లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎవర్ని ఎక్కడ నియమించాలో తెలియని అయోమయంలో జగన్ సర్కార్ ఉంది. ఫలితంగా పారిశ్రామిక ప్రమాదాలకు కేంద్రంగా మారుతోంది. సుమారు 300 పరిశ్రమలు ప్రమాదకరంగా ఉన్నాయని గుర్తించినప్పటికీ చర్యలు తీసుకోవడానికి తగిన వ్యవస్థ లేకపోవడం గమనార్హం.
Published Date - 01:14 PM, Tue - 15 November 22 -
Pawan Kalyan: `ఒక్క ఛాన్స్`తో ఏపీ జాతకం.!
`ఒక్కఛాన్స్` ఏపీ జాతకాన్ని మార్చేసింది. రాజధాని అమరావతిని ప్రశ్నార్థకం చేసింది. ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేసింది. 2019 ఎన్నికల సందర్భంగా `ఒక్క ఛాన్స్` నినాదం జగన్మోహన్ రెడ్డికి బాగా పనిచేసింది.
Published Date - 05:32 PM, Mon - 14 November 22 -
Farm House Files: జగన్, మోడీ బంధానికి కేసీఆర్ పొగ
తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక పత్రిక ఏపీలో రాజకీయాలను టచ్ చేసింది. ఫామ్ హౌస్ ఫైల్స్ ప్రకారం వైసీపీలోని 70 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది.
Published Date - 05:08 PM, Mon - 14 November 22 -
CBN Media: చంద్రబాబు సానుభూతి మీడియాకు సరైనోడు..!
రెండేళ్ల క్రితం వరకు ప్రజలకు ఏ మాత్రం పరిచయంలేని ఏపీ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావును తెలుగు రాష్ట్రాల్లోని ఒక విభాగం మీడియా హీరోను చేసింది. ఇప్పుడు అదే మీడియా మీద ఆయన రివర్స్ కావడం విశేషం.
Published Date - 01:47 PM, Mon - 14 November 22 -
Minister Roja: రోజా మంత్రి పదవికి ఎసరు..?
చిత్తూరు జిల్లాలోని వైసీపీ గ్రూప్ రాజకీయాలు రోజా మంత్రి పదవికి ఎసరు పెట్టేలా ఉన్నాయి.
Published Date - 04:38 PM, Sun - 13 November 22 -
Pawan Kalyan: పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మీ భవిష్యత్ కోసం నన్ను నమ్మండి..!
రాజధాని పేరిట ఉత్తరాంధ్రను వైసీపీ నేతలు మోసం చేస్తున్నారని జనసేనాని పవన్కల్యాణ్ అన్నారు.
Published Date - 03:29 PM, Sun - 13 November 22 -
Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి.. !
వీకెండ్ కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వచ్చారు. శ్రీవారి దర్శనం కోసం...
Published Date - 10:10 AM, Sun - 13 November 22 -
Bosta : పవన్ కల్యాణ్ తో గోరంత ఉపయోగం లేదు…!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలోని రుషికొండలను పరిశీలించడంపై మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో స్పందించారు. పవన్ వల్ల గోరంత ఉపయోగం లేదన్నారు. రుషికొండలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నామని…గతంలోనూ అక్కడ భవనాలు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు బొత్స. ఇక విజయనగరం జిల్లాలో రాష్ట్రంలోనే అతిపెద్ద టౌన్ షిప్ లో జగనన్న కాలనీ నిర్మిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. శనివా
Published Date - 08:46 PM, Sat - 12 November 22 -
Sabarimala Special Trains: అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్న్యూస్..!
శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే రెండు తెలుగు రాష్ట్రాల భక్తులకు రైల్యేశాఖ అధికారులు ఓ గుడ్న్యూస్ చెప్పారు.
Published Date - 06:09 PM, Sat - 12 November 22 -
Pawan Kalyan: పవన్ కళ్యాణ్పై పోలీస్ కేసు నమోదు.. ఎక్కడంటే..?
తాడేపల్లి పోలీస్ స్టేషన్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Published Date - 03:34 PM, Sat - 12 November 22 -
Modi, Pawan Alliance: మోడీ, పవన్ `విలీనం` వెనుక..!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని విశాఖ కేంద్రంగా జనసేనాని పవన్ ఎట్టకేలకు కలిశారు. గత మూడున్నరేళ్లుగా లభించని అవకాశం ఆయనకు దక్కింది. వాళ్లిద్దరూ సుమారు 20 నిమిషాలు మాట్లాడుకున్నారు. అయితే, ఏమి చర్చించుకున్నారు? అనేదిదానిపై పలు రకాల ఊహాగానాలకు తెరలేచింది. మోడీ, పవన్ `విలీనం`పై(కలవడం) రసవత్తర చర్చ వైసీపీ సోషల్ మీడియాలో నిండిపోతోంది.
Published Date - 02:36 PM, Sat - 12 November 22