Andhra Pradesh
-
Andhra Pradesh : గన్నవరం పంచాయతీలో నిధుల దుర్వినియోగం.. కార్యదర్శిపై వేటు వేసిన అధికారులు
గన్నవరం పంచాయతీలో 1.58లక్షల నిధుల దుర్వినియోగంలో అయ్యాయి. నిధుల దుర్వినియోగంలో ప్రధానంగా అభియోగాలు..
Published Date - 07:16 AM, Wed - 30 November 22 -
TDP : నేటి నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి ప.గో జిల్లాలో టీడీపీ అధినేత పర్యటన
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. "ఇదేం ఖర్మ మన...
Published Date - 07:09 AM, Wed - 30 November 22 -
AP : ఇవాళ జగనన్న విద్యాదీవేన నిధుల విడుదల…మదనపల్లిలో బటన్ నొక్కనున్న సీఎం జగన్..!!
ఆర్థికస్థోమత లేక చదువుకుల దూరం అవుతున్న విద్యార్థుల కోసం ఏపీ సీఎం జగన్…జగనన్న విద్యాదీవేన పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ను అమలు చేస్తోంది సర్కార్. తల్లిదండ్రులపై ఎలాంటి భారం పడకుండా కాలేజీలకు మొత్తం ఫీజును ప్రభుత్వమే భరిస్తోంది. ఇందులో భాగంగానే నేడు జగనన్న విద్యాదీవేన పథకం కింద నిధులను విడుదల చేయనున్నారు ఏపీ సీఎం జగన్ మ
Published Date - 05:39 AM, Wed - 30 November 22 -
YS Viveka Case : జగన్ కు అవమానం, తెలంగాణకు బాబాయ్ హత్య కేసు బదిలీ
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
Published Date - 05:42 PM, Tue - 29 November 22 -
YS Jagan : సీనియర్ ఐఏఎస్ లకు జగన్ జలక్, సీఎస్ గా `రెడ్డి`కి జై!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన వాళ్లకు మేలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడరు.
Published Date - 05:36 PM, Tue - 29 November 22 -
AP CS : ఏపీ సీఎస్ గా జవహర్ రెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి నియమితులయ్యారు.
Published Date - 05:02 PM, Tue - 29 November 22 -
Huge Price Drop: కిలో టమాటా 2 రూపాయిలే …ఎక్కడో తెలుసా..?
1 కిలోకు రెండంకెల్లో ఉన్న ధర ఇప్పుడు 2 రూపాయలకు పడిపోవడంతో, టమాట రైతులు ఆందోళన చెందుతున్నారు.
Published Date - 03:20 PM, Tue - 29 November 22 -
AP Cabinet : త్వరలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ 3.0?
సంస్థాగత పునర్నిర్మాణం దిశగా వేగంగా అడుగులు వేస్తోన్న జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ను మరోసారి మార్పు చేసే అవకాశం ఉంది. సంక్రాంతి తరువాత ఏ రోజైనా క్యాబినెట్ ప్రక్షాళన ఉంటుందని తాడేపల్లి వర్గాల్లోని టాక్.
Published Date - 02:06 PM, Tue - 29 November 22 -
TTD Calendars : అమ్మకానికి టీటీడీ క్యాలెండర్లు, డైరీలు
తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించిన 2023 క్యాలెండర్లు, డైరీలను భక్తులకు అందుబాటులోకి ఉంచారు.
Published Date - 04:21 PM, Mon - 28 November 22 -
Amaravati :అమరావతిపై జనవరి 31కి విచారణ వాయిదా
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనకు సుప్రీం కోర్టు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Published Date - 02:01 PM, Mon - 28 November 22 -
AP Debts : ఏపీ అప్పుల్లో ఇదీ నిజం! ఆర్బీఐ సంచలన నివేదిక!
`ఏపీ మరో శ్రీలంక మాదిరిగా మారింది. ఆర్థికంగా చితికి పోయింది. జగన్మోహన్ రెడ్డి పప్పు బెల్లాల్లా అప్పులు తీసుకొచ్చి డబ్బులు పంచుతున్నారు.
Published Date - 01:58 PM, Mon - 28 November 22 -
AP Politics: తెలుగుదేశంలో `జనసేన` ముసలం
అధికారంలోకి రావడమా? పార్టీని కాపాడుకోవడమా? ఈ రెంటింటినీ ఒకేసారి సాధించుకోవడం సాధ్యామా?
Published Date - 11:15 AM, Mon - 28 November 22 -
Durga Temple : దుర్గగుడిలో మరోసారి అపచారం..
ఇంద్రకీలాద్రిపై వెలసిని కనకదుర్గమ్మ ఆలయంలో మరోసారి అపచారం జరిగింది. అమ్మ ఆశీర్వాదం కోసం లక్షల మంది భక్తులు...
Published Date - 07:20 AM, Mon - 28 November 22 -
YCP Leaders Comments: జనసేనానిపై విమర్శలు.. పవన్ ఓ రాజకీయ అజ్ఞాని..!
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీపై పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు విమర్శలు కురిపించారు.
Published Date - 05:15 PM, Sun - 27 November 22 -
Janasena Chief Pawan Kalyan: పవన్ సంచలన వ్యాఖ్యలు.. వైఎస్సార్ వారికన్నా గొప్ప నాయకుడా..?
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇప్పటం ప్రజలతో సమావేశమైన పవన్ కల్యాణ్.. అధికార పార్టీ వైసీపీపై నిప్పులు చెరిగారు.
Published Date - 03:15 PM, Sun - 27 November 22 -
Andhra Pradesh: ఏపీలో టెన్షన్.. టెన్షన్.. పోలీస్ స్టేషన్ వద్ద పరిటాల శ్రీరామ్, సునీత నిరసన
శ్రీ సత్యసాయి జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, మాజీ ఎమ్మెల్యే బీకే పార్ధసారధి, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
Published Date - 12:53 PM, Sun - 27 November 22 -
AP : శబరిమలకు వెళ్తున్న బస్సుకు ప్రమాదం. 32మంది అయ్యప్ప భక్తులకు గాయాలు..!!
శబరిమలకు వెళ్తున్న భక్తుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 32 మంది అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఆదివారం జరిగింది. తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. గాయపడినభక్తులు అనకాపల్లికి చెందిన వారిగా గుర్తించారు. ప్రైవేట్ టూరిస్టు బస్సులో శనివారం శబమరిమలకు బయలుదేరారు.
Published Date - 11:15 AM, Sun - 27 November 22 -
One Killed : నెల్లూరు జిల్లాలో విషాదం.. టిఫిన్ సెంటర్లో పేలిన గ్యాస్ సిలిండర్లు..మహిళ మృతి
నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో మూడు గ్యాస్ సిలిండర్లు...
Published Date - 10:05 AM, Sun - 27 November 22 -
Amaravati Protests: ఢిల్లీకి అమరావతి రైతులు.. డిసెంబర్ 17,18న జంతర్ మంతర్ లో మహాధర్నా..!
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన ఆందోళన మూడేళ్లకు చేరుకుంది. ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేపట్టాలని రైతులు నిర్ణయించారు. 2019 డిసెంబర్ లో సీఎం జగన్ రాజధాని వికేంద్రీకరణ నిర్ణయాన్ని ప్రకటించడంతో అప్పటి నుంచి రైతులు ఆందోళన చేపట్టారు. కాగా రాజధాని నిర్మాణం గురించి ఎటూ తేలలేదు. అమరావతి రాజధానిని నాశనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని రైతులు ఆరోప
Published Date - 09:20 AM, Sun - 27 November 22 -
Pawan Kalyan: ఇప్పటానికి పవన్…కూల్చివేసిన ఇంటికో లక్ష ఆర్థికసాయం..!!
ఏపీ రాజకీయాల్లో ఇప్పటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోర్టు తీరుతో అధికారపార్టీ వైసీపీ, జనసేన మధ్య రగడ మొదలైంది. కోర్టును తప్పుదోవ పట్టించారన్న అభిప్రాయంతో ఇప్పటం పిటిషనర్లకు లక్ష రూపాయాల జరిమానా విధించింది కోర్టు. అధికారులు ముందుగానే నోటిసులు ఇచ్చారని చెప్పినా…ఇవ్వలేదంటూ కోర్టును తప్పుదోవా పట్టించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించింది కోర్టు. ప్రస్తుతం సుప్రీంను
Published Date - 08:52 AM, Sun - 27 November 22