Andhra Pradesh
-
Trains Cancelled : రైలు ప్రమాదం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు
Trains Cancelled : విజయనగరం రైలు ప్రమాదం ఎఫెక్ట్ పలు రైళ్ల రాకపోకలపై పడింది.
Date : 31-10-2023 - 10:35 IST -
Nijam Gelavali : రేపటి నుంచి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన
చంద్రబాబు అక్రమ అరెస్టుపై నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమం ఉత్తరాంధ్రలో మూడు రోజుల పాటు
Date : 31-10-2023 - 8:26 IST -
Indrakeeladri : కనకదుర్గ అమ్మవారి హుండీ లెక్కింపు.. భారీగా వచ్చిన కానుకలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి రూ.2,58,64,740లు కానుకలు వచ్చాయి. అంతేకాకుండా శ్రీ కనకదుర్గా అమ్మవారికి 367 గ్రాముల బంగారు ఆభరణాలు, 8.745 కిలోల వెండి ఆభరణాలను భక్తులు హుండీల ద్వారా సమర్పించారు. శ్రీ మల్లికార్జున మహా మండపంలో ఆలయ అధికారులు హుండీ లెక్కింపు నిర్వహించగా, ఆలయ ఈవో కేఎస్ రామారావు హుండీ లెక్కింపును పర్యవేక్షించారు. ఈ రోజ
Date : 31-10-2023 - 8:17 IST -
Whats Today : బంగ్లాదేశ్తో పాకిస్థాన్ ఢీ.. దుబ్బాక బంద్
Whats Today : విశాఖపట్నం రాజధాని అంశంపై తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
Date : 31-10-2023 - 8:13 IST -
Andhra Pradesh : పార్వతీపురం రైల్వే స్టేషన్లోకి వచ్చిన ఏనుగు.. భయాందోళనలో ప్రయాణికులు
పార్వతీపురం రైల్వే స్టేషన్లోకి అడవుల్లోంచి వచ్చిన ఓ ఏనుగు హాల్చల్ చేసింది. తెల్లవారుజామున రైల్వే స్టేషన్లో ఒంటరిగా
Date : 31-10-2023 - 8:07 IST -
Chandrababu : చంద్రబాబును వదలని సీఐడీ..మరోకేసు నమోదు
చంద్రబాబు 2014 నుండి 2019 మధ్యలో సీఎం గా ఉన్న సమయంలో ఏకంగా ఏడు డిస్టిలరీలకు అనుమతి ఇచ్చారు. ఆయన పాలనలో ఐదేళ్ల కాలంలో 254 బ్రాండ్లకు అనుమతి నిచ్చి లిక్కర్ విక్రయాలను ప్రోత్సహించారు
Date : 30-10-2023 - 10:23 IST -
CM Jagan : విజయనగరం రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు సీఎం జగన్ పరామర్శ
విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. రైలు ప్రమాదానికి సంబంధించిన ఫొటోలను పరిశీలించి, ప్రమాద వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు
Date : 30-10-2023 - 3:15 IST -
Ambati Rambabu : కమ్మ సామాజిక వర్గంపై మంత్రి అంబటి ఆగ్రహం..ఉగ్రవాదులు అంటూ వ్యాఖ్యలు
కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాదు ఆ సామాజికవర్గంలో కొందరు ఉగ్రవాదులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు
Date : 30-10-2023 - 2:17 IST -
Human Error : ఆ రైలు లోకోపైలట్ సిగ్నల్ జంప్ వల్లే ప్రమాదం ?!
Human Error : విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద కారణంపై కీలక విషయం వెలుగుచూసింది.
Date : 30-10-2023 - 11:56 IST -
JD Lakshmi Narayana : వైసీపీ లో చేరడం ఫై క్లారిటీ ఇచ్చిన జేడీ లక్ష్మినారాయణ
తాను ఒక కార్యక్రమంలో నాడు - నేడు, ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాల విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని (వైసీపీ GOVT) అభినందించిన మాట వాస్తవమేనని, అంత మాత్రాన తాను వైసీపీలో చేరుతున్నానని ప్రచారం చేయడం తగదని
Date : 30-10-2023 - 11:53 IST -
Vizianagaram Train Accident : విజయనగరం రైలు ప్రమాద ఘటన ఫై మోడీ దిగ్బ్రాంతి
మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా (Ex Gratia) ప్రకటించారు ప్రధాని మోడీ. గాయపడిన వారికి రూ. 50 వేల సాయం ప్రకటించారు.
Date : 30-10-2023 - 11:10 IST -
Train Accident : విజయనగరం రైలు ప్రమాదం ఎలా జరిగింది ? రాంగ్ సిగ్నలే కారణమా ?
Train Accident : విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదానికి కారణం ఏమిటి ? అనే దానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Date : 30-10-2023 - 9:41 IST -
Durga Temple : భవానీ భక్తులతో కిటకిటలాడతున్న ఇంద్రకీలాద్రి.. అమ్మవారికి మెక్కులు చెల్లిస్తున్న భవానీలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. దసరా ఉత్సవాలు పూర్తి అయిన తరువాత ఆలయంలో భక్తుల రద్దీ
Date : 30-10-2023 - 8:17 IST -
Train Accident : రైలు ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
విజయనగరం జిల్లా కంటకపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Date : 30-10-2023 - 8:06 IST -
YCP : బెజవాడలో వైసీపీకి షాక్.. త్వరలో జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే యలమంచిలి
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగలబోతుంది. విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే
Date : 30-10-2023 - 7:47 IST -
Train Accident : ఏపీలో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు
Train Accident : విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి విశాఖ - పలాస ప్రత్యేక పాసింజర్ రైలును విశాఖ–రాయగడ రైలు వెనుక నుంచి ఢీకొన్న ఘటనతో వివిధ స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయి.
Date : 30-10-2023 - 7:42 IST -
Train Accident : విజయనగరం రైలు ప్రమాదం.. 14 మంది మృతి, 100 మందికి గాయాలు
Train Accident : ఆంధ్రప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.
Date : 30-10-2023 - 7:11 IST -
Kallu Teripiddam : ‘కళ్లు తెరిపిద్దాం’ కార్యక్రమానికి విశేష స్పందన
టీడీపీ శ్రేణులతో పాటు చాలామంది కళ్లకు గంతలు కట్టుకొని ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం
Date : 29-10-2023 - 10:00 IST -
Vizianagaram : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం
విశాఖపట్నం నుంచి పలాస వెళ్తోన్న ప్రత్యేక ప్యాసింజర్ ట్రైన్ అలమండ-కోరుకొండ రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ పడకపోవడంతో పట్టాలపై నిలిచి ఉంది. ఆ సమయంలో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును వెనుక నుంచి విశాఖ-రాయగడ స్పెషల్ ట్రైన్ ఢీకొట్టింది.
Date : 29-10-2023 - 9:19 IST -
CBN : బాబు అరెస్ట్పై ఏపీలో నిరసనలు ఏవీ..? టీడీపీ ప్రోగ్రాం కమిటీ కార్యక్రమాలపై క్యాడర్ అసంతృప్తి
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్పై ఏపీలో నిరసనలు నామమత్రంగానే జరుగుతున్నాయి.
Date : 29-10-2023 - 8:13 IST