Andhra Pradesh
-
Pawan Kalyan : పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు.. మార్చి 25న విచారణకు పిలుపు
Pawan Kalyan : వాలంటీర్లను కించపరిచేలా, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీసీ సెక్షన్ 499, 500 కింద క్రిమినల్ కేసు పెట్టింది.
Published Date - 09:18 AM, Sun - 18 February 24 -
YS Sharmila : షర్మిల కుమారుడి పెళ్లి ఫొటోలివీ.. వేడుకకు జగన్ దూరం
YS Sharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తనయుడి వివాహం రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్లో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది.
Published Date - 07:28 AM, Sun - 18 February 24 -
TDP Super 6 : సూపర్ 6 తో జగన్ లో భయం మొదలైంది – నారా లోకేష్
సూపర్ 6 (TDP Super 6) తో వైసీపీ అధినేత, సీఎం జగన్ (Jagan) లో భయం మొదలైందన్నారు నారా లోకేష్ (Nara Lokesh) . ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీల అధినేతలు సభలు, సమావేశాలతో బిజీ గా మారారు. అధికార పార్టీ వైసీపీ అధినేత జగన్..ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గర అవుతుండగా..చంద్రబాబు రా కదలిరా అంటూ జనాల్లోకి వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన […]
Published Date - 09:16 PM, Sat - 17 February 24 -
Mangalagiri : మరో రెండు నెలల్లో మంగళగిరి రూపు రేఖలు మారిపోతాయి – నారా బ్రాహ్మణి
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు పర్యటనలతో రాష్ట్రం అంత సందడి సందడిగా మారింది. ఓ వైపు అధికార పార్టీ నేతలు తమ ప్రచారం మొదలుపెట్టగా..మరోపక్క ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచాయి. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఇప్పటికే రా కదలిరా పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తుండగా..ఇటు నారా లోకేష్ (Nara Lokesh) శంఖారావం పేరుతో ప్రజల్లోకి వచ్చారు..ఇక ఇప్పుడు నారా బ్రాహ్మణి (Nara Brahmani) స
Published Date - 08:48 PM, Sat - 17 February 24 -
YS Jagan: వై నాట్ 175 నినాదంతో అడుగులు వేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి…
lok sabha candidates :ఏపిలో వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్(jagan) ముందుకెళ్తున్నారు. వై నాట్ 175 నినాదంతో అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… అభ్యర్థులు మార్పులు చేర్పులు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకూ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాలకు ఇంచార్జిలు మార్పు చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఏడు దశల్లో
Published Date - 04:54 PM, Sat - 17 February 24 -
Bird Flu: నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా రెండు గ్రామాల్లో అనేక కోళ్లు మృత్యువాత పడడంతో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. చనిపోయిన కోళ్ల నమూనాలను భోపాల్లోని ల్యాబొరేటరీకి పంపగా, మిగిలిన ఫలితాల్లో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ ఉన్నట్లు నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 03:48 PM, Sat - 17 February 24 -
Amanchi Krishna Mohan : ఆమంచి దారెటు…?
వైసీపీ ఏడో లిస్ట్ (YCP 7th List) శుక్రవారం రాత్రి విడుదలైంది..ఈ జాబితాలో కేవలం ఇద్దరి పేర్లు మాత్రమే వచ్చాయి. ఏపీలో రాబోయే ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని అధికార పార్టీ వైసీపీ (YCP) గత కొద్దీ రోజులుగా పార్టీలో నియోజకవర్గ మార్పులు , చేర్పులు చేస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా కొత్త వారికీ నియోజకవర్గ బాధ్యతలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆరు జాబితాలను వ
Published Date - 03:37 PM, Sat - 17 February 24 -
AP Politics: జగన్ రూట్లో బాబు.. సంక్షేమ పథకాలతో ఎన్నికలకు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా 2.54 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటుంది. కానీ దేశంలో సొంత అధికారిక రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా నిలిచింది
Published Date - 02:55 PM, Sat - 17 February 24 -
LS Elections : బాపట్ల కాంగ్రెస్ అభ్యర్థిగా జేడీ శీలం..!
బాపట్ల నియోజకవర్గం నుంచి టీడీపీ (TDP) టికెట్పై పోటీ చేసేందుకు కీలక అభ్యర్థులు కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి (Panabaka Lakshmi), మాజీ ఎంపీ శ్రీరాములు మాల్యాద్రి (Malyadi Sriramulu) ప్రయత్నిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జేడీ శీలం (JD Sheelam) పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతుండగా, వైసీపీ లోక్సభ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఈ నియోజకవర్గం అనేక మంది ప్రముఖులను పార్లమెంటుకు, అసెంబ్లీకి
Published Date - 02:00 PM, Sat - 17 February 24 -
Chandrababu: టికెట్ ఆశావాహులకు బాబు షాక్ ఇవ్వనున్నారా?
పొత్తులు, సీట్లు, అభ్యర్థుల ప్రకటనకు ఇంకా చాలా సమయం ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు.వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి చర్చించే అవకాశముందని అన్నారు.
Published Date - 01:49 PM, Sat - 17 February 24 -
YSRCP : చిత్తూరులోని జంగాలపల్లి వైఎస్సార్సీపీకి ముల్లులా మారనుందా..?
చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ (YSRCP) సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు (Arani Srinivasulu)ను మార్చాలనే నిర్ణయం అధికార పార్టీలో తీవ్ర కలకలం రేపింది. బలిజ సామాజికవర్గానికి చెందిన జంగాలపల్లి శ్రీనివాసులుగా పిలవబడే ఆరణి శ్రీనివాసులు రెండో సారి పదవిని ఆశించారు. అయితే, పార్టీ మార్పును ఎంచుకుంది, ఏపీ అసెంబ్లీకి వచ్చే సాధారణ ఎన్నికలకు MC విజయానంద రెడ్డిని అభ్యర్థి
Published Date - 01:40 PM, Sat - 17 February 24 -
BJP : బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ప్రధాన అజెండా..!
వచ్చే లోక్సభ ఎన్నికల కోసం బిజెపి (BJP) ఎజెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) శనివారం నుండి ప్రారంభమయ్యే రెండు రోజుల జాతీయ కౌన్సిల్ సమావేశంలో వెల్లడించనున్నారు. ఈ సమావేశాలకు పార్టీ జిల్లా అధ్యక్షులకు, కేంద్ర మంత్రులు, ఎన్నికైన పంచాయతీ అధిపతుల నుండి దాదాపు 11,500 మంది పార్టీ సభ్యులు హాజరవుతారని భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా (JP Nadda) సమావేశాన్ని ప్రారంభిస్తార
Published Date - 01:04 PM, Sat - 17 February 24 -
Chandrababu : అమరావతిపై సీఎం జగన్ ప్రతీకార ధోరణి అవలంభిస్తున్నారు
రాజధాని అమరావతి (Amaravati)పై ప్రతీకార ధోరణి అవలంభించి ఆ ప్రాంతాలను పూర్తిగా నాశనం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు . ‘X’పై ఒక పోస్ట్లో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మత విద్వేషాన్ని “ప్రేరేపిస్తున్నారని”, తప్పుడు ప
Published Date - 12:30 PM, Sat - 17 February 24 -
Raghuramakrishna: జగన్ సింహం కాదు…చిట్టెలుకే అంటూన్న వైసీపీ ఎంపీ
Rajdhani-Files-Movie: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు(raghu rama krishnam raju మరోసారి సిఎం జగన్(jagan) పై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సింహం కాదు చిట్టెలుక అనీ, రాజధాని ఫైల్స్ సినిమా(Rajdhani Files Movie)కు సింహం జంకిందని అన్నారు. గంగ చంద్రముఖిగా మారడం రొటీనే కానీ సింహం చిట్టెలుకగా మారడమే వెరైటీ అని ఆయన అపహాస్యం చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కు ఓటు వేస్తే, మీ ఇంటికి చంద్రముఖిల
Published Date - 12:00 PM, Sat - 17 February 24 -
Chandrababu : నేతలను బుజ్జగించే పనిలో బాబు..
ఏపీలో ఎన్నికల వేడి నడుస్తుంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో అన్ని పార్టీలలో టికెట్ల అంశం నడుస్తుంది. ఎవరికీ టికెట్ వస్తుందో..ఎవరికీ రాదో..రాకపోతే ఆ నేతలు ఆ పార్టీలలో కొనసాగుతారో లేదో ఇలా అనేక విధాలుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ(YCP) టికెట్ల విషయంలో దూకుడు కనపరుస్తుంది. నియోజకవర్గాలలో ప్రజల మద్దతు ఉంటేనే టికెట్ లేదంటే అంతే సం
Published Date - 11:46 AM, Sat - 17 February 24 -
AP Jobs : వైజాగ్లో 130 జాబ్స్.. కడపలో 24 జాబ్స్.. అప్లై చేసుకోండి
AP Jobs : ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పాసైన వారికి ఉద్యోగ అవకాశాలివి. నెలకు రూ.15వేల దాకా జీతం లభిస్తుంది.
Published Date - 11:06 AM, Sat - 17 February 24 -
TDP : ఎమ్మిగనూరు, ఆలూరు సీట్ల కోసం టీడీపీ నేతల లాబీయింగ్
ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఈ నెలాఖరులోగా అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నప్పటికీ, ఎమ్మిగనూరు, ఆలూరు అసెంబ్లీ స్థానాలపై టీడీపీ (TDP) అభ్యర్థులు లాబీయింగ్ను ముమ్మరం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమకే పార్టీ టిక్కెట్లు ఇస్తారని కొందరు మాజీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. కానీ, శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడ
Published Date - 11:00 AM, Sat - 17 February 24 -
Manickam Tagore : ఏపీలో కాంగ్రెస్కు షర్మిల పునరుజ్జీవనం తెచ్చారు
కాంగ్రెస్ పార్టీ (Congress Party)ని మండల స్థాయిలో సన్నద్ధం చేయడంతోపాటు కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రాయలసీమ మండల అధ్యక్షులు, నగర శాఖ అధ్యక్షుల సదస్సు శుక్రవారం రాత్రి జరిగింది. మీడియా కమిటీ చైర్మన్ తులసిరెడ్డి, (Tulasi Reddy) ఏపీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్ (Shailajanath), ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లి (Masthan Valli), ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద
Published Date - 10:45 AM, Sat - 17 February 24 -
Chandrababu : నేడు ఇంకొల్లులో టీడీపీ ‘రా.. కదలిరా’ సభ
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) శనివారం బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో జరిగే రా కడలి రా బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 2:55 గంటలకు చంద్రబాబు ఇంకొల్లుకు చేరుకుంటారు. సాయంత్రం 3:15 గంటలకు రా కడలి రా బహిరంగ సభ ప్రారంభ
Published Date - 10:12 AM, Sat - 17 February 24 -
YCP 7th List : వైసీపీ 7వ జాబితా విడుదల..
ఏపీలో రాబోయే ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని అధికార పార్టీ వైసీపీ (YCP) గత కొద్దీ రోజులుగా పార్టీలో నియోజకవర్గ మార్పులు , చేర్పులు చేస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా కొత్త వారికీ నియోజకవర్గ బాధ్యతలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆరు జాబితాలను విడుదల చేసిన జగన్..శుక్రవారం రాత్రి ఏడో జాబితాను రిలీజ్ చేసారు. ఈ ఏడో జాబితాలో కేవలం ఇద్దరు పేర్లు మాత
Published Date - 11:46 PM, Fri - 16 February 24