HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nandamuri Ramakrishna Visited Tirumala

మా ‘బాబు’ సీఎం అయ్యాడు – శ్రీవారి దర్శనం అనంతరం నందమూరి రామకృష్ణ

nandamuri ramakrishna : చంద్రబాబు సీఎం కావాలని గతంలో ఆయన మొక్కుకున్నారు. ఆ మొక్కు చెల్లించుకునేందుకు తిరుమలకు చేరుకున్న అయన

  • Author : Sudheer Date : 25-10-2024 - 12:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ramakrishna Ttd
Ramakrishna Ttd

మా ‘బాబు’ సీఎం అయ్యాడు..నా కోరిక తీరిందన్నారు నందమూరి రామకృష్ణ. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ (NTR) తనయుడు నందమూరి రామకృష్ణ (Nandhamuri Ramakrishna) గురువారం కాలినడకన తిరుమలకు వచ్చారు. చంద్రబాబు (CHandrababu) సీఎం కావాలని గతంలో ఆయన మొక్కుకున్నారు. ఆ మొక్కు చెల్లించుకునేందుకు తిరుమలకు చేరుకున్న అయన..ఈరోజు శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకొని మొక్కు చెల్లించుకున్నారు.

దర్శనానంతరం రామకృష్ణ మాట్లాడుతూ బావ నారా చంద్రబాబునాయుడు సీఎం అయితే స్వామివారిని కాలినడకన దర్శించుకుంటానని మెుక్కుకుని ఈ రోజు దర్శించుకోవడం జరిగిందన్నారు. చంద్రబాబును తిరిగి సీఎంను చేసిన ఏపీ ప్రజలంతా బాగుండాలని కోరుకుంటున్నానని తెలిపారు. రామకృష్ణ తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులు కూడా శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

Read Also : Nirmala Sitharaman : డిబిటి పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • nandamuri ramakrishna
  • tirumala

Related News

Want to see the Lord up close?.. But do it this way

తిరుమల శ్రీవారిని దగ్గర నుంచి చూడాలని ఉందా?.. అయితే ఈ విధంగా చేయండి

ప్రత్యేకంగా లక్కీడిప్‌లో ఎంపికైన వారు మాత్రమే 9 అడుగుల దూరం నుండే తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా దర్శించుకోవచ్చు. ఈ ప్రత్యేక అవకాశానికి అనేక నియమాలు, ప్రక్రియలు ఉన్నాయి వాటిని తెలుసుకోవడం ప్రతి భక్తుడికి అవసరం.

  • CM Chandrababu Naidu gets ‘Business Reformer of the Year’ award: Minister Lokesh tweets

    సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు : మంత్రి లోకేశ్‌ ట్వీట్‌

  • Political Party Banner

    తిరుమలలో రాజకీయ బ్యానర్ల కలకలం

  • CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

    విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

Latest News

  • ఈ నెల 24న కొడంగల్ లో పర్యటించబోతున్న సీఎం రేవంత్

  • రేపే పల్స్ పోలియో! అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ సర్కార్

  • లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులపై సీఎం రేవంత్ సీరియస్

  • మరోసారి మంత్రి పదవి పై కీలక వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్

  • రైతులకు తీపి కబురు తెలిపిన రేవంత్ సర్కార్

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd