HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >If You Look At This Little Logic Chandrababu Is The Cm

Chandrababu: ఈ చిన్న లాజిక్ గమనిస్తే చంద్రబాబే సీఎం

తెలుగు దేశం మూలాల మీద జగన్మోహన్ రెడ్డి అండ్ టీం దెబ్బ కొడుతోంది. ఆ విషయాన్ని ఇప్పటికీ చంద్రబాబు అండ్ టీం తెలుసుకోక పోవటం విచిత్రం.

  • Author : CS Rao Date : 05-03-2023 - 3:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
If You Look At This Little Logic, Chandrababu Is The Cm

తెలుగు దేశం మూలాల మీద జగన్మోహన్ రెడ్డి అండ్ టీం దెబ్బ కొడుతోంది. ఆ విషయాన్ని ఇప్పటికీ చంద్రబాబు (Chandrababu) అండ్ టీం తెలుసుకోక పోవటం విచిత్రం. వాస్తవంగా టీడీపీ మూలాలు బీసీ, బలిజ, తెలగ, ఒంటరి, ఎస్సీ మాదిగ, ఎస్టీ, కమ్మ సామాజిక వర్గాలు. కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ మాల, రెడ్డి , కాపు, బ్రాహ్మణ సామాజిక వర్గాలు అండగా ఉండేవి. ఆ ఓటు బాంక్ ఇప్పుడు వైసీపీ కి చేరింది. దీనితో పాటు బీసీ ఓటును ఆకట్టుకుంటు టీడీపీ మూలాల మీద కొట్టింది. బలిజ, కాపు, తెలగ ,ఒంటరి ఓటు మీద జనసేన మార్క్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఓటు బాంక్ బదులు బీసీ లపై వైసీపీ దృష్టి పెట్టింది. దానికి విరుగుడుగా వైసీపీ ములాలపై దెబ్బ కొట్టే బదులుగా జనసేన పార్టీ ని వెనకేసుకురావడం గమనార్హం. ఇలాంటి ఆలోచన జనసేనకు మేలు మినహా టీడీపీకి వచ్చే లాభం ఏమీలేదు. వ్యూహాత్మకంగా జనసేన పార్టీని హైప్. చేస్తున్నారు. దాని కారణంగా బలిజ ,ఒంటరి ఓట్లను టీడీపీ కోల్పోతుంది. అటు టీడీపీ ఇటు వైసీపీ పోటీపడి జనసేనకు గుర్తింపు లేనప్పటికీ పెద్ద పార్టీగా ఫోకస్ చేసాయి. ఈ పరిణామం ఇరు పార్టీలు తమకే లాభం అంటూ ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. వాస్తవంగా ములాల్లోకి వెళ్తే టీడీపీకి నష్టంలా క్షనిపిస్తుంది.

వైసీపీ మూలాల మీద దెబ్బ కొట్టాలి అంటే ఏపీలో కాంగ్రెస్ బలపడాలి. అప్పుడే దాని ములాన్ని కదిలించలేరు. ఇంత చిన్న లాజిక్ ను మరచిన చంద్రబాబు (Chandrababu) అండ్ టీం తికమక పడుతుంది. టీడీపీ క్యాడర్ , ఓట్లతో నామ రూపాలు లేకుండా తెలంగాణ లో టీడీపీని క్లోజ్ చేశారు. అంటే , టీడీపీ మూలాల మీద కొట్టారు. అలాగే, వైసీపీ మూలాల కాంగ్రెస్ ఓట్లు. ఆ ఓటు బాంక్ బడ్డలుగా చీలాలి అంటే, కాంగ్రెస్ ను ఏపీలో లేపాలి. అక్కడ జనసేనకు చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యం పరోక్షంగా కాంగ్రెస్ కు ఇస్తే ఆ పార్టీ బలపడుతుంది. అప్పుడే వైసీపీ బలహీన పడే అవకాశం ఉంది.

కాంగ్రెస్ ప్లీనరీ సందర్భంగా ప్రత్యేక హోదా ను సాధిస్తామని కాంగ్రెస్ మరోసారి చెప్పింది. విభజన హామీలను నెరవేరుస్తామని ప్రామిస్ చేసింది. రాష్ట్రాన్ని విడదీసిన పాపాన్ని కడుక్కోవాలని ప్రయత్నిస్తుంది. ఇదే సందర్భంలో బీజేపీ ఏపీకి అన్యాయం చేసింది. విభజన హామీలను నెరవేర్చలేకపోతుంది.పైగా ఏపీని చిన్న చూపు చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు పరోక్ష మద్దతు ఇస్తే వైసీపీ సంప్రదాయ ఓటు చీలుతుంది. అప్పుడు చంద్రబాబు (Chandrababu) అండ్ టీమ్ గట్టెక్కుతారు. అందుకు భిన్నంగా జనసేనకు మద్దతు ఇస్తే ఉన్నది.ఉంచుకున్నది అనే సామెత లా ఆ పార్టీ పరిస్థితి ఉంటుంది.

గత ఎన్నికల్లో ఎలాంటి ప్రయత్నం లేకుండా 2 శాతం ఓటు బాంక్ కాంగ్రెస్ కు ఏపీలో వచ్చింది. కొంచం ప్రయత్నం చేస్తే 8 నుంచి 10 శాతం వరకు కాంగ్రెస్ చీల్చుకుంటుంది. ఆ ఓటు బాంక్ దాదాపుగా 80 శాతం వైసీపీ సంప్రదాయ ఓటు ఖచ్చితంగా ఉంటుంది. ఈ చిన్న లాజిక్ చంద్రబాబు కనిపెడితే తిరుగులేకుండా ఒంటరిగా అధికారంలోకి రావడం ఖాయం. అందుకు భిన్నంగా జనసేనతో వెళ్తే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టే ఉంటుందని సామాజిక స్పృహ, క్షేత్ర స్థాయి రాజకీయ అవగాహన ఉన్న వాళ్ల అభిప్రాయం. ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలను గ్రహిస్తారా? అతి ప్రేమ తో వాస్తవాలను దాచేసే సానుకూల మీడియా చెప్పే అవగాహన లేని మాటలను నమ్ముతారా?అనేది ఆయన లక్ మీద ఆధారపడింది.

Also Read:  Zomato: మా కమీషన్‌ పెంచండి.. కొన్ని రెస్టారెంట్లకు జొమాటో మెసేజ్.. ఎందుకంటే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • ap
  • chandrababu
  • cm
  • Little
  • Logic
  • look
  • politics
  • Small
  • tdp

Related News

Cbn Speech

Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మా సిటీలోని దక్షిణ్ ఎనర్జీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికుల మృతిపై సీఎం తన సంతాపం తెలియచేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరుపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫార్మా సిటీ అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు, పరవాడ నుంచి మరొక అగ్న

  • Health Minister

    AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

  • CM Chandrababu

    CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • TDP

    TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

Latest News

  • Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్‌ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

  • CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

  • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

  • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

  • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd