HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Naidu To Meet Fm Sitharaman To Seek More Funds For Andhra

Chandrababu: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి భారీ నిధులు: చంద్రబాబు

ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ నిధుల కేటాయింపు కోసం తన వాదనను వినిపించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవనున్నారు.

  • Author : Praveen Aluthuru Date : 17-07-2024 - 6:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cr Chandrababu11zon
Chandrababu

Chandrababu: జూలై 23న బీజేపీ గవర్నమెంట్ కేంద్ర బడ్జెట్‌ ప్రవేశాపెట్టనుంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇది తొలి బడ్జెట్ కావడం విశేషం. బడ్జెట్ విషయంలో బీజేపీ పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. గత ఎన్నికల హామీలో భాగంగా బడ్జెట్ ను రూపొందించనున్నారు. అయితే ఈ బడ్జెట్ లో ఆంధ్రపప్రదేశ్ కి అత్యంత ప్రాధాన్యతా ఇచ్చే అంశం చర్చకు వస్తుంది. ప్రస్తుత ఎన్డీయే కూటమిలో టీడీపీ కూడా భాగం కావడంతో, పైగా చంద్రబాబు సీఎంగా ఉండటంతో మోడీ ప్రభుత్వం సానుకూలంగా ఉంది.

ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ నిధుల కేటాయింపు కోసం తన వాదనను వినిపించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవనున్నారు. దేశ రాజధానికి రెండు రోజుల పర్యటనలో ఉన్న నాయుడు మంగళవారం హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ నిధుల వాటా అంశంపై ఆయన చర్చించారు.

గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వినాశకరమైన పరిస్థితిని ఎదుర్కొందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ నేపధ్యంలో నిధుల కొరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా జీని కలిశాను. 2019-24 ఆర్థిక సంవత్సరానికి మధ్య రాష్ట్ర అస్థిరమైన అప్పులను వివరిస్తూ విడుదల చేసిన నాలుగు శ్వేతపత్రాల ఫలితాలను కూడా చర్చించానని చంద్రబాబు అన్నారు. అన్యాయమైన విభజన, మరియు గత ప్రభుత్వ దయనీయమైన పాలన గురించి చర్చించారు.

రాబోయే కేంద్ర బడ్జెట్‌లో బీహార్‌కు అధిక నిధులు కేటాయించాలని కోరుతూ సోమవారం ఆర్థిక మంత్రిని కలిసిన జెడి(యు) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా ప్రభుత్వాన్ని కోరారు. ఇదే విధమైన చర్యను అనుసరించి నిధుల పెంపు కోసం చంద్రబాబు ఢిల్లీలో వాదించారు. టీడీపీ మరియు జెడియు రెండూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో కీలక భాగస్వాములు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో 2024-25 కేంద్ర బడ్జెట్‌లో తమ రాష్ట్రాలకు ఆర్థిక ప్యాకేజీ కోసం తమ కూటమిని ఉపయోగించుకోవాలని ఆసక్తిగా ఉన్నాయి.

Also Read: Monsoon Travel : పైనుంచి వర్షం.. ఆకర్షించే పర్వత శ్రేణులు.. మైమరపించే ప్రకృతి ప్రయాణం చేయాల్సిందే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • chandrababu
  • delhi tour
  • nirmala sitharaman

Related News

Chandrababu Pawan Kalyan

తొందర పడొద్దంటూ చంద్రబాబు, పవన్ నిర్ణయం

బుధువారం జరిగిన రెండు గంటల సుదీర్ఘ భేటీలో, రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) కుట్రలు చేస్తోందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో అశాంతిని కలిగించే ప్రయత్నం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు

  • Budget 2026

    కేంద్ర బ‌డ్జెట్ 2026.. ఆటో మొబైల్ రంగానికి భారీగా కేటాయింపులు!

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ నేతలను హెచ్చరించిన చంద్రబాబు

  • Ambati Rambabu's Funeral

    పంజాగుట్ట శ్మశాన వాటికలో అంబటి రాంబాబు అంత్యక్రియలు.. అట్లుంటది బాబు జోలికి వస్తే !!

  • Mudragada Letter

    చంద్రబాబు కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ ముద్రగడ సంచలన ఆరోపణలు

Latest News

  • మూగ, చెవిటి యువతిపై కన్నతండ్రే అత్యాచారం..

  • అండర్-19 వరల్డ్ కప్.. ఆరోసారి టైటిల్‌పై క‌న్నేసిన భారత్!

  • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

  • సినిమా ఛాన్సులు లేకపోయినా ..పుకార్లతో అమ్మడికి ఫుల్ క్రేజ్.. !!

  • గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. హైకోర్టు సంచలనం

Trending News

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd