HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Techie Kills Wife Two Toddlers Dies By Suicide

Bengaluru: భార్య పిల్లల్ని చంపేసి తాను ఆత్మహత్య

బెంగళూరులో అత్యంత దారుణమైన విషాదం చోటుచేసుకుంది. 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ తన భార్యను, ఇద్దరు కూతుళ్లను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన గురువారం వెలుగు చూసింది.

  • By Praveen Aluthuru Published Date - 07:47 PM, Thu - 3 August 23
  • daily-hunt
Bengaluru
New Web Story Copy 2023 08 03t194651.306

Bengaluru: బెంగళూరులో అత్యంత దారుణమైన విషాదం చోటుచేసుకుంది. 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ తన భార్యను, ఇద్దరు కూతుళ్లను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన గురువారం వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీరార్జున విజయ్‌, తన భార్య (హేమావతి) పిల్లలతో కలిసి బెంగుళూరులో ఉంటున్నారు. ఆరేళ్లక్రితమే వీరికి వివాహం జరిగింది. అయితే రెండు మూడు రోజులుగా వీరి అపార్ట్మెంట్ నుంచి రాకపోకలు జరగలేదు. ఈ రోజు వారి అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన రావడంతో అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా కుటుంబ సభ్యుల మృతదేహాలు కనిపించాయి. అయితే ఈ ఘటన జూలై 31న జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నిపుణుల బృందం వచ్చి విచారణ చేపట్టింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా భార్య వయసు 29 సంవత్సరాలు, సంవత్సరంన్నర పాప, మరోపాపకు 8 నెలలు.

Also Read: Aloo Batani Pulao: ఎంతో స్పైసీగా ఉండే ఆలు బఠాణి పులావ్.. తయారీ విధానం?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 29 years
  • andhra pradesh
  • bengaluru
  • kill
  • Software
  • suicide
  • two toddlers
  • wife

Related News

Andhra Pradesh

Andhra Pradesh: భారత్‌లో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు

2026 జనవరి నాటికి ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పని చేయడం ప్రారంభిస్తుందని, ఆ తర్వాత రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్ పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంటామని సీఎం తెలిపారు.

    Latest News

    • IND vs PAK: మహిళల ప్రపంచ కప్‌లోనూ భారత్ వర్సెస్ పాకిస్తాన్.. హ్యాండ్‌షేక్ ఉండదా?

    • Using Mobile: యువతలో వేగంగా పెరుగుతున్న మెడ నొప్పి సమస్యకు కారణాలివే!

    • Kuldeep Yadav: టెస్ట్ క్రికెట్‌లో కుల్‌దీప్ యాదవ్ అద్భుత పునరాగమనం!

    • Police Power War: కడప వన్ టౌన్‌లో పోలీస్ పవర్ వార్.. సీఐ వర్సెస్ ఎస్పీ!

    • IT Industry Performamce: షాకింగ్ రిపోర్ట్‌.. మందగిస్తున్న భారత ఐటీ రంగం!

    Trending News

      • Social Media: ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. సోష‌ల్ మీడియాపై మంత్రుల‌తో క‌మిటీ!

      • Youngest Billionaire: భారతదేశంలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ ఇత‌నే.. సంపాద‌న ఎంతంటే?

      • Ramreddy Damodar Reddy: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత.. ఆయ‌న రాజ‌కీయ జీవిత‌మిదే!

      • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

      • Vijayadashami: రేపే దసరా.. విజయదశమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd