AP DGP : వినాయక చవితిపై ఎలాంటి ఆంక్షలు లేవు..!!
ఆంధ్రప్రదేశ్ లో వినాయక మండపాల వివాదం ముదురుతున్న వేళ...ఏపీ డీజీపీ స్పందించారు.
- By hashtagu Published Date - 10:19 AM, Mon - 29 August 22
ఆంధ్రప్రదేశ్ లో వినాయక మండపాల వివాదం ముదురుతున్న వేళ…ఏపీ డీజీపీ స్పందించారు. రాష్ట్రంలో వినాయక చవితి నిర్వహణపైన, వినాయక విగ్రహాల నిమజ్జనం పైన ఎలాంటి ఆంక్షలు లేవని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది పోలీసులు కొత్త ఆంక్షలు విధిస్తున్నారంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని…అలాంటి ప్రచారాన్ని ఎవరూ విశ్వసించద్దని కోరారు.
రాష్ట్రంలో వినాయక చవితి నిర్వహణ పైన, వినాయక విగ్రహాల నిమజ్జనం పైన ఎటువంటి ఆంక్షలు లేవని @dgpapofficial కేవీ రాజేంద్రనాథ్రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది పోలీసులు కొత్తగా ఆంక్షలు విధిస్తున్నారంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ విశ్వసించవద్దని చెప్పారు. pic.twitter.com/MTo6BGnSKz
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) August 29, 2022
Related News
IMD Red Alert : ఉత్తరాదికి రెడ్ అలర్ట్.. తెలంగాణకు రెయిన్ అలర్ట్
ఉత్తర భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి.