HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Cabinet Meeting Once Again After Sankranti

AP Cabinet Meeting : సంక్రాంతి తర్వాత మరోసారి ఏపీ క్యాబినెట్ భేటీ

AP Cabinet : సీఎం అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

  • Author : Sudheer Date : 02-01-2025 - 7:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Cabinet Meeting Once Aga
Ap Cabinet Meeting Once Aga

ఈ నెల 17న మరోసారి ఏపీ క్యాబినెట్ భేటీ (AP Cabinet Meeting) జరగనుంది. సీఎం (Chandrababu) అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు గురువారం జరిగిన క్యాబినెట్ భేటీలో కొన్ని అంశాలపై చర్చలు పూర్తిగా జరగలేదు. ఈరోజు జరిగిన సమావేశంలో 2,733 కోట్ల పనులకు ఆమోదం ఇచ్చారు. ముఖ్యంగా మున్సిపల్ చట్టసవరణ ఆర్డినెన్స్, భవన నిర్మాణాలు, లేఔట్ల అనుమతుల జారీ వంటి అంశాలు కేబినెట్ ఆమోదానికి వచ్చాయి.

Tomato Farmers : కష్టాల్లో టమాట రైతులు.. తీవ్ర నిర్ణయం

అలాగే కేబినెట్ భేటీలో మరో కీలక నిర్ణయంగా పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలో 19 కొత్త పోస్టుల ఏర్పాటు, తిరుపతిలో ఈఎస్‌ఐ ఆస్పత్రి 100 పడకలకు పెంపుదల వంటి పథకాలకు ఆమోదం లభించింది. ఇక గుంటూరు జిల్లాలో పత్తిపాడు మండలంలో కూడా 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి ఆమోదం ఇవ్వబడింది. ఈ నిర్ణయాలు రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణకు పెద్ద పునాది వేసేందుకు దోహదం చేయనున్నాయి.

వీటితో పాటు ఎస్‌ఐపీబీ ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు, అనకాపల్లి జిల్లాలో 106 ఎకరాల్లో పెట్టుబడులకు ఆమోదం లభించాయి. రాష్ట్రంలో 5 కొత్త సంస్థలు క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులకు హామీ ఇచ్చాయి. అలాగే 1,174 కోట్ల రూపాయల పెట్టుబడితో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సౌర మరియు పౌర విద్యుత్ రంగంలో కూడా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు, పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. టాటా సంస్థ 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేయడానికి నిర్ణయించిందని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఈ ప్లాంట్ ద్వారా రాష్ట్రానికి రూ.2 వేల కోట్ల పెట్టుబడులు, 1380 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • After Sankranti
  • ap cabinet
  • AP Cabinet Meeting
  • CM Chandrababu

Related News

    Latest News

    • Richest Village : ప్రపంచంలోనే ధనిక గ్రామం ఏ రాష్ట్రంలో ఉందొ తెలుసా ?

    • కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

    • CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

    • I PHONE : మీరు IPHone వాడుతున్నారా..? అయితే వెంటనే ఈ పని చెయ్యండి !!

    • వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

    Trending News

      • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

      • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

      • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

      • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd