Trending
-
ఎన్నారై అకాడమీ పోస్ట్ మార్టం.. మేఘా,లింగమనేని ఆస్తులపై ఆపరేషన్
మంగళగిరి ఎన్నారై అకాడమీ యాజమాన్య మార్పిడిపై జరిగిన వివాదంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. విజయవాడకు చెందిన లింగమనేని రమేష్, మేఘా కృష్ణారెడ్డిల పాత్రపై ఈడీకి పక్కా ఆధారాలు దొరికినట్టు తెలుస్తోంది.
Date : 25-09-2021 - 4:04 IST -
పూజాతో ప్రభాస్ అప్ సెట్
పూజా హెగ్డే తో ప్రభాస్ అప్ సెట్ అయ్యాడా? రాధేశ్యామ్ చిత్రంలో పూజా కో ఆపరేట్ చేయలేదా? ప్రభాస్ అప్ సెట్ వెనుక కారణం ఏంటి? ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో పూజాకు మార్కెట్ ఉండదా? ఇలాంటి గాసిప్స్ టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. వీటికి రాధేశ్యామ్ టీం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ, ఆ గాసిప్స్ మాత్రం ఆగడంలేదు. ఫుల్ లవ్ స్టోరీ రాధేశ్యామ్..ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీ
Date : 24-09-2021 - 2:38 IST -
అమెరికా టాప్ 5 కంపెనీలపై మోఢీ .. టెక్నాలజీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
అమెరికాలోని టాప్ 5 కంపెనీల సీఈవోలతో భారత ప్రధాని నరేంద్రమోడీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. టాప్ 5 కంపెనీల సీఈవోలలో ఇద్దరు ఇండియన్ మూలాలు ఉన్న సీఈవోలు కావడం విశేషం.
Date : 23-09-2021 - 1:39 IST