Trending
-
Visakha: నేడు విశాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఈరోజు ఏపీ(ap)కి వెళ్తున్నారు. సాగర నగరం విశాఖ (Visakhapatnam)కు ఆయన వెళ్లనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ గత రెండేళ్లుగా ఉద్యమం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కూడా పోరాడుతోంది. ఈ క్రమంలో ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు రేవంత్ వ
Date : 16-03-2024 - 11:43 IST -
50 Years Imprisonment : రూ.66వేల కోట్ల మోసం.. క్రిప్టో కింగ్కు 50 ఏళ్ల జైలు శిక్ష ?
50 Years Imprisonment : రూ.100 కోట్లు కాదు.. రూ.500 కోట్ల కాదు.. ఏకంగా రూ.66 వేల కోట్ల (8 బిలియన్ డాలర్లు) మేర అతడు జనానికి కుచ్చుటోపీ పెట్టాడు.
Date : 16-03-2024 - 11:32 IST -
PM Modi Letter : దేశ ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ!
PM Modi open letter: త్వరలో ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) దేశ ప్రజలకు శుక్రవారం బహిరంగ లేఖ(pen letter) రాశారు. తమ హయాంలో భారత్(india) సాధించిన అభివృద్ధిని(Development) ప్రస్తావించిన ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా విజయం తమదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. We’re now on WhatsApp. Click to Join. ‘‘ప్రియమైన నా కుటుంబసభ్యులారా.. మన భాగస్వామ్యం దశాబ్దకాలం పూర్తి చేసుకునే దశలో ఉంది. 140 కోట్ల […]
Date : 16-03-2024 - 11:15 IST -
TG 09 0001 : టీజీ 09 0001 నంబరుకు రూ.9.61 లక్షలు
TG 09 0001 : కొత్త కోడ్ అమల్లోకి వచ్చింది. అదేనండీ.. తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్కు సంబంధించి ఈ కోడ్ వచ్చేసింది!!
Date : 16-03-2024 - 9:51 IST -
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం ఏమిటి ? కల్వకుంట్ల కవితపై అభియోగాలు ఏమిటి ?
Delhi Liquor Scam : ఇవాళ (శనివారం) లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.
Date : 16-03-2024 - 8:33 IST -
Kavitha Arrest : ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం..
ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు
Date : 15-03-2024 - 6:54 IST -
Prince Williams Affair : యువరాణి మిస్సింగ్.. యువరాజు అఫైర్ వ్యవహారం తెరపైకి ?
Prince Williams Affair : కేట్ మిడిల్టన్.. ఈమె బ్రిటన్లోని వేల్స్ ప్రాంత యువరాణి !!
Date : 15-03-2024 - 4:10 IST -
Elections Schedule : లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రేపే.. ఈసీ రెడీ
Elections Schedule : ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికల నగారా రేపు (శనివారం) మోగనుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) మీడియా సమావేశం నిర్వహించి ఎన్నిల షెడ్యూల్ను అనౌన్స్ చేయనుంది. న్యూఢిల్లీలోని జ్ఞాన్ భవన్లో ఈ ప్రెస్ మీట్ జరగనుంది. వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ ప్రెస్మీట్ను లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. ఈవివరాలను ‘భారత ఎన్నికల సంఘం ప్రతినిధి’ ‘ఎక్
Date : 15-03-2024 - 1:18 IST -
Russia – Kerala – Polls : రష్యా అధ్యక్ష ఎన్నికలకు కేరళలో పోలింగ్.. ఎందుకు ?
Russia - Kerala - Polls : రష్యాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నేడు ప్రారంభమైంది.
Date : 15-03-2024 - 11:32 IST -
WhatsApp : వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్లను ఇక స్క్రీన్ షాట్ తీయలేరు
WhatsApp : వాట్సాప్లో మరో కొత్త ప్రైవసీ ఫీచర్ రాబోతోంది.
Date : 15-03-2024 - 10:09 IST -
Ugadi 2024 : ఉగాది రోజున ఆ మూడు రాశుల వారికి మహర్దశ
Ugadi 2024 : ఉగాది పండుగ ఏప్రిల్ 09న రాబోతోంది.
Date : 15-03-2024 - 9:40 IST -
Lottery King No 1 : రూ.1,368 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొన్న ‘లాటరీ కింగ్’ ఎవరు ?
Lottery King No 1 : ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలను అందించిన లిస్టులో ఆయన నంబర్ 1 ప్లేస్లో నిలిచాడు.
Date : 15-03-2024 - 8:04 IST -
BJP 6060 Crores : రూ.12వేల కోట్లలో రూ.6వేల కోట్లు బీజేపీకే.. ప్రముఖ కంపెనీల విరాళాలు ఎంత ?
BJP 6060 Crores : ఎలక్టోరల్ బాండ్ల విరాళాల వివరాలను గురువారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ వేదికగా విడుదల చేసింది.
Date : 15-03-2024 - 7:39 IST -
Megha 966 Crores : ‘మేఘా’ రూ.966 కోట్ల విరాళాలు.. తెలుగు కంపెనీల చిట్టా ఇదిగో
Megha 966 Crores : రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందిన విరాళాల చిట్టా బయటకు వచ్చింది.
Date : 15-03-2024 - 7:01 IST -
Attacked : ఆర్మీ మేజర్, 16 మంది జవాన్లపై దాడి
Army Major, jawans attacked: ఆర్మీ మేజర్, 16 మంది జవాన్లపై సుమారు 35 మంది దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు( police) ధాబా యజమానితో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం వెతుకుతున్నారు. పంజాబ్(Punjab)లోని రోపార్ జిల్లా(Ropar District)లో ఈ సంఘటన జరిగింది. లడఖ్ స్కౌట్స్కు చెందిన మేజర్ సచిన్ సింగ్ కుంతల్, 16 మంది సైనికులు ఆదివారం లాహౌల్లో జరిగిన స్నో మారథాన్లో పాల్గొని […]
Date : 14-03-2024 - 6:09 IST -
Etela : కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎంకి అప్పుడే కళ్లు నెత్తికెక్కాయిః ఈటల
Etela Rajender:రానున్న పార్లమెంట్ ఎన్నిక(Parliament Election)ల్లో తెలంగాణ(telangana)నుంచి బీజేపీ(bjp)మెజార్టీ సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్9Etela Rajender)ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఆయన జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం మహావీర్ హరిత వనస్థలి పార్కులో మార్నింగ్ వాకర్స్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో ఓటర్లను కలుస్తూ ప్రచారం
Date : 14-03-2024 - 5:59 IST -
Supreme Court : అజిత్ పవార్ వర్గానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
Supreme Court: సుప్రీంకోర్టు అజిత్ పవార్(Ajit Pawar) నేతృత్వంలోని ఎన్సీపీ(NCP)కి షాక్ ఇచ్చింది. పోస్టర్లలో ఎక్కడా శరద్ పవార్(Sharad Pawar)పేరు(Name)తో పాటు ఫొటో(Photo)లను ఎందుకు వినియోగిస్తున్నారంటూ ప్రశ్నించింది. ఎన్సీపీ రెండువర్గాలుగా వీడి.. శరద్ పవార్పై అజిత్ పవార్ తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల కమిషన్ పార్టీ పేరుతో పాటు ఎన్నికల గుర్తును సైతం అజిత్ వర్గానిదేనన
Date : 14-03-2024 - 4:37 IST -
OTT platforms: 18 ఓటీటీ ప్లాట్ఫామ్స్పై కేంద్ర ప్రభుత్వ వేటు
OTT platforms: అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్ను ప్రోత్సహిస్తున్న 18 ఓటీటీ ప్లాట్ఫామ్స్(OTT platforms), 19 వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వ(Central Govt)వేటువేసింది. నిషేధం(ban) విధిస్తున్నట్టుగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ(Union Ministry of Information and Broadcasting) గురువారం ప్రకటించింది. వీటితో పాటు మరో 10 యాప్లు, 57 సోషల్ మీడియా ఖాతాలను కూడా బ్లాక్ చేస్తున్నట్టు వివరించింది. ఆయా ప్లాట్ఫామ్స్ అసభ్యకరమైన కంటెంట్తో పా
Date : 14-03-2024 - 4:16 IST -
Ferocious Dogs : ప్రమాదకర జాతి శునకాల జాబితా విడుదల చేసిన కేంద్రం
Ferocious Dogs: ప్రమాదకర జాతికి చెందిన శునకాల(Dogs) జాబితాను ఈరోజు కేంద్రం రిలీజ్ చేసింది. ఆ లిస్టులో 23 రకాల కుక్కలు ఉన్నాయి. దాంట్లో ఫిట్బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్డాగ్, రాట్వీలర్, మాస్టిఫ్స్ జాతి కుక్కలు ఉన్నాయి. పెంపుడు కుక్కలుగా ఉన్న ఆ 23 రకాల జాతి (Ferocious Dogs) శునకాలను దూరంగా ఉంచాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం తన ఉత్తర్వుల్లో సూచించింది. ఈ 2
Date : 14-03-2024 - 4:01 IST -
YS Jagan: చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి కూడా గుర్తుకురాదుః సీఎం జగన్
YS Jagan: నంద్యాల జిల్ల బసగానపల్లెలో వైఎస్ఆర్ ఈసీబీ నేస్తం కార్యక్రమం(YSR EBC Nestham Programme)లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM Jgan) పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ(tdp) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన గుర్తొస్తుందని అన్నారు. పొదుపు సంఘాల మహిళలకు ఆయన చేసిన దగా
Date : 14-03-2024 - 3:09 IST