Trending
-
VIRAL: పోలీస్ జాబ్స్.. సన్నీలియోన్ పేరిట అడ్మిట్ కార్డు
యూపీ పోలీస్ రిక్రూట్ మెంట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డుపై నటి సన్నీలియోన్ (Sunny Leoone) ఫొటో దర్శనమిచ్చింది. ఆమె పేరు, ఫొటోతో ఉన్న అడ్మిట్ కార్డు నెట్టింట వైరల్ అవుతోంది. UPPRB వెబ్ సైట్లో సన్నీలియోన్ ఫొటోతో రిజిస్ట్రేషన్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. యూపీలోని 75 జిల్లాల్లోని 2,385 పరీక్షా కేంద్రాల్లో నిన్న ఈ నియామక పరీక్ష జరిగింది. W
Date : 18-02-2024 - 12:16 IST -
Lioness Sita – Lion Akbar : సింహాల జంట సీత, అక్బర్లపై కోర్టుకెక్కిన వీహెచ్పీ.. ఎందుకు ?
Lioness Sita - Lion Akbar : ఆడ సింహం సీత.. మగ సింహం అక్బర్లను ఒకే ఎన్క్లోజర్లో ఉంచడంపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) కోర్టును ఆశ్రయించింది.
Date : 18-02-2024 - 11:50 IST -
Baba Vanga : వచ్చే నెలలో ‘వంగ బాబా’ చెప్పింది జరగబోతోందట.. ఏమిటో తెలుసా ?
Baba Vanga : వంగబాబా చాలా ఫేమస్. మన తెలుగు రాష్ట్రాలకు వీర బ్రహ్మేంద్రస్వామి ఎలాగో.. బల్గేరియా ప్రజలకు వంగ బాబా అలా !!
Date : 18-02-2024 - 8:52 IST -
Most Popular CMs : దేశంలోనే పాపులర్ సీఎంల లిస్టు చూశారా ?
Most Popular CMs : దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రులు ఎవరు ?
Date : 18-02-2024 - 8:02 IST -
Actor Sunny Leone: సన్నీ లియోన్ పేరుతో కానిస్టేబుల్ అడ్మిట్ కార్డు.. సోషల్ మీడియాలో వైరల్..!
పరీక్షలో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ (Actor Sunny Leone) పేరు, ఫోటోతో అడ్మిట్ కార్డ్ కనిపించిన ఆసక్తికరమైన సంఘటన కనిపించింది. ఈ అడ్మిట్ కార్డ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Date : 18-02-2024 - 6:43 IST -
YS Jagan: వై నాట్ 175 నినాదంతో అడుగులు వేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి…
lok sabha candidates :ఏపిలో వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్(jagan) ముందుకెళ్తున్నారు. వై నాట్ 175 నినాదంతో అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… అభ్యర్థులు మార్పులు చేర్పులు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకూ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాలకు ఇంచార్జిలు మార్పు చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఏడు దశల్లో
Date : 17-02-2024 - 4:54 IST -
Digvijay: కమల్నాథ్ బీజేపీలో చేరికపై స్పందించిన దిగ్విజయ్ సింగ్
kamal nath will never leave sonia gandhi: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్(kamal-nath) బీజేపీ(bjp)లో చేరనున్నారని ప్రచారం జరుగుతున్నది. అయితే, వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కమల్నాథ్ తోసిపుచ్చారు. తాను కమల్నాథ్తో మాట్లాడానని.. ఆయన ఎక్కడికీ వెళ్లడం లేదన్నారు. బీజేపీలో చేరుతారన్నది మీడియా కల్పితమని.. ఆయన ఎప్పటికీ సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ను వదిలి వెళ్లరన్నా
Date : 17-02-2024 - 4:31 IST -
Arvind Kejriwal : బల పరీక్షలో భారీ మద్దతుతో నెగ్గిన సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal: అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని(wins trust vote) ప్రవేశపెట్టిన అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) భారీ మద్దతుతో విజయం సాధించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ(bjp) కుట్ర చేస్తోందని ఇటీవలే ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. ఈ నేపథ్యంలోనే ఆయన బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఈ విశ్వాస తీర్మానం సందర్భంగా కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ
Date : 17-02-2024 - 2:51 IST -
Mahbubnagar : మహబూబ్నగర్ జిల్లాలో కలకలం..21 వీధికుక్కల కల్చివేత
Stray Dogs: మహబూబ్నగర్ జిల్లా(mahbubnagar-district)లోని ఓ గ్రామంలో 21 వీధికుక్కలను కాల్చి చంపడం కలకలం రేపింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయుధాల చట్టం, జంతువులపై క్రూరత్వం చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేదు. మహబూబ్నగర్ జిల్లాలోని పొన్నకల్ గ్రామంలో జరిగిందీ ఘటన. We’re now on WhatsApp. Click to Join. ఆయుధాలు చేతబట్టిన గు
Date : 17-02-2024 - 1:44 IST -
Text To Video : టెక్ట్స్ నుంచి ఏఐ వీడియో.. ఓపెన్ ఏఐ సెన్సేషనల్ ఫీచర్
Text To Video : టెక్స్ట్ను వీడియోలుగా మార్చే ఏఐ సాఫ్ట్వేర్ ‘సోరా’ను ఓపెన్ ఏఐ కంపెనీకి చెందిన ‘ఛాట్ జీపీటీ’ ఆవిష్కరించింది.
Date : 17-02-2024 - 12:38 IST -
Arvind Kejriwal: ఈడీ నోటీసులు..వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరైన కేజ్రీవాల్
Delhi-Liquor-Scam-Case: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal) ఈరోజు వర్చువల్ రీతిలో ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్(video-conference) ద్వారా ఆయన రోజ్ అవెన్యూ కోర్టు విచారణలో పాల్గన్నారు. లిక్కర స్కామ్(delhi liquor scam case)తో లింకున్న మనీ ల్యాండరింగ్ కేసులో ఆయన ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అయిదు సార్లు కేజ్రీవాల్కు ఈడీ సమన్లు(ED summons) జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆయ
Date : 17-02-2024 - 12:35 IST -
Raghuramakrishna: జగన్ సింహం కాదు…చిట్టెలుకే అంటూన్న వైసీపీ ఎంపీ
Rajdhani-Files-Movie: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు(raghu rama krishnam raju మరోసారి సిఎం జగన్(jagan) పై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సింహం కాదు చిట్టెలుక అనీ, రాజధాని ఫైల్స్ సినిమా(Rajdhani Files Movie)కు సింహం జంకిందని అన్నారు. గంగ చంద్రముఖిగా మారడం రొటీనే కానీ సింహం చిట్టెలుకగా మారడమే వెరైటీ అని ఆయన అపహాస్యం చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కు ఓటు వేస్తే, మీ ఇంటికి చంద్రముఖిల
Date : 17-02-2024 - 12:00 IST -
Black Cat : నల్ల పిల్లి గురించి జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది ?
Black Cat : పిల్లులు ప్రతికూల శక్తికి మూలం అని వాస్తు శాస్త్రం చెబుతోంది.
Date : 17-02-2024 - 11:52 IST -
Maharashtra : లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజకీయాల్లో వరుస పరిణామాలు
Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్దే అసలైన ఎన్సీపీ అంటూ స్పీకర్ ప్రకటించిన తర్వాతి నుంచి రాజకీయాలు రోజురోజుకు మరింత వేడెక్కుతున్నాయి. తాజాగా ఇప్పుడు అజిత్ చేసిన ప్రకటన పవార్ కుటుంబంలోని కలహాలను బయటపెట్టింది. సీనియర్ నేత ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్(NCP chief Sharad Pawa)కుమార్తె సుప్రియా సూలే(Supriya Sule)పై అజిత్ పవార్ తన భార్య సునేత్రా పవార్(Sunetra Pawar)ను బరిలోకి దింపాలని యోచిస్తున్న
Date : 17-02-2024 - 11:38 IST -
NRI Marriages : ఎన్నారైతో పెళ్లికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. లా కమిషన్ సిఫార్సులివీ
NRI Marriages : ప్రవాస భారతీయులు(ఎన్నారైలు), ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ)లతో జరిగే పెళ్లిళ్లు అన్నింటినీ తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలని కేంద్ర న్యాయ శాఖకు లా కమిషన్ సిఫార్సు చేసింది.
Date : 17-02-2024 - 8:56 IST -
Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
Priyanka Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆసుపత్రిలో చేరింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరానని, అందువల్ల నేడు భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)లో పాల్గొనలేనంటూ ట్వీట్ చేసింది. కాగా, ప్రియాంక గాంధీ సోదరుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandh) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ స
Date : 16-02-2024 - 4:45 IST -
Ayodhya Ram temple:ఇక పై అయోధ్య రామాలయం ప్రతిరోజు గంట సేపు మూసివేత..ఎందుకో తెలుసా..
Ayodhyas Ram temple : ఇక పై అయోధ్యలో రామాలయాన్ని(Ayodhya’s Ram temple) ఈ శుక్రవారం నుంచి ప్రతి రోజు ఒక గంట సేపు(every day One hour)మూసి ఉంచనున్నారు. మధ్యాహ్నం వేళ ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆ ఆలయ ప్రధాన పూజారి ఈ విషయాన్ని తెలిపారు. జనవరి 22వ తేదీన ఆలయాన్ని ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. అయితే భారీ సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఆలయాన్ని మధ్యాహ్నం మూసివేయలేదు. ఉదయం 6 [
Date : 16-02-2024 - 4:08 IST -
Anti Satellite Weapon : శాటిలైట్లపైకి రష్యా మిస్సైల్స్.. అమెరికా సంచలన ప్రకటన
Anti Satellite Weapon : అంతరిక్షంలో శాటిలైట్లు పెరిగిపోతున్నాయి.
Date : 16-02-2024 - 3:34 IST -
Chef Imtiaz Qureshi: పద్మశ్రీ గ్రహీత, మేటి చెఫ్ ఇంతియాజ్ ఖురేషి కన్నుమూత
Chef Imtiaz Qureshi: పద్మశ్రీ గ్రహీత, మేటి చెఫ్ ఇంతియాజ్ ఖురేషి(Chef Imtiaz Qureshi) కన్నుమూశారు. ఆయన వయసు 93 ఏళ్లు. ఐటీసీ హోటల్స్(ITC Hotels)ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. ఇంతియాజ్ ఖురేషి మృతి గురించి ప్రఖ్యాత చెఫ్ కునాల్ కపూర్(Chef Kunal Kapoor)తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు. ఎన్నో అద్భుతమైన వంటకాలను చెఫ్ ఇంతియాజ్ పరిచయం చేశారని, ఆయన వారసత్వాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామన్
Date : 16-02-2024 - 3:16 IST -
Rahul Gandhi : రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ఆకర్షించే ఘటన
Rahul Gandhi’Bharat Jodo Nyay Yatra’: బీహార్లోని ససారమ్(Sasaram)లో జరుగుతున్న రాహుల్గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ఆకర్షించే ఘటన ఒకటి జరిగింది. బీహార్లో చివరి రోజు జరుగుతున్న యాత్రలో రాహుల్(Rahul) జీపులో ప్రయాణిస్తే, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్(Tejaswi Yadav) డ్రైవ్ చేశారు. తేజస్వీ డ్రైవ్ చేస్తుంటే పక్కనే కూర్చున్న రాహుల్ ముచ్చటిస్తున్న వీడియోను తేజస్వీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశార
Date : 16-02-2024 - 3:03 IST