Trending
-
Landlord Vs Tenant : 11 నెలల అద్దె అగ్రిమెంటులో ఆ ట్విస్ట్.. మీకు తెలుసా ?
Landlord Vs Tenant : మనదేశంలోని పల్లెలు, పట్నాలు, టైర్-2 నగరాల్లో ఇళ్లను అద్దెకు ఇవ్వడం అనేది ఇంటి యజమాని, అద్దెదారు మధ్య పరస్పర అవగాహనతోనే జరిగిపోతుంటుంది.
Date : 25-02-2024 - 5:54 IST -
Expenditure Survey : ఆహారం కంటే వినోదానికే ఎక్కువ ఖర్చు.. గృహ వినియోగ వ్యయ సర్వే విశేషాలు
Expenditure Survey : కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన తాజా నివేదికలో దేశ ప్రజల కొనుగోలు శక్తి, వ్యయాల తీరుపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Date : 25-02-2024 - 4:25 IST -
SoundPod : గూగుల్ పే ‘సౌండ్ పాడ్’ వస్తోంది.. ధర, పనితీరు వివరాలివీ..
SoundPod : గూగుల్ త్వరలో గూగుల్పే 'సౌండ్పాడ్' డివైజ్ను ఇండియాలో లాంఛ్ చేయనుంది.
Date : 25-02-2024 - 3:25 IST -
Asha Shobana : ట్రెండింగ్లో శోభనా ఆశ.. ఎవరామె ?
Asha Shobana : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్పిన్నర్ ‘శోభనా ఆశ’ పేరు ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
Date : 25-02-2024 - 12:40 IST -
Cannabis Plants : ఇళ్లలో గంజాయి మొక్కల పెంపకం.. చట్టానికి ఆమోదం
Cannabis Plants : గంజాయి సాగు, వినియోగానికి మన దేశంలో కఠిన శిక్షలు ఉన్నాయి.
Date : 25-02-2024 - 10:07 IST -
Jayalalithaa : ఏఐతో జయలలిత ఆడియో సందేశం.. ఏముందో తెలుసా ?
Jayalalithaa : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 76వ జయంతి సందర్భంగా ఆమె గొంతుతో ఆడియో సందేశం విడుదలైంది.
Date : 25-02-2024 - 9:30 IST -
Seat Belt : బస్సులు, భారీ వాహనాల్లోనూ సీట్ బెల్ట్ మస్ట్.. ఎందుకు ?
Seat Belt : మనదేశంలో కార్లలో ప్రయాణించే వారి భద్రత కోసం సీట్ బెల్టులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు.
Date : 25-02-2024 - 8:33 IST -
SIMS Bharat Reddy: లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన ‘సిమ్స్’ భరత్ రెడ్డి దంపతులు
SIMS Bharat Reddy: అధికార వైసీపీ(ysrcp)కి గుంటూరు జిల్లాలో భారీ షాక్ తగిలింది. గుంటూరుకు చెందిన ‘సిమ్స్’ విద్యాసంస్థల(‘Sims’ educational institutions)డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి, కరస్పాండెంట్ శిరీష ఇవాళ నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని నివాసంలో భరత్ రెడ్డి, ఆయన అర్ధాంగి శిరీషలకు లోకేశ్ పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీల్లో వివిధ పదవుల్లో ఉన
Date : 24-02-2024 - 8:50 IST -
Google Vs Nvidia : గూగుల్ను మించిపోయిన ఒక కంపెనీ.. మార్కెట్ విలువ రూ.16వేల కోట్లు
Google Vs Nvidia : మార్కెట్ క్యాపిటలైజేషన్లో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ను ‘ఎన్విడియా’ కంపెనీ అధిగమించింది.
Date : 24-02-2024 - 7:44 IST -
Influenza : సీజనల్ వ్యాధులు విజృంభన..ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సూచన
nfluenza: ప్రస్తుతం వాతావరణం వేగంగా మారుతున్నది. పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు, ఉదయం, సాయంత్రాల్లో చలిగా ఉంటున్నది. వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో సీజనల్ ఫ్లూ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని.. ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సూచించింది. స
Date : 24-02-2024 - 7:34 IST -
Perni Nani: పవన్ లెక్కలు చెబుతుంటే మంగళవారం సామెత గుర్తొస్తోందిః పేర్ని నాని
Perni Nani: టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ స్థానాలను పవన్ కల్యాణ్ అంగీకరించడం పట్ల వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా, వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు. సీట్ల పంపకంపై పవన్ చెబుతున్న లెక్కలు చూస్తుంటే మంగళవారం సామెతను తలపిస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు తన కులానికి 21 సీట్లు ప్రకట
Date : 24-02-2024 - 7:19 IST -
Free Bus : ఏపీలోనూ ‘ఉచిత బస్సు ప్రయాణం’.. ఎవరికి ?
Free Bus : తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా నడుస్తోంది.
Date : 24-02-2024 - 7:12 IST -
Lasya Nanditha: లాస్య నందిత ఘటన..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Ponnam Prabhakar: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ యువ నేత లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీల డ్రైవర్లందరికీ ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రజాప్
Date : 24-02-2024 - 7:01 IST -
Indian Navy: వ్యాపార నౌక పై డ్రోన్ దాడి.. భారత నౌకాదళం సహాయం
Indian Navy: గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి. పైరేట్స్ తరచుగా ఈ నౌకలను లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. సముద్రంలో నౌకలపై దాడులు పెరిగిపోతుండడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. గత కొన్ని రోజులుగా భారతీయ నావికాదళం(Indian Navy)అనేక కార్యకలాపాలలో సముద్రపు దొంగల నుంచి వ్యాపార నౌకలను రక్షించింది. గల్ఫ్ ఆఫ్ అడెన్లో మరోసారి ఒక వ్యాపారి నౌకపై అను
Date : 24-02-2024 - 6:41 IST -
Anant Ambani-Radhika: అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకకు వెళ్లే క్రికెటర్లు, బాలీవుడ్ తారల లిస్ట్ ఇదే..!
వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అంబానీ కుటుంబంలో పెద్ద కొడుకు అనంత్ అంబానీ (Anant Ambani-Radhika) త్వరలో రాధికా మర్చంట్ను పెళ్లి చేసుకోనున్నారు.
Date : 24-02-2024 - 5:17 IST -
Income Tax – A Flat : నిర్మాణంలో ఉన్న ఫ్లాట్ కొంటున్నారా ? ఇవి తెలుసుకోండి
Income Tax - A Flat : ఇన్కమ్ ట్యాక్స్ (ఐటీ) పరిధిలోకి వచ్చే వ్యక్తి బ్యాంకు లోన్ తీసుకొని నిర్మాణం పూర్తయిన ఫ్లాట్ను కొంటే.. బ్యాంకుకు తిరిగి కట్టే అసలు మీద, వడ్డీ మీద విడివిడిగా ఆదాయపు పన్ను మినహాయింపులు పొందొచ్చు.
Date : 24-02-2024 - 4:56 IST -
PM Modi : కాంగ్రెస్ అజెండాలో దేశాభివృద్ధి ఎప్పుడూ లేదుః ప్రధాని మోదీ
PM Modi On Congress : కాంగ్రెస్ పార్టీ పరివార్వాదం (బంధుప్రీతి), అవినీతి, బుజ్జగింపులకు మించి ఆలోచించదని ఎద్దేవా చేశారు ప్రధాని నరేంద్ర మోదీ(pm modi). దేశాభివృద్ధి వారి ఎజెండాలో ఎప్పుడూ లేదని ఆరోపించారు. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిందని, కానీ ఆ పార్టీ దృష్టి కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపైనే ఉందని విమర్శించారు. దేశ భవిష్యత్తును నిర్మించడం మరచిప
Date : 24-02-2024 - 4:19 IST -
Priyanka: బీజేపీ అసమర్థ వైఖరివల్లే దేశంలో నిరుద్యోగం: ప్రియాంకాగాంధీ
Priyanka Gandhi:రాహుల్గాంధీ(Rahul Gandhi)భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra)ఈరోజు ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లా(Uttar Pradesh Moradabad district )కు చేరుకోగా.. ఆయనతోపాటు ఆయన సోదరి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సోనియాగాంధీ తనయ ప్రియాంకాగాంధీ కూడా ఆ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికార బీజేపీ(bjp)పై విమర్శల వర్షం కురిపించారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ
Date : 24-02-2024 - 3:41 IST -
Sajjala : 24 స్థానాల్లో పవన్ వైసీపీపై యుద్ధం చేయగలరా..?: సజ్జల
Sajjala Ramakrishna Reddy: టీడీపీ-జనసేన(tdp-janasena) కూటమి తొలి జాబితా ప్రకటించడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శనాత్మకంగా స్పందించారు. ఈ జాబితా చూస్తుంటే పవన్ కల్యాణ్(pawan) అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారన్న విషయం అర్థమవుతోందని అన్నారు. 24 స్థానాలతో పవన్ వైసీపీ(ysrcp)పై యుద్ధం చేయగలనని అనుకుంటున్నారా? అని సజ్జల ప్రశ్నించారు. కనీసం ఆ 24 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించలేని స్
Date : 24-02-2024 - 2:56 IST -
Manipur : యూనివర్సిటీ ప్రాంగణంలో బాంబు పేలుడు..వ్యక్తి మృతి
Manipur: గత కొన్ని రోజులుగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) తాజాగా బాంబు పేలుడు (bomb blast)తో దద్దరిల్లింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ధనమంజురి (Dhanamanjuri) యూనివర్సిటీ ప్రాంగణంలో (Manipur university campus) బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. క్యాంపస్లో ఉన్న ఆల్ మణిపూర్ స్టూడెంట్స్ యూనియన్ (AMSU) కార్యాలయం వద్
Date : 24-02-2024 - 2:17 IST