Trending
-
Fire accident: ఘోర అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం
Fire accident: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో లక్నో(Lucknow) జిల్లా కకోరిలోని హతా హజ్రత్ సాహెబ్ ప్రాంతంలోగల ఓ రెండంతస్తుల భవనంలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆ ఇంట్లోని ఐదుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. We’re now on WhatsApp. Click to Join. పోలీసులతో కలిసి క్షతగాత్రులను, మృతదేహాలను బయటికి తీసుకొచ్చారు. అనంతరం పోలీసులు క్షతగాత్
Date : 06-03-2024 - 10:33 IST -
Zuckerberg Bunker : 2వేల కోట్లతో ఫేస్బుక్ ఓనర్ రహస్య బంకర్.. విశేషాలివీ
Zuckerberg Bunker : ప్రపంచ కుబేరులు ఏది చేసినా అంతటా చర్చనీయాంశంగా మారుతుంటుంది.
Date : 06-03-2024 - 9:50 IST -
Nicholai Sachdev : వరలక్ష్మీ శరత్కుమార్ కాబోయే భర్త నికోలయ్ సచ్దేవ్ ఎవరు ?
Nicholai Sachdev : సౌత్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
Date : 06-03-2024 - 9:24 IST -
Ram Charan Vs Shah Rukh : అంబానీ ఈవెంట్లో రామ్ చరణ్కు అవమానం.. ఏం జరిగింది ?
Ram Charan Vs Shah Rukh : అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలు తళుక్కుమన్న సంగతి మనకు తెలిసిందే.
Date : 06-03-2024 - 8:49 IST -
Vijaya Ekadashi : ఇవాళ విజయ ఏకాదశి.. ఇలా చేశారో విజయం మీ సొంతం
Vijaya Ekadashi : ఇవాళ విజయ ఏకాదశి. హిందూ మతంలో ఏకాదశి తిథికి ప్రత్యేకమైన స్థానం ఉంది.
Date : 06-03-2024 - 8:16 IST -
CM Revanth – 2 Brothers : సీఎం రేవంత్ సోదరులకు ఎంపీ టికెట్స్.. నిజమేనా ?
CM Revanth - 2 Brothers : ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరులు నిలుస్తున్నారంటూ సోషల్ మీడియాలో డిబేట్ జరుగుతోంది.
Date : 05-03-2024 - 9:19 IST -
Underwater Metro : తొలి అండర్వాటర్ మెట్రో వీడియో.. రేపే శ్రీకారం
Underwater Metro : మనదేశంలోనే తొలి అండర్వాటర్ మెట్రో ట్రైన్ టన్నెల్ పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో రెడీ అయింది.
Date : 05-03-2024 - 7:37 IST -
4600 RPF Jobs : రైల్వేలో 4660 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేసుకోండి
4600 RPF Jobs : 4660 రైల్వే ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 05-03-2024 - 6:51 IST -
Gaganyaan – 48 Sites : ‘గగన్యాన్’ వ్యోమగాముల ల్యాండింగ్కు 48 సైట్లు.. ఎందుకు ?
Gaganyaan - 48 Sites : గగన్యాన్ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి పంపేందుకు నలుగురు భారతీయ వ్యోమగాములు రెడీ అయ్యారు.
Date : 05-03-2024 - 5:55 IST -
Raghu Rama: ప్రాజెక్టులు కట్టే ప్రభుత్వం కావాలో.. ప్యాలెస్ ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోవాలిః రఘురామ
Raghu Rama Krishna Raju: ఏపీలో అందరి దృష్టి ఎన్నికల (Election)పై ఉంది. ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయని ప్రచారంలో ఉన్నప్పటికీ, ఇంతవరకు నోటిఫికేషనే రాలేదు. దీనిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju) స్పందించారు. We’re now on WhatsApp. Click to Join. ఎన్నికల ప్రకటన కోసం ప్రజలంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారని చెప్పారు. తనకు తెలిసినంత వరకు ఈ నెల 15 లోపు ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, ఆ మేరకు సమాచారం […]
Date : 05-03-2024 - 5:03 IST -
CEC Rajiv Kumar: ఎన్నికల వేళ హింసను నిరోధించేందుకు సీ విజిల్ పేరుతో అప్లికేషన్
CEC Rajiv Kumar: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పశ్చిమ బెంగాల్(Bengal)లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో హింసను సహించేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో హింసను నిరోధించేందుకు ఎన్నికల సంఘం సీ విజిల్ పేరుతో అప్లికేషన్ను ప్రారంభించబోతుందన్నారు. సీ-విజిల్ అంటే సివిలియన్ టూ విజిలెంట్ అని అర్థమన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా, న
Date : 05-03-2024 - 4:39 IST -
Bomb Threat: కర్ణాటక ప్రభుత్వానికి బెదిరింపు ఈమెయిల్
Bomb Threat Email : ఇటీవలి రామేశ్వరం కేఫ్లో పేలుడుతో బెంగళూర్ నగరం ఉలిక్కిపడగా తాజాగా ఓ వ్యక్తి నుంచి కర్ణాటక ప్రభుత్వానికి(Karnataka Govt) బెదిరింపు ఈమెయిల్(Email)రావడం కలకలం రేపింది. బెంగళూర్లో శనివారం పేలుడు జరుగుతుందని మెయిల్ పంపిన వ్యక్తి బెదిరించాడు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి, బెంగళూర్ పోలీస్ కమిషనర్లను ఉద్దేశించి
Date : 05-03-2024 - 4:06 IST -
Dasoju Sravan: ఎలా మాట్లాడాలో రేవంత్ రెడ్డికి చెప్పాండి: దాసోజు శ్రవణ్ సూచన
Dasoju Sravan: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(cm revanth reddy) ప్రధాని నరేంద్ర మోడీ(pm modi)ని ప్రశంసిస్తున్నారని… సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు ఆయనకు ఎలా మాట్లాడాలో చెప్పాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్(Dasoju Sravan) సూచించారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ… ఓ వైపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని పదవి నుంచి మోడ
Date : 05-03-2024 - 3:42 IST -
Celebrity Guests : ఆ పెళ్లిళ్లకు వెళితే కాసుల వర్షమే.. నాగార్జున కామెంట్స్కు అనంత్ అంబానీ పెళ్లితో లింక్ ?
Celebrity Guests : డబ్బున్న వాళ్ల ఇళ్లలో జరిగే పెళ్లి వేడుకల గురించి నాగార్జున ఒక పాత ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 05-03-2024 - 3:29 IST -
Mahashivratri: మహా శివరాత్రి..వేములవాడ వెళ్లే భక్తులకు శుభవార్త
Mahashivratri: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు. ఆ పర్వదినాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు బారులు తీరుతారు. తెలంగాణలోని శైవక్షేత్రాల్లో వేములవాడ (vemulawada) రాజన్న ఆలయం ఒకటి. మహాశివరాత్రి(Mahashivratri) పర్వదినం పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి భక్తులు ఈ ఆలయానికి పొటెత్తుతారు. ఈ నేపథ్యంలో ఈనెల 8న మహా శివరాత్ర
Date : 05-03-2024 - 3:19 IST -
March To May : ఎండలపై ఐక్యరాజ్యసమితి వార్నింగ్.. ఏం చెప్పిందో తెలుసా ?
March To May : ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) కీలకమైన హెచ్చరిక చేసింది.
Date : 05-03-2024 - 2:53 IST -
YS Jagan: మళ్లీ గెలిచి విశాఖలో సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తా: సీఎం జగన్
YS Jagan: సిఎం జగన్ విశాఖపట్నం(Visakhapatnam)లో ఏర్పాటు చేసిన విజన్ విశాఖ సదస్సు(Vision Visakha Programme)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఎన్నికల్లో ఈసారి కూడా విజయం తమదేనని, మళ్లీ గెలిచి విశాఖ నుంచి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని తెలిపారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని, అమరావతి ఇప్పటికే శాసనరాజధానిగా
Date : 05-03-2024 - 2:38 IST -
Bharat Jodo Nyay Yatra : భారత్ జోడో న్యాయ్ యాత్ర ఘర్షణ కేసు .. అసోం సీఐడీ సీఎల్పీ నేత, రాష్ట్ర శాఖ చీఫ్కు సమన్లు
Bharat Jodo Nyay Yatra : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)గువహటిలో చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా చెలరేగిన ఘర్షణల కేసులో అసోం సీఐడీ సీఎల్పీ నేత దేవబ్రత సైకియా, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ భూపేన్ కుమార్ బోరాలను రెండోసారి ప్రశ్నించేందుకు మంగళవారం సమన్లు జారీ చేసింది. We’re now on WhatsApp. Click to Join. గువహటి(Guwahati)లోని ఉలుబరిలో సీఐడీ పోలీస్ స్టేషన్ ఎదుట ఈనెల 6న హాజరు […]
Date : 05-03-2024 - 2:16 IST -
Tata Motors Split : రెండు కంపెనీలుగా టాటా మోటార్స్.. ఎందుకు ?
Tata Motors Split : మన దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్.. ఇక రెండు వేర్వేరు కంపెనీలుగా విడిపోనుంది.
Date : 05-03-2024 - 2:12 IST -
Bengaluru: తాగునీటిని దుర్వినియోగం చేస్తే రూ.5వేలు జరిమానా
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో తాగునీటి సంక్షోభం (protect water ) తీవ్రస్థాయికి చేరుకుంది. కాలనీలకు పదిరోజులకొకసారి కూడా నీటి సరఫరా జరగకపోవడంతో ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నారు. ఇక ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ దోపిడితో సామాన్యులు బేంబేలెత్తిపోతున్నారు. నగరంలోని 25 శాతం మేర నీటి అవసరాలను తీరుస్తున్న నీటి ట్యాంకర్ల యజమానులు కూడా ధరలను అమాంతం పెంచేశారని స్థానికులు గగ
Date : 05-03-2024 - 1:53 IST