Sisodia : ఈనెల 30 వరకు మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
Manish Sisodia: ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా(Manish Sisodia) జ్యుడిషియల్ కస్టడి(Judicial custody)ని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది(extended). ఢిల్లీ లిక్కర్ కుంభకోణం మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆరోపణలను సిసోడియా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరో ఐదు రోజులపాటు.. ఈ నెల 30 వరకు కస్టడీ పొడగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయముర్తి కావేరి బవేజా తెలిపారు. తీహార్ జైల్లో ఉన్న
-
Russia : చైనాలో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్
Russia: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ఐదవసారి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వత మొదటి సారి తన తొలి విదేశీ పర్యటనలో చైనాలో పర్యటించనున్నారు.మే 16 నుండి 17 వరకు చైనాలో పర్యటిస్తారని చైనా( China) విదేశాంగ
Published Date - 10:51 AM, Wed - 15 May 24 -
IDIOT Syndrome : నెటిజన్లలో కొందరికి ‘ఇడియట్’ సిండ్రోమ్.. ఏమిటిది ?
ఇది ఇంటర్నెట్ యుగం. ప్రజలు ప్రతీ సమాచారం కోసం దానిపైనే ఆధారపడుతున్నారు.
Published Date - 09:46 AM, Wed - 15 May 24 -
China VS Gold : భారీగా గోల్డ్ కొనేస్తున్న చైనా.. గోల్డ్ రేట్లు అందుకే పెరుగుతున్నాయా ?
చైనా ఇప్పుడు గోల్డ్ మంత్రాన్ని జపిస్తోంది. భారీగా గోల్డ్ను కొనేస్తోంది.
Published Date - 09:14 AM, Wed - 15 May 24 -
PM Modi : ప్రధాని మోడీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా ?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆస్తులు ఎన్ని ? అనే విషయాన్ని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిని చూపి స్తుంటారు.
Published Date - 08:44 AM, Wed - 15 May 24 -
Melinda Gates : బిల్గేట్స్ మాజీ భార్య, జెఫ్ బెజోస్ మాజీ భార్య కలిసి ఏం చేయబోతున్నారో తెలుసా ?
Melinda Gates : ‘‘బిల్ అండ్ మెలిండా గేట్స్’’ ఫౌండేషన్కు సంబంధించి ఇటీవల ఓ సంచలన వార్త బయటికి వచ్చింది.
Published Date - 05:23 PM, Tue - 14 May 24 -
AP : మళ్లీ పల్నాడులో అల్లర్లు..రంగంలోకి కేంద్ర బలగాలు..!
Riots in Palnadu: ఏపిలో సోమవారం లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే సాయంత్రం దాకా అంతా బాగానే జరగ్గా.. ఐదు గంటల తర్వాత పల్నాడు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. టీడీపీ(TDP), వైసీపీ(YCP) శ్రేణులు రెండు గ్రూపులుగా విడిపోయి..బాంబులు, పెట్రోలు బాంబ�
Published Date - 05:20 PM, Tue - 14 May 24 -
AP : ఏపిలో 81 శాతం పోలింగ్: సీఈవో ముఖేశ్ కుమార్ మీనా
Ap Lok Sabha Elections: ఏపిలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు నిన్న పోలింగ్ ముగిసింది. అయితే గతంలో చూడని విధంగా ఏపిలోని పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలి వచ్చారు. దీంతో నిన్న సాయంత్రం 5 గంటల సమయానికే 68 శాతం పోలింగ్ నమోదైంది. దీనిపై ఏపీ ఎన్నికల ప�
Published Date - 05:03 PM, Tue - 14 May 24 -
Post Office Franchise Scheme: ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి.. పేరుకు పేరు వస్తుంది, డబ్బుకు డబ్బు వస్తుంది..!
మీరు మీ స్వంతంగా వ్యాపారం చేయాలనుకుంటే పోస్టాఫీసు మీకు ఈ అవకాశాన్ని కల్పిస్తోంది.
Published Date - 04:29 PM, Tue - 14 May 24 -
TS : రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కేటిఆర్ సమావేశం
Graduate MLC by-election: తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ముగిసాయి. ఇక ఇప్పుడు నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వంతు.. ఈ నేపథ్యంలో ఈ మూడు ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం సమావేశం కాను
Published Date - 04:25 PM, Tue - 14 May 24 -
Gods Hand : దర్శనమిచ్చిన ‘గాడ్స్ హ్యాండ్’.. ఏమిటిది ?
Gods Hand : డార్క్ ఎనర్జీ కెమెరాకు ‘గాడ్స్ హ్యాండ్’ ఫొటో చిక్కింది. ఇంతకీ ఏమిటిది ?
Published Date - 02:19 PM, Tue - 14 May 24 -
AP : మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పై కేసు నమోదు
ఏపి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(Minister Buggana Rajendranath Reddy)పై కేసు నమోదైంది( case registered). సోమవారం ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థి పీఎన్ బాబు కారుపై బుగ్గన అనుచరులు దాడికి పాల్పడ్డారు. తనను కులం పేరుతో దూషించి ఇనుపరాడ్డులతో కారు అద్దాలను �
Published Date - 02:06 PM, Tue - 14 May 24 -
TS : కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం ఖాయం..లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Lakshman: బీజేపీ(BJP) రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS)పై విమర్శలు గుప్పించారు. రాబోయే రోజులో బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు. .ప్రజ�
Published Date - 02:00 PM, Tue - 14 May 24 -
MARD Party : ఎన్నికల బరిలో పురుషుల రాజకీయ పార్టీ ‘మర్ద్’
దేశంలో మహిళల హక్కుల గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
Published Date - 12:47 PM, Tue - 14 May 24 -
PM Modi : వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధాని మోడీ
Prime Minister Modi nominated: బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్రమోడీ నామినేషన్(Nomination) దాఖలు చేశారు. మంగళవారం ఉదయం వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ కార్యాక్రమానికి మోడీ వెంట 18 మంది కే
Published Date - 12:20 PM, Tue - 14 May 24 -
Patanjali : పతంజలి ప్రకటనల కేసు..కోర్టు విచారణకు బాబా రామ్దేవ్, బాలకృష్ణ
Patanjali advertisements case: సుప్రీంకోర్టు(Supreme Court) లో ఈఈరోజు పతంజలి తప్పుడు ప్రకటనలకు సంబంధించిన కేసులో విచారణ ప్రారంభమైంది. యోగాగురు బాబారామ్దేవ్(Baba Ramdev), ఆచార్య బాలకృష్ణ(Acharya Balakrishna) కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో పతంజలి తరపు న్యాయవాది �
Published Date - 11:57 AM, Tue - 14 May 24