Viral Video : కొద్దిలో సింహం ఎటాక్ మిస్, వైరల్ అవుతున్న వీడియో
సింహంతో ఎవరైనా గేమ్స్ ఆడతారా? లేదు కదా..అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా అడుగుదూరంలో సింహాన్ని పెట్టుకుని దాన్ని ఫోటో తీయడానికి ట్రైచేశాడు. ఇంతలో మీదకు దూకిన సింహం అతనిపై ఎటాక్ చేయబోయింది. ఇంటర్నెట్లో ఈ వీడియో వైరల్గా మారింది.
- By Hashtag U Published Date - 03:24 PM, Wed - 3 November 21
సింహంతో ఎవరైనా గేమ్స్ ఆడతారా? లేదు కదా..అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా అడుగుదూరంలో సింహాన్ని పెట్టుకుని దాన్ని ఫోటో తీయడానికి ట్రైచేశాడు. ఇంతలో మీదకు దూకిన సింహం అతనిపై ఎటాక్ చేయబోయింది. ఇంటర్నెట్లో ఈ వీడియో వైరల్గా మారింది. ఆఫ్రికాలోని సెరింగెటీ నేషనల్ పార్క్లో పులులు, సింహాలు చాలా ఫ్రీగా తిరుగుతుంటాయి. అక్కడ ఉన్నట్టు మరెక్కడా సఫారీ ఉండదని కూడా అంటారు. అక్కడకు సఫారీకి వెళ్లిన ఓ టూరిస్ట్ బస్ డోర్ ఓపెన్ చేసి ఓ సింహాన్ని ఫోటో తీయబోయాడు. దీంతో భయపడిపోయిన సింహం అతనిమీదకు దూకబోయింది
యూట్యూబ్లో పోస్ట్ చేయగానే వీడియోకు వందలమంది కామెంట్స్ పెట్టారు. చాలామంది ఆ టూరిస్టును తిడుతూనే .. సఫారీ చేసేచోట కేర్టేకర్స్ జాగ్రత్తగా ఉండాలి కదా అని హెచ్చరించారు.
Also Read : నోట్లో నుంచి బయటికొచ్చిన సాలీడు.. వైరల్ అవుతున్న వీడియో
Also Read : అక్కడ పడుకోవడంతో ట్రోల్ అవుతున్న అమెరికా అధ్యక్షుడు
Related News
Polling Station: ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసా.. ఓటు వేయాలంటే కష్టమే
Polling Station: మండి పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగమైన హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌల్-స్పితి జిల్లాలో సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్ తాషిగాంగ్ లో ఉంది. 52 మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారని అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ హర్ష్ నేగి శుక్రవారం తెలిపారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తాషిగాంగ్లో 45 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 27 మంది పురుషులు, 18 మంది మహి�