HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Devotees Stuck On Mps Maihar Temple Ropeway Amid Heavy Rains

Devotees Stuck: రోప్ వే జామ్.. 40 నిమిషాలు గాల్లోనే 28 మంది !!

అది రోప్ వే.. అందులో జాలీగా ప్రయాణిస్తున్న యాత్రికులకు ఒక్కసారిగా షాక్!! బలమైన గాలులు వీయడంతో. . రోప్ వే ను అకస్మాత్తుగా ఆపేశారు.

  • Author : Hashtag U Date : 23-05-2022 - 9:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Devotees stuck
Devotees stuck

అది రోప్ వే.. అందులో జాలీగా ప్రయాణిస్తున్న యాత్రికులకు ఒక్కసారిగా షాక్!! బలమైన గాలులు వీయడంతో. . రోప్ వే ను అకస్మాత్తుగా ఆపేశారు. 5 నిమిషాలు కాదు.. 10 నిమిషాలు కాదు.. ఏకంగా 40 నిమిషాలపాటు 28 మంది యాత్రికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని గాల్లోనే ఉండిపోయారు. తాము దర్శించుకోవడానికి వెళ్తున్న ‘మా శారదా దేవి’ ని రక్షించాలంటూ ప్రార్ధించుకున్నారు.

ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లా మైహార్ హిల్ లో ఉన్న ‘ మా శారదా దేవి’ ఆలయం వద్ద చోటుచేసుకుంది. ఘ‌ట‌న‌ చోటుచేసుకున్నప్పుడు ఏడు ట్రాలీలు.. ఒక్కో దాంట్లో నలుగురు వ్యక్తులున్నారు. వీళ్లంతా దాదాపు 40 నిమిషాల పాటు గాలిలో ఊగుతూనే ఉన్నారు.

బలమైన గాలులు వీయొచ్చంటూ వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ.. రోప్‌వే నిర్వహణ సేవలను ఆపకపోవడంతో ఇలా జరిగిందని తెలుస్తోంది. అయితే.. ఆ త‌ర్వాత ట్రాలీలను కిందకు దించడంతో పెద్దగా ప్రమాదం జరగకుండా భక్తులందరినీ రక్షించారు. గత నెలలో జార్ఖండ్‌లోని డియోఘర్‌లో జరిగిన భారీ రోప్‌వే ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చ‌నిపోయారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotees
  • Madhya Pradesh
  • ropeway
  • satna

Related News

Kanipakam Temple

కాణిపాకం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో!

kanipakam temple : ఇకపై కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దర్శనం, వసతి, సేవలు, ప్రసాదం టికెట్లు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవచ్చు. కొత్త వెబ్‌సైట్, వాట్సప్ ద్వారా కూడా సేవలు అందుబాటులోకి వచ్చాయి. వేలాది మంది భక్తులు వచ్చే ఈ ఆలయంలో, ఆర్జిత సేవా టికెట్ల కోసం ఇకపై క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. అలాగే భక్తుల సౌకర్యం కోసం కియోస్క్ యంత్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. కాణిపాకం ఆలయం ఆన్‌లైన్ సేవ

    Latest News

    • అవతార్-3 మూవీ ఎలా ఉందంటే !!

    • టీం ఇండియా హెడ్ కోచ్ పై కపిల్‌ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు గంభీర్‌ కోచ్‌ కాదు!

    • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు కౌశలం తో ఐటీ ఉద్యోగం

    • ఛాంపియన్ స్టోరీ ఇదే !!

    • స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధర

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd