HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Cybercrime It Employee Netted By Cyber Fraudsters Rs Rs 3 5 Crores

Cybercrime: సైబర్ మోసగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి..రూ. 3.5 కోట్లు

టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఆసాంతం ఆన్లైన్ కావడంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ ఐటీ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల వలలో పడి 3 కోట్లు నష్టపోయాడు. బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి నుంచి రూ. 3.5 కోట్లను నేరగాళ్లు స్వాహా చేసినట్లు పోలీసులు తెలిపారు

  • Author : Praveen Aluthuru Date : 29-11-2023 - 9:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cyber Crime
Cyber Crime

Cybercrime: టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఆసాంతం ఆన్లైన్ కావడంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ ఐటీ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల వలలో పడి 3 కోట్లు నష్టపోయాడు. బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి నుంచి రూ. 3.5 కోట్లను నేరగాళ్లు స్వాహా చేసినట్లు పోలీసులు తెలిపారు.

బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగికి గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. ట్రాయ్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పారు. ముంబై పోలీస్ స్టేషన్‌లో మీపై క్రిమినల్ కేసు మరియు మనీలాండరింగ్ కేసు నమోదు చేయబడింది. విచారణ కోసం ముంబైకి రావాల్సి ఉంటుంది అని సైబర్ మోసగాళ్లు సదరు వ్యక్తికి నమ్మబలికారు. ఆ తర్వాత మరో నంబర్ నుంచి వీడియో కాల్ చేశారు. లిఫ్ట్‌ వచ్చిన వెంటనే ఖాకీ దుస్తులు, నకిలీ ఐడీ కార్డులు, ఫిర్యాదు కాపీని చూపించి ఆ వ్యక్తిని బెదిరించారు. దీంతో భయపడిన వ్యక్తి అరెస్టు చేయకుండా ఉండేందుకు తమ బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో వారు చెప్పిన విధంగా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేశారు. కేవలం 48 గంటల్లో వారు చెప్పిన ఖాతాలన్నింటికీ రూ.3.7 కోట్లు బదిలీ చేశాడు. తిరిగి కాల్ చేయగా నేరగాళ్లు కాల్ ఎత్తలేదు. మోసపోయానని గ్రహించిన వ్యక్తి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. అయితే ఇందులో రూ.3కోట్లకు పైగా నగదు ఉండడంతో పోలీసులు కేసును సీఐడీకి అప్పగించారు.

Also Read: Dwakra Drones: మహిళలకు డ్వాక్రా డ్రోన్లు…కేంద్రం కీలక నిర్ణయం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CID
  • cybercrime
  • cybercriminals
  • it employee
  • mumbai
  • police
  • Rs. 3.5 crores

Related News

Shreyas Iyer

టీమ్ ఇండియాలోకి శ్రేయస్ అయ్యర్ పునరాగమనం.. కెప్టెన్‌గా ఎంపిక!

శ్రేయస్ అయ్యర్ భారత జట్టు స్క్వాడ్‌లోకి ఎంపికైనప్పటికీ ఆయన ఫిట్‌నెస్ ఇంకా కీలకంగా మారింది. ఒకవేళ BCCI CoE (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) నుండి అనుమతి లభించకపోతే ఆయన వన్డే సిరీస్‌లో ఆడలేరు.

    Latest News

    • ఉడికించిన గుడ్లు ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చు?.. ఎంతసేపటికి తింటే మంచిది?

    • సిరిసంపదలు కలగాలంటే.. ఇంట్లో ఉండాల్సిన విగ్రహాలు ఇవే..!

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ‌ద్ద ఎంత సంప‌ద ఉందంటే?

    • శశాంకాసనం అంటే ఏమిటి? దాని ఉప‌యోగాలేంటి?

    Trending News

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

      • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

      • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

      • కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

      • చ‌రిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd