YS Sharmila : తన కుమారుడి గ్రాడ్యుయేషన్ ఫొటోలు షేర్ చేసిన షర్మిల..!!
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల...తన కుమారుడు రాజారెడ్డి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడని తెలుపుతూ ట్వీట్ చేశారు.
- By Hashtag U Published Date - 02:16 PM, Fri - 20 May 22
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల…తన కుమారుడు రాజారెడ్డి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడని తెలుపుతూ ట్వీట్ చేశారు. రాజా నీ గ్రాడ్యుయేషన్ పూర్తయినందుకు అభినందనలు…నా చేతుల్లో పెరిగిన నువ్వు ఇప్పుడు ఇంతటి వాడివయ్యావు…నాకు చాలా సంతోషంగా ఉందని షర్మిల పేర్కొంది. దయార్థ మనస్సుతో నీ చుట్టూ ఉన్నవారి పట్ల ఎప్పుడూ గౌరవభావంతో మెలుగుతూ ఉండు… ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను చూసి చాలా గర్విస్తున్నాను అని ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా తన కుమారుడికి సంబంధించిన ఫొటోలను పోస్టు చేశారు షర్మిల. ఈ గ్రాడ్యుయేషన్ డేలో అనిల్, విజయమ్మ, రాజారెడ్డి సోదరి ఉన్నారు.
Congratulations on your graduation Raja!
It was an absolute pleasure to watch you grow from the baby in my arms to the wonderful man you’ve become today. Be truthful & kind, always valuing the people around you.God bless you & make you a blessing to many!
Proud of you kiddo 🙂 pic.twitter.com/Biw0x2mkaj— YS Sharmila (@realyssharmila) May 20, 2022
Tags
Related News
AP : నాన్న పోటీ చేసిన స్థానంలో పోటీ చేయడం అపురూపమైన అనుభూతి: షర్మిల
YS Sharmila: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈరోజు కడప జిల్లాలోని ఇడుపులపాయలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కడప ఎంపీ నియోజకవర్గం పరిధిలో వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారని… వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క పార్టీ పక్షాన ఈసీ ఉండకూడదని… పారదర్శకంగా పని చేయాలని అన్నారు. ఈవ�