HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ys Sharmila President Of Ysr Tp Who Went To Delhi

YS Sharmila: ఢిల్లీకి వైఎస్ షర్మిల…వారిని కలిసేందుకేనా?

తెలంగాణ రాజకీయాల్లో జోరు పెంచారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.

  • Author : hashtagu Date : 06-10-2022 - 6:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Sharmila
Ys Sharmila

తెలంగాణ రాజకీయాల్లో జోరు పెంచారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పాదయాత్రతో తెలంగాణను చుట్టుముట్టుతున్న షర్మిల ఇప్పుడు సడెన్ గా ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ పెద్దలను కలిసేందుకే ఢిల్లీకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని వాటిపై ఆధారాలను బీజేపీ పెద్దలకు ఇస్తారని YSRTP వర్గాలు అంటున్నాయి. అందుకే పాదయాత్ర నిలిపివేసి..రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్లినట్లుగా వెల్లడించాయి.

కాగా కాళేశ్వరం గురించి ఇప్పటికే బీజేపీ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని…షర్మిల ఖచ్చితంగా రాజకీయ అంశాల గురించి చర్చించేందుకే హస్తికి వెళ్లారన్న మాట వినిపిస్తోంది. ఈ మధ్యే తన తండ్రిని కుట్ర చేసి చంపారని తనను కూడా చంపే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు షర్మిల. ఈ పరిణామాలన్నింటి మధ్య బీజేపీ నేతలత చర్చల కోసం ఢిల్లీ వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కీలక పరిణామంగా కనిపిస్తోంది. అయితే ఢిల్లీలో ఏ స్థాయి బీజేపీ నేతలతో షర్మిల సమావేశం అవుతున్నారన్న విషయంపై పార్టీ క్లారిటీ ఇవ్వలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • delhi
  • kaleshwaram project
  • ys sharmila
  • ysrtp

Related News

Petrol

ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

ఈ కొత్త నిబంధనలు రేపు అనగా డిసెంబర్ 18 నుండి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ.. చెల్లుబాటు అయ్యే పీయూసీ సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేయవద్దని స్పష్టం చేశారు.

  • Cm Stalin Counter To Amit S

    కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు CM స్టాలిన్ కౌంటర్

  • Lionel Messi

    మెస్సీకి ప్ర‌త్యేక బ‌హుమ‌తి ఇచ్చిన ఐసీసీ చైర్మ‌న్‌!

  • Congress

    Telangana Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ హస్తం హావ !!

  • Leo Meets Modi

    Leo to Meet PM Modi in Delhi Today : నేడు ప్రధానితో మెస్సీ భేటీ

Latest News

  • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

  • ఐపీఎల్ వేలంలో బేస్ ప్రైస్‌కే అమ్ముడైన స్టార్ ప్లేయర్లు వీరే!

  • ‎కాకరకాయ టీ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

  • మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన..నారా లోకేశ్‌ ఆసక్తికర పోస్ట్‌

  • ‎శివాలయానికి వెళ్ళినప్పుడు మొదటి నవగ్రహాలు లేదా గణపతి ఏ దేవుడిని పూజించాలి?

Trending News

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd